BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చెయ్యాలని, రాజ్యాధికార పార్టీ నాయకులకు ఆదేశం
గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్ బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు.
హై కోర్టులో ప్రభుత్వనికి చుక్కెదురు
42 శాతం బీసీ రిజర్వేషన్ని పై నిన్న ఇరువైపులా వాదనలు విన్నారు న్యాయమూర్తులు, తదనంతరం ఇవ్వాలిటికి తీర్పు పెండింగులో ఉంచారు. స్టేట్ ఆఫ్ మైసూర్ vs ఎమ్మార్ బాలాజీ కేసును రెఫరెన్సుగా చూపిస్తూ ప్రభుత్వ తరుపు సీనియర్ న్యావావది రవివర్మ వాదనలు చేశారు. ఇప్పటికే అగ్రకులాలకు 15 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని, బీసీ రిజర్వేషన్ వల్ల మిగితా వారికి ఎలాంటి నష్టం లేదని ఇంకా 33 శాతం మిగిలిఉందని కోర్టులో స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వరాదని ఎక్కడ లేదని వర్మ కోర్టు ముందు ప్రభుత్వ నిర్ణయన్నీ తెలిపారు. కానీ కోర్టు వాదనలు విన్న అనంతరం బిల్లు పై స్టే విధించింది.
Publisher
Namasthe Bharat