Category
Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
Published On
By Namasthe Bharat Desk
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని పోలీస్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.వివరాల్లోకి వెళ్తే...విమానాశ్రయ డిపార్చర్ (Departure) ప్రాంతంలో తన 5 గ్రాముల బంగారు గొలుసు పోయిందని బాధితురాలు... పైప్ గ్యాస్కు మారండి.. లేకపోతే...
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use piped gas) లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని కోసం మూడు నెలలు గడువు ఇచ్చింది. మార్చి 24న కేంద్ర పెట్రోలియం, సహజ... త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
Published On
By Namasthe Bharat Desk
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. త్వరలో ఎరువుల కొరత వేధించే అవకాశం ఉంది. మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరల్ని పెంచే... వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా
Published On
By Namasthe Bharat Desk
నర్సంపేట ,మార్చి 24 (నమస్తే భారత్ ) : ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్ల సంఘం ( బి ఆర్ టి యు అనుబంధ ) బి.ఆర్... భార్యపై కోపంతో సపోటాలో విషం
Published On
By Namasthe Bharat Desk
సంస్థాన్ నారాయణపురం :భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుందవివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెం గ్రామానికి చెందిన రవికి కొన్నాళ్ల... స్టే తెచ్చుకున్నారు… ఆ పై నోటిఫికేషన్ ఆపేశారు..?
Published On
By Namasthe Bharat Desk
– ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన “మకుట”
– నిర్మాణ అనుమతుల రద్దు ప్రక్రియకు 2025 ఆగస్టు నెలలో స్టే తెచ్చుకున్న “మకుట హారిజన్”
– అనంతరం అక్టోబర్ నెలలో ఫాక్స్ సాగర్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ కలెక్టర్ కు అభ్యర్థన
– ఈ మేరకు అప్పటి... #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
Published On
By Mare Chinna
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
Published On
By Mare Chinna
లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ #MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
Published On
By Journalist Shiva Kumar Bs
అధికారులు కు పిర్యాదు చేసిన
డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్
మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, టి. సంతోష్ రెడ్డి S/o సుధాకర్ రెడ్డి మున్సిపల్ అనుమతులు లేకుండానే జనచైతన్య కాలనీ, ప్లాట్ నెం.63 (సై.నెం.44) వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
Published On
By Mare Chinna
గోవిందరావుపేట :- మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో రెగ్యులర్గా రాక విద్యార్థులకు వార్డెన్ పేరు తెలియని వారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దీకొండ భరత్ అన్నారు మండలంలోని వివిధ హాస్టళ్ళు సర్వే చేయడం జరిగింది అన్నారు. ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్ :-తొర్రూరు
అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు,కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించేందుకు తొర్రూరుతో పాటు పలు ప్రాంతాలలో ఆసుపత్రులు నిర్మించాడని,విద్యా కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడని పలుచోట్ల దేవాలయాలు నిర్మించాడని అన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేదల గుండెల్లో నిలిచిన సేవా మూర్తి,పాలకుర్తి ప్రజల అభిమాన నేత రాజేందర్ రెడ్డి జన్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు,పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు అందించిన మహ సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్
Published On
By NAMASTHEBHARAT
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా... ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్ గారు
భారతీయ సంఘ సంస్కర్త తొలి ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రీబాయి పూలే గారి జయంతి సందర్భంగా కళాకారుడు శంకర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నేత జేమ్స్ గారు అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి ఉపాధ్యాయురాలు పురుషులు స్త్రీలు సమానత్వంగా ఉండాలని విద్య అందరికీ అందాలని కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త వారి యొక్క బాటలో మనందరం నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో 