Category
Telangana
Telangana 

"ఆపద్బాంధవుడు" ఎస్సై గండ్రాతి సతీష్

- ఎవరికి హనీ చేయని మహనీయుడు- మానవత్వం, సేవాస్ఫూర్తి కలయికగా నిలిచిన పోలీస్ అధికారి - పర్యావరణ పరిరక్షణకు అహర్నిశం కృషి - యువతకు క్రీడల ద్వారా మార్గదర్శి - రహదారుల గుంతలు పూడ్చిన మానవతా పోలీసులు - ప్రజల భద్రతే ప్రథమ ధర్మం - అనాధలకు అండగా. సేవలో మానవత్వం - ఆపద్బాంధవుడికి...
Read More...
Telangana 

వరద బాధితులకు సేవా తరుణి ఆధ్వర్యంలో సామాగ్రి అందజేత

వరద బాధితులకు సేవా తరుణి ఆధ్వర్యంలో సామాగ్రి అందజేత    నమస్తే భారత్ :-తొర్రూరు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి క్లబ్ అధ్యక్షురాలు లయన్ తుమ్మూరు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ హంటర్ రోడ్డులోని ముంపు ప్రాంతానికి గురైన బిఆర్ నగర్ కాలనీకి చెందిన వరద బాధితులకు రూ.38 వేల విలువగల బియ్యం, నిత్యవసర సరుకులు,చీరలు, టవల్స్, దుప్పట్లు, జ్యూట్ బ్యాగ్ లను...
Read More...
Telangana 

ప్రజల జీవనస్థితిగతులపై అవగాహన అవసరం

ప్రజల జీవనస్థితిగతులపై అవగాహన అవసరం    నమస్తే భారత్ :-తొర్రూరు ప్రజల జీవన స్థితిగతులపై విద్యార్థులకు అవగాహన అవసరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాములు అన్నారు. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్– 2ల ఆధ్వర్యంలో మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కొనసాగుతున్న క్యాంపు 6వ రోజుకు చేరుకుంది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వాల్యా నాయక్, డాక్టర్ సుజాతల...
Read More...
Telangana 

చర్లపాలెంలో శ్రమదానం చేస్తున్న వాలంటర్లు

చర్లపాలెంలో శ్రమదానం చేస్తున్న వాలంటర్లు    ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు ఎం.మనీషా.కె.శ్రీకాంత్.డాక్టర్ వాల్యా నాయక్ డాక్టర్ సుజాత సేవా పథం.సామాజిక చైతన్యం. సామాజిక సేవే పరమావధిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపు సామాజిక చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు నమస్తే భారత్ :-తొర్రూరు స్వచ్చంద సమాజ సేవ ద్వారా విద్యార్థి వ్యక్తిత్వ స్వభావాన్ని అభివృద్ధి చేయడం...
Read More...
Telangana  రంగారెడ్డి 

వడ్డెరల సంక్షేమమే మా సంకల్పం – సీతక్క, పొంగులేటి

వడ్డెరల సంక్షేమమే మా సంకల్పం – సీతక్క, పొంగులేటి హైదరాబాద్, నవంబర్ 8:జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెరల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ శాఖ...
Read More...
Telangana  హైదరాబాద్ 

#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం

#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం డ్రోన్ షార్ట్సలో అందంగా..మిలమిలా మెరిసే విద్యుత్ కాంతులతో స్వర్గాన్ని తలిపించే సైబర్ సిటీ, గ్రౌండ్ రియాల్టీ మరోలా ఉంది. అది నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకానికి తలిపించేలా తయారయ్యింది. అధికారులు ఎన్ని స్ట్రేటజీలు తయారు చేసిన ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఆచరణలో పనిచేయడం లేదని చెప్పుకోవాలి.
Read More...
Telangana 

Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు

Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు రాష్ట్రంలో అంత్యంత అవినీతితో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, మేధావుల ఒత్తిడి ఉన్న ప్రాంతం ఏదైన ఉందంటే అది మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా, పరిధిలో ఉన్న మండలాలు.
Read More...
Telangana 

Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన

Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జెఎసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని తెలుసుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద “తెలంగాణ బీసీ బంద్” లో పాల్గొని మద్దతు తెలిపారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
Read More...
Telangana 

Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు

Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు నలభై వేలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్, డ్రైవరును రెడ్ హ్యాండెడ్ ACB అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ డివిజన్,  పరిగి రేంజ్ అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో ఒక కాంట్రాక్టు విషయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొయినొద్దీన్ కాంట్రాక్టర్ వద్ద నుండి 40,000 డిమాండ్ చేసారు.  దింతో బాధితుడు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. కెమికల్ పోసినా డబ్బులను ఫారెస్ట్ ఆఫీసర్ డ్రైవర్ సాయి కుమార్ సహాయంతో తీస్కుంటుండంగా ACB అధికారులు పట్టుకునున్నారు. కెమికల్ టెస్ట్ చెయ్యగా పాజిటివ్ అని వచ్చింది. సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పై కేసు నమోదు చేసి, ACB అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.        
Read More...
Telangana 

భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు

భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య హైదరాబాద్: భర్త దశదిన కర్మ నాడే భార్య అంత్యక్రయలు జరిగిన ఓ వింత సంఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  భర్త చనిపోయిన పది రోజులకే భార్య గుండె పోటుతో మరణించిది, భార్యా భర్తల మరణం సంఘటన ఓ జర్నలిస్టు కుటుంబనికి తీరని లోటుగా మారింది.
Read More...
Telangana 

దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం హైదరాబాద్ : మిషన్ మోదీ రాష్ట్రీయ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పారిశుద్ధ్య విభాగాధ్యక్షురాలు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత ఉపాధ్యక్షురాలు డాక్టర్ దివ్య చందన ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కలుషిత దగ్గు సిరప్ సేవించడంతో పిల్లలు మరణించిన ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read More...
Telangana 

చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్

చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్ చిట్టినాడ్ ఫ్యాక్టరీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫ్యాక్టరీ మూయించే పరిస్థితి వస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యపు బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కొన్ని రోజుల క్రితం పడిన వర్షాలతో సంగెం కలాన్ గ్రామ రైతుల పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వడంలో  అలసత్వం వహిస్తున్నారని తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.
Read More...