Category
Telangana
Telangana 

గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్

గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్ గద్వాల, జూన్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కా బాలయ్య, వెంకటేశ్‌ల‌ను బుధవారం ఉదయం 11 గంటల...
Read More...
Telangana 

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ ఆర్.రాధిక

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ ఆర్.రాధిక మహదేవ్‌పూర్ జూన్ 28: జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో సీడీపీఓ ఆర్.రాధిక ఆదేశల మేరకు అమ్మ మాట.. అంగన్‌వాడీ బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్‌వైజర్‌ రమాదేవి హాజరై మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్‌వాడీ బడిబాట ప్రత్యేక కార్యక్రమాన్ని...
Read More...
Telangana 

రైతులకు మేలు కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం : ఎమ్మెల్యే పితాని

రైతులకు మేలు కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం : ఎమ్మెల్యే పితాని    నెలాఖరు లోపు ధాన్యం సొమ్ములు చెల్లింపు    ఆచంట నియోజకవర్గం, నమస్తే భారత్, జూన్ 17: నెలాఖరు లోపు ధాన్యం సొమ్ములు రైతులు ఖాతాల్లోకి జమా కానున్నాయని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు.  సోమవారం ఆచంట మండలం పెనుమంచిలి, శేషమ్మ చెరువు గ్రామాల్లో పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు....
Read More...
Telangana 

విద్యాసంస్థలలో డొనేషన్ ల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంబడే అరికట్టాలి.

విద్యాసంస్థలలో డొనేషన్ ల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంబడే అరికట్టాలి.      సేవెళ్ళ మహేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ.     నమస్తే భారత్ ప్రతినిధి జూన్17, రాజేంద్రనగర్, బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విద్యా మండలి కార్యాలయం ముందు *బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్  ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల సీట్లఈ...
Read More...
Telangana 

గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల 11వ బ్యాచ్ కి ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల 11వ బ్యాచ్ కి ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం    ఐటీడీఏ పీవో బి. రాహుల్ నమస్తే భారత్: భద్రాచలం 2025 -27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల 11వ బ్యాచ్ కి ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మొత్తం 50 సీట్లు కలవని...
Read More...
Telangana 

ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.  ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి 

ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.  ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి     నమస్తే భారత్ జూన్ 17 తలకొండ పల్లి  రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం వెల్జాల్ గ్రామం లో మంగళవారం నాడు భూభారతి రెవెన్యూ సదస్సు. రైతు వేదికలో ఎమ్మార్వో నాగార్జున ఆద్వర్యంలో నిర్వహించారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో సతమతమవుతున్నారు. భూ సమస్యలతో భాద పడుతున్న రైతులు తమ సమస్యలు రెవెన్యూ సదస్సుల్లో...
Read More...
Telangana 

ఫేక్ ఐడిలతో తప్పుడు ప్రచారం చేసిన బైరిశెట్టి ప్రవీణ్ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఫేక్ ఐడిలతో తప్పుడు ప్రచారం చేసిన బైరిశెట్టి ప్రవీణ్ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి    ఆచంట నియోజకవర్గం, నమస్తే భారత్:ఫేస్ బుక్, వాట్స్ ప్ గ్రూప్ ల్లో ఫేక్ ఐడిలతో తనపై అవమానకరమైన రీతిలో తప్పుడు ప్రచారం చేసి, తన మనోభావాలను దెబ్బ తీసిన బైరిశెట్టి ప్రవీణ్ పై  ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆచంట సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ డిమాండ్ చేశారు....
Read More...
Telangana 

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.    - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్ నమస్తే భారత్ :- మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ఆదేశాలతో  మూడు,నాలుగో వార్డులో మంగళవారం 6 గురికి లబ్దిదారులకు పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో  ఇండ్లు మంజూరు పత్రాలు అందించి ఓ ఇంటికి ముగ్గు పోసిభూమి...
Read More...
Telangana 

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా ముందుకు వెళ్తాం 

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా ముందుకు వెళ్తాం       శంషాబాద్ మున్సిపాలిటీలో 11 కోట్లతో సిసి రోడ్ అండర్ డ్రైనేజీ నిర్మాణాలు    ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,   నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, జూన్ 17. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో
Read More...
Telangana 

ఆకుతోట సతీష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన 

ఆకుతోట సతీష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన     ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్  నమస్తే భారత్ :-నెల్లికుదురు   మహబూబాబాద్ జిల్లా నెల్లికుదూరు మండల నాయకులు ఆకుతోట సతీష్ జన్మదినం సందర్భంగా నేడు మహబూబాబాద్  ఎమ్మెల్యే  నివాస క్యాంపు కార్యాలయం నందు గౌరవ మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే డా మురళీ నాయక్...
Read More...
Telangana 

మల్కాజిగిరిలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి వినతి

మల్కాజిగిరిలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి వినతి నేరేడ్‌మెట్‌, జూన్‌ 18 : మల్కాజిగిరి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్‌ చౌదరిని మంగళవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయంతోపాటు వాజ్‌పేయినగర్‌లోని డిగ్రీ కళాశాలలో రుసా (రాష్ట్రీయ ఉచాతార్‌ శిక్ష...
Read More...
Telangana 

బీసీల చేతిలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు : పిల్లి రాజుయాదవ్‌

బీసీల చేతిలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు : పిల్లి రాజుయాదవ్‌ నిడమనూరు, జూన్ 17 : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల చేతిలో గుణపాఠం తప్పదని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లి రాజు యాదవ్‌ అన్నారు....
Read More...