Category
Telangana
Telangana 

డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి    ఐటీడీఏ పీవో బి రాహుల్ నమస్తే భారత్: భద్రాచలం వర్షాకాలంలో ఆదివాసి గిరిజన గ్రామాలలో వైరల్ ఫీవర్ డెంగు, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని రకాల టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని,...
Read More...
Telangana 

కాక సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు......

కాక సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు......                తేదీ:- 27.07.2025 ఆదివారం అనగా ఈరోజున తాడ్వాయి మండలం , ఊరట్టం క్రాస్ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కాకా సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరై బంక్ ఓనర్ సారలమ్మ పూజారి కాకా సారయ్య , బంక్ మేనేజర్ శ్రీధర్
Read More...
Telangana 

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు..

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు..   సిపిఎం మండల కార్యదర్శి : సత్రపల్లి   రేగులగండి గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం..         మణుగూరు జూలై 28:  మణుగూరు మండల పరిధిలోని రేగులగండి గ్రామ ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నారని,ఆదివాసీల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం సిపిఎం బృందం రేగులగండి గ్రామాన్ని...
Read More...
Telangana 

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ    మరికల్ మండలం / నమస్తే భారత్ ----నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. ---నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. ---ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా...
Read More...
Telangana 

వికసిత్ భారత్ నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం..

వికసిత్ భారత్ నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం..       స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించండి..   నమస్తే భారత్- చౌదరి గూడా మండల్- జులై 25: ఈరోజు బిజెపి చౌదరి గూడ మండల కేంద్రలో మండల అధ్యక్షులు ఎదిర రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందే...
Read More...
Telangana 

పరిసరాలను పొడిగా ఉంచుకోవాలి : వైద్యుడు నవ్వి జీవన్ 

పరిసరాలను పొడిగా ఉంచుకోవాలి : వైద్యుడు నవ్వి జీవన్     * జాతీయ డెంగ్యూ మాస ఉత్సవాల్లో భాగంగా డెంగ్యూ వ్యాధి పై అవగాహన * నివాసాలకు చేరువలో నీటి నిలువ లేకుండా జాగ్రత్తలు పాటించాలి * ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం రేడే పాటించడం ద్వారా వ్యాధులు దూరం   నమస్తే భారత్, పోడూరు, జూలై -25 :  పరిసరాలను పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలని తద్వారా
Read More...
Telangana 

రైతుల అభివృద్ధికి కృషి చేస్తా: మేడిశెట్టి బుజ్జి

రైతుల అభివృద్ధికి కృషి చేస్తా: మేడిశెట్టి బుజ్జి    *  కన్నుల పండుగగా, అట్టహాసంగా సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం   * గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి * పార్టీ నాయకులు అభిమానులు, హితులు, స్నేహితులు, గ్రామస్తులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవం    నమస్తే భారత్ న్యూస్, పోడూరు , జులై -25 : రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి సమస్యల
Read More...
Telangana 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించాలి      ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి. నమస్తే భారత్: మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం లో...
Read More...
Telangana 

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల 

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల     నూతన అధ్యక్షుడుగా చింత వెంకన్న నమస్తే భారత్ :-మరిపెడ  తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర.అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం,మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం .మరిపెడ మండలం...
Read More...
Telangana 

గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్

గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్    ఐటీడీఏ పీవో బి. రాహుల్ నమస్తే భారత్: భద్రాచలం గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి  ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం  జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకొని పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో రాసే పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్  ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం...
Read More...
Telangana 

నూతన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం

నూతన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం    ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్  నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఓ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్  ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా...
Read More...
Telangana 

దోస్త్ ఆన్లైన్ సర్వీస్ ప్రక్రియ మొదలు

దోస్త్ ఆన్లైన్ సర్వీస్ ప్రక్రియ మొదలు    ఇంటర్ పాస్ అయిన వారు దరఖాస్తులు చేసుకోండి ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి నమస్తే భారత్: అశ్వాపురం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల (బాలుర) డిగ్రీ కళాశాల మణుగూరు/మిట్టగూడెంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందుటకు దోస్త్ ఆన్లైన్ సర్వీస్ ప్రక్రియ మొదలైనందున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత సాధించిన గిరిజన...
Read More...