పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా

హోటల్ నిర్వాహలకు జరిమానా విధించిన పురపాలక అధికారులు

On
పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు పురపాలక కమిషనర్ హెచ్చరిక

రాజేంద్రనగర్ : పరిశుభ్రత పాటించని పలు హోటళ్లపై బండ్లగూడ జాగిర్ పురపాలక అధికారులు కొరడా ఝ లిపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం శుభ్రత ప్రమాణాలు పాటించని అపరిశుభ్రంగా ఉన్న పలు హోటల్లో పురపాలక అధికారులు తనిఖీలు నిర్వహించారు.

IMG_20251014_233035

శుభ్రత పాటించని పలు హోటల్ నిర్వాహకులపై 28 వేల జరిమాణాలు విధించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా పురపాలక అధికారులు మాట్లాడుతూ శుభ్రత ప్రమాణాలు పాటించకుండా హిస్టారీతిగా నిర్వహిస్తే కోరుకునే ప్రసక్తే లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే హోటల్ సీజ్ చేస్తామని తెలిపారు.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు పురపాలక కమిషనర్ హెచ్చరిక రాజేంద్రనగర్ : పరిశుభ్రత పాటించని పలు హోటళ్లపై బండ్లగూడ జాగిర్ పురపాలక అధికారులు కొరడా ఝ...
దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం
చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా
విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

Advertise