Category
TS జిల్లాలు
TS జిల్లాలు   సిద్దిపేట 

ప్రొబిషనరీ ఎస్ఐలకు రాబోవు రోజులలో నిర్వహించే విధుల గురించి దిశా నిర్దేశం

 ప్రొబిషనరీ ఎస్ఐలకు రాబోవు రోజులలో నిర్వహించే విధుల గురించి దిశా నిర్దేశం పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందుతున్నచేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్  గత కొన్ని నెలల నుండి పోలీస్ స్టేషన్లో  నేర్చుకున్న విధుల గురించి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి...
Read More...
TS జిల్లాలు  

వైద్యం వికటించి బాలింత మృతి.. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

వైద్యం వికటించి బాలింత మృతి.. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్న కోసం వచ్చిన మహిళ  మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) అనే మహిళ రెండవ కాన్పు కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం వచ్చింది. 
Read More...
TS జిల్లాలు   నిర్మల్ 

గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు

గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు తేదీ, మే 08, 2025- నమస్తే భరత్ నిర్మల్:-// జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రుణాల రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది.ఈ కృషికి గాను హైదరాబాద్‌లోని మహాత్మ జ్యోతిబా పూలె...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి కెవిపిఎస్ గ్రామస్థాయి సమావేశంలో వక్తల పిలుపు మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని  మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్

సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్ నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో కోరుకొండపల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్  తల్లి కీ||శే|| లక్మి దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ మీ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.వారి కుటుంబసభ్యులకు...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే

ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు కచ్చితంగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరం నందు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం

మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం     నమస్తే భారత్ రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం మే 07 : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని తేల్చుతూ  క్లీన్ చిట్ ఇచ్చింది.దీంతో పాటు నిర్దోషిగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలను పూర్తిగా కొట్టి వేసింది.  శంషాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బాణాసంచాలు కాల్చుతూ స్వీట్లు
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: అవకాశం ఉన్న ప్రతి బ్యాంక్ బ్రాంచ్ లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పరిరక్షణకు...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్న గారు. 

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్న గారు.  నమస్తే భరత్ శంషాబాద్ మండలం :పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన పులిజాల సుధాకర్ గౌడ్ గారి కుమార్తె వర్షని గౌడ్ మరియు మురళి గౌడ్ గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ టీ.ప్రకాష్ గౌడ్  గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి నమస్తే భారత్  మే 08... : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) ఈ సేవలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. వియత్నాం ఎయిర్‌లైన్స్ 7 మే 2025 నుంచి ఈ నూతన సేవలను అందిస్తోంది.హనోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే విమానం (VN-984) ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : లైసెన్సు సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని...
Read More...