Category
Andhra Pradesh
Andhra Pradesh 

అమరావతిలో వనమహోత్సవం.. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

అమరావతిలో వనమహోత్సవం.. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం వన మహోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికే ఆదర్శం...
Read More...
Andhra Pradesh 

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అమ‌రావ‌తి : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో అంబ‌టి రాంబాబు వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అంబ‌టి రాంబాబుపై బీఎన్ఎస్ యాక్ట్...
Read More...
Andhra Pradesh 

దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ  పురస్కారం

దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ  పురస్కారం నమస్తే భారత:- చిత్తూర్ :  చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ప్రధానోస్తవం.సమాజసేవలో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అనేక సేవలు సమాజానికి అందిస్తూ, కొత్త సేవకులు, కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తూ, సేవలను విస్తృత పరుస్తూ, మూడు రాష్ట్రలలో రక్తసేవలు, రాయదుర్గం పరిధిలో యాచాకులకు, నిరాశ్రయులకు, అన్నం, వస్త్రాలు దుప్పట్లు అందిస్తూ, అనేక...
Read More...
Andhra Pradesh 

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి అమరావతి: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం  జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ పీలేరు యూనిట్‌-2 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమ (50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను...
Read More...
Andhra Pradesh  Cinema 

పవన్‌ కల్యాణ్‌కి అస‌లు విజ‌న్ అంటూ లేదు : ప్ర‌కాశ్‌రాజ్

పవన్‌ కల్యాణ్‌కి అస‌లు విజ‌న్ అంటూ లేదు : ప్ర‌కాశ్‌రాజ్ ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్. ఇప్ప‌టికే చాలాసార్లు ప‌వ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేసిన ప్ర‌కాశ్ రాజ్‌ తాజాగా మ‌రోసారి పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడారురీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ.. ప‌వ‌న్‌కి ఒక విజ‌న్ అంటూ లేద‌ని తెలిపాడు. ఎన్నిక‌ల ముందు ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి...
Read More...
Andhra Pradesh 

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీ కొట్టడంతో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న పసికందుతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని అవనిగడ్డ...
Read More...
Andhra Pradesh 

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ..!

 తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ..! తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నో ఫ్లయింగ్‌ జోన్‌గా తిరుమలను ప్రకటించాలని అనేక సార్లు కేంద్ర పౌర విమానయాన...
Read More...
Andhra Pradesh  Devotion 

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం రెడీ.. శ్రీగిరుల్లో కన్నడ భక్తుల సందడి.

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం రెడీ.. శ్రీగిరుల్లో కన్నడ భక్తుల సందడి. శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో గురువారం నుంచి సోమవారం వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది.గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలవుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.భ్రమరాంబ అమ్మవారు ఉదయం మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించనున్నారు. 
Read More...
Andhra Pradesh 

శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు.. రోజు అలంకారంలో దర్శనమివ్వనున్న భ్రమరాంబాదేవి

 శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు.. రోజు అలంకారంలో దర్శనమివ్వనున్న భ్రమరాంబాదేవి శ్రీశైలం : శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 31 వరకు ఐదురోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఉగాది వేడుకలకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే పాదయాత్ర ద్వారా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. వారి కోసం దేవస్థానం...
Read More...
Andhra Pradesh 

కార్య‌క‌ర్త కొడుకుని భుజాల మీదకి ఎక్కించుకున్న ప‌వ‌న్

కార్య‌క‌ర్త కొడుకుని భుజాల మీదకి ఎక్కించుకున్న ప‌వ‌న్ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఒప్పుకున్న సినిమాల‌ని పూర్తి చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నాడు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పూడిచెర్ల బహిరంగ సభలో ఆయన సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా టీడీపీ, జనసైనికులు తరలివచ్చారు. అయితే ఈ స‌భ‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న...
Read More...
Andhra Pradesh 

ఎన్టీటీపీఎస్‌లో భారీ అగ్నిప్రమాదం.

ఎన్టీటీపీఎస్‌లో భారీ అగ్నిప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస కోల్ ప్లాంట్‌లో ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో స్టేజ్-1 బంకర్‌కి వెళ్లే కన్వేయర్ బెల్ట్ 40 మీటర్ల మేర దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 420 యూనిట్ల మేర విద్యుత్ నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పెద్దఎత్తున ప్రమాదం జరిగినప్పటికీ విషయాన్ని...
Read More...
Andhra Pradesh 

పోటీప్రపంచంలో రాణించలేరని..

పోటీప్రపంచంలో రాణించలేరని.. కాకినాడ: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ పండగనాడు కాకినాడలోని (Kakinada) సుబ్బారావునగర్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్.. కాకానాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీలో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. అతనికి...
Read More...