Category
TS జిల్లాలు
TS జిల్లాలు   నారాయణపేట్  

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని హిందూ సంఘాలు గురువారం రాత్రి వివేకానంద చౌరస్తా నుండి  పాత బస్టాండ్ వరకు క్రొవ్వతులతో ర్యాలీ తీసి ముష్కరుల  దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు....
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 

టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి  నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జమ్మూ కాశ్మీర్ లో ని పహల్గాంలో టూరిస్టుల పై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం దారుణం  చాలా బాధాకరమైన విషయమని ఇలాంటి దారుణానికి కులం మతంతో ఎలాంటి సంబంధం లేదని ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జమాతే ఇస్లామి హింద్ రామవరం రుద్రంపూర్ శాఖ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. రైతులు ఈ కొత్త చట్టం లోని  సెక్షన్ల పై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. భూ భారతి చట్టంపై రైతులకు  అవగాహన...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 

రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి  * బీసీ వెనుకబడిన కులాల వారి జీవితాల్లో వెలుగులు నింపండి* ప్రతి దరఖాస్తుదారుడికి లబ్ధి చేకూరాలి * ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలి * విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్* బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టుకి వినతి పత్రం 
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!

ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం! నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్25:పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ముస్లిం సోదరులు ఐక్యతగా చేపట్టిన నిరసన ర్యాలీ దేశభక్తికి భారత్ దేశ వ్యాప్తంగా స్పూర్తిదాయక సంఘటనగా నిలిచింది. మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడే సంకల్పంతో ముందుకొచ్చిన ఈ ర్యాలీ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది.ఈ సందర్బంగా బీజేపీ యువ నాయకులు శ్రీ ప్రశాంత్...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు

వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు   నమస్తే భారత్  /  నారాయణపేట్ జిల్లా : ఈనెల 27న వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు గులాబీ జెండా చేతపుని పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని జాతీయ రోడ్డు పైన వరంగల్ సభకు సంబంధించిన గోడ
Read More...
TS జిల్లాలు  

కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి

కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి నమస్తే భారత్   /   ఉట్కూర్ మండలం : ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో  జే. లక్ష్మి కాంత్ రెడ్డి  గర్భిణి ఆవు మేతకు  వెళ్లిన చోట విద్యుత్ షాకుకు  గురి అయ్యాయి మరణించడం జరిగినది దీని విలువ60 వేల రూపాయలు ఉంటుంది ఇట్టి విషయాన్ని రైతు లైన్మెన్ కురుమయ్యకు తెలియపరచడం జరిగినది విషయం తెలుసుకున్న కురుమయ్య...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్ 25:శుక్రవారం నుంచి హైదరాబాద్ లోని హెచ్.సి.సి. లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. దాదాపు 450...
Read More...
TS జిల్లాలు  

సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికంతో పాటు క్రీడలు అవసరం.శ్రీ  ఆదిత్య పరాశ్రీ స్వామి

సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికంతో పాటు క్రీడలు అవసరం.శ్రీ  ఆదిత్య పరాశ్రీ స్వామి నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : చిన్నతనం నుంచే సన్మార్గంలో నడిచేందుకు  ఆధ్యాత్మికంతో పాటు ఆటలు ఎంతో అవసరమని బిజ్వార్ అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామి అన్నారు. శుక్రవారం ఉట్కూర్   మండలంలోని బిజ్వార్ గ్రామంలో నీ అంబాత్రయ క్షేత్రం ఆవరణలో   44వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్  బాల్ పోటీలు 25...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) :రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం అధికారులకు సూచించారు.  భూభారతి చట్టం అమలుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలలో  భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం

మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్న సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు  
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన  డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్

గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన   డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ : లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యం లో  భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే  గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను...
Read More...