Category
TS జిల్లాలు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన
Published On
By Shiva Kumar Bs
నగరంలో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు గురువారం పరిశీలించారు. అమీర్పేటలోని గాయత్రి కాలనీ, మాధాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లి లోని శ్రీరాంనగర్లలో హైడ్రా కమిషనర్ పర్యటించారు. అమీర్పేట వద్ద కాలువల్లో పూడిక తీయడంతో సాఫీగా వరద సాగుతోందని ఇదే మాదిరి నగరంలోని అన్ని చోట్ల నీటి మునకకు మూలాలను తెలుసుకుని సమస్య పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పై నుంచి భారీ మొత్తంలో వస్తున్న వరద నీరు మైత్రి వనం వెనుక ఉన్న గాయత్రినగర్ను ముంచెత్తుతోందని.. ఇక్కడ కూడా కాలువలలో సిల్ట్ తొలగించి వరద ముప్పు సమస్యతను తొలగించాలని అక్కడి నివాసితులు కమిషనర్ను కోరారు. పై నుంచి నాలాల్లో పూడిక తీసుకుని వస్తున్నామని.. ఇక్కడ కూడా పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏవీ రంగనాథ్గారు హామీ ఇచ్చారు. కోట్ల విలువ చేసే పార్కులను కాపాడిన హైడ్రా
Published On
By Shiva Kumar Bs
పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా బుధవారం కాపాడింది. దాదాపు 1600 గజాల వరకూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, మూసాపేట సర్కిల్ పరిధిలోని సనత్నగర్ కోపరేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్లతో ఈ లే ఔట్ను వేశారు. ఇందులో 1200 గజాల స్థలాన్ని పార్కులకోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్రమణలకు గురౌతున్నట్టు మోతినగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా.. పార్కు స్థలంగా గుర్తించి వెంటనే ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ
Published On
By Shiva Kumar Bs
రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవ్వాలా హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన పార్టీ స్థాపన సభలో నూతన పార్టీను ప్రకటించరు మల్లన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్స్, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నాటి నుండి బీసీలను పార్టీలు ఎలా మోసం చేసాయో వివరించారు.తాజ్ కృష్ణాలో జరిగిన ఈసభకు వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్బన్డ వర్గాలు తరలివచ్చాయి. ప్రొబిషనరీ ఎస్ఐలకు రాబోవు రోజులలో నిర్వహించే విధుల గురించి దిశా నిర్దేశం
Published On
By NAMASTHEBHARAT
పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందుతున్నచేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్
గత కొన్ని నెలల నుండి పోలీస్ స్టేషన్లో నేర్చుకున్న విధుల గురించి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి... వైద్యం వికటించి బాలింత మృతి.. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
Published On
By NAMASTHEBHARAT
నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్న కోసం వచ్చిన మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) అనే మహిళ రెండవ కాన్పు కోసం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం వచ్చింది. గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
Published On
By Namasthe Bharat Desk
తేదీ, మే 08, 2025- నమస్తే భరత్
నిర్మల్:-// జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రుణాల రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది.ఈ కృషికి గాను హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబా పూలె... మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
Published On
By Namasthe Bharat Desk
కెవిపిఎస్ గ్రామస్థాయి సమావేశంలో వక్తల పిలుపు
మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో కోరుకొండపల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్ తల్లి కీ||శే|| లక్మి దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ మీ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.వారి కుటుంబసభ్యులకు... ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు కచ్చితంగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరం నందు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ... మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం మే 07 : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని తేల్చుతూ క్లీన్ చిట్ ఇచ్చింది.దీంతో పాటు నిర్దోషిగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలను పూర్తిగా కొట్టి వేసింది. శంషాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బాణాసంచాలు కాల్చుతూ స్వీట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: అవకాశం ఉన్న ప్రతి బ్యాంక్ బ్రాంచ్ లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పరిరక్షణకు... 