Category
Telangana
Telangana 

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
Read More...
Telangana 

ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు

ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
Read More...
Telangana 

#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!

#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!! అధికారులు కు పిర్యాదు చేసిన డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్  శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్ మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, టి. సంతోష్ రెడ్డి S/o సుధాకర్ రెడ్డి మున్సిపల్ అనుమతులు లేకుండానే జనచైతన్య కాలనీ, ప్లాట్ నెం.63 (సై.నెం.44) వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు.
Read More...
Telangana 

విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI

 విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI గోవిందరావుపేట :-  మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో రెగ్యులర్గా రాక విద్యార్థులకు వార్డెన్ పేరు తెలియని వారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు  దీకొండ భరత్ అన్నారు మండలంలోని వివిధ హాస్టళ్ళు సర్వే చేయడం జరిగింది అన్నారు. 
Read More...
Telangana 

ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నమస్తే భారత్ :-తొర్రూరు అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు,కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించేందుకు తొర్రూరుతో పాటు పలు ప్రాంతాలలో ఆసుపత్రులు నిర్మించాడని,విద్యా కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడని పలుచోట్ల దేవాలయాలు నిర్మించాడని అన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేదల గుండెల్లో నిలిచిన సేవా మూర్తి,పాలకుర్తి ప్రజల అభిమాన నేత రాజేందర్ రెడ్డి జన్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు,పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు అందించిన మహ
Read More...
Telangana 

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ  తెలుగుతల్లి నగర్ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా... ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్ గారు భారతీయ సంఘ సంస్కర్త తొలి ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రీబాయి పూలే గారి  జయంతి సందర్భంగా కళాకారుడు శంకర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నేత జేమ్స్ గారు అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి ఉపాధ్యాయురాలు పురుషులు స్త్రీలు సమానత్వంగా ఉండాలని విద్య అందరికీ అందాలని కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త వారి యొక్క బాటలో మనందరం నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో
Read More...
Telangana 

పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు

పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైన అనంతరం, ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బ్యాలెట్ బాక్సులను తరలించకుండా అడ్డుకున్న నిరసనకారులు, పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు నచ్చజెప్పినా వారు వినకుండా ప్రతిఘటించారు.  
Read More...
Telangana 

Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

 Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సుభాష్ అన్న డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్ తెలుగు తల్లి నగర్ లో Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారుస్వతంత్ర భారతదేశం అన్ని వర్గాల...
Read More...
Telangana 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ ‌గాజుల రామారం:జై భీమ్ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ జహంగీర్ హుస్సేన్ గారు ఇంటి వద్ద జరుగును రోడ మేస్త్రి నగర్ గాజుల రామారం కుత్బుల్లాపూర్ హైదరాబాద్ నందు సాయంత్రం 4.30...
Read More...
Telangana 

అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?

అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?    ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్  నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్  )  :       నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 500 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా అన్నట్టుగా ఉందని  ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ప్రశ్నించారు.  నర్సంపేటప్రజా...
Read More...
Telangana 

దివ్యాంగులను అన్ని రంగాలలో  ప్రోత్సహించాలి

దివ్యాంగులను అన్ని రంగాలలో  ప్రోత్సహించాలి    ఎంపీడీఓ డాక్టర్  వనపర్తి అద్వైత  ఖానాపురం  డిసెంబర్ 4 ( నమస్తే భారత్  ) :   రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఖానాపురం ఎంపీడీఓ డాక్టర్  వనపర్తి అద్వైత అన్నారు.తెలంగాణ ప్రభుత్వము  విద్యాశాఖ వారి అధ్యర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం  ఖానాపురం ఎమ్మార్సీ  నందు ఎంఈఓ...
Read More...
Telangana 

కందుల  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..... సిపిఎం

కందుల  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..... సిపిఎం    :- ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేల రూపాయలు మద్దతు ధరను అమలు చేయాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి  పత్తికొండ(నమస్తే భారత్):కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గురువారం మండల కేంద్రమైన పత్తికొండ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి స్థానిక ఆర్డివో కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో...
Read More...