Category
Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పైప్ గ్యాస్కు మారండి.. లేకపోతే...
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use piped gas) లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని కోసం మూడు నెలలు గడువు ఇచ్చింది. మార్చి 24న కేంద్ర పెట్రోలియం, సహజ... త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
Published On
By Namasthe Bharat Desk
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. త్వరలో ఎరువుల కొరత వేధించే అవకాశం ఉంది. మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరల్ని పెంచే... కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
Published On
By Namasthe Bharat Desk
:- (సిఐటియు)
పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, కార్యదర్శి పద్మజ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముందు 12న జరిగే అంగన్వాడీ ధర్నా జరుగుతున్నట్లు పత్తికొండ తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
Published On
By Namasthe Bharat Desk
రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి
తుగ్గలి డిసెంబర్ 5 ( నమస్తే భారత్):-తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు తుగ్గలి గ్రామంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు స్థానిక సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో అన్నపూర్ణ దేవి జయంతి
Published On
By Namasthe Bharat Desk
సాధనా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శ్రీ దండు భాస్కర్ యాదవ్
తుగ్గలి04(నమస్తే భారత్):కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:-తుగ్గలి మండల కేంద్రమైన స్థానిక సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో అన్నపూర్ణ దేవి జయంతినీ నిర్వహించడం జరిగినది ... ఈ జయంతి గురించి సాధనా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం... ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడమే లక్ష్యం : చైతన్య రాజు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ , పోడూరు, డిసెంబర్ 03: క్యాన్సర్ వ్యాధులను ముందుగానే గుర్తించి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించి ఆరోగ్యవంతమైన సమాజం కోసమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని కిమ్స్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు ( చైతన్య రాజు ) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు జమ్ము చెట్టు, క్షత్రియశిబిరంలో... సర్పంచులు,పార్టీ నాయకులను వేధిస్తే సహించేది లేదు: శ్రీ రంగనాథరాజు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్, పోడూరు డిసెంబర్ 3 :
ఆచంట నియోజకవర్గంలో గ్రామ సర్పంచులను, పార్టీ నాయకులను, కార్యకర్తలను అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ దుశ్చర్యలను సహించేది లేదని మాజీమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు హెచ్చరించారు.బుధవారం తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించిన
Published On
By Namasthe Bharat Desk
మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబుతుగ్గలి(నమస్తే భారత్):- తుగ్గలి మండల పరిధిలోని అన్ని రైతు సేవ కేంద్రాల్లో బుధవారం రోజు మండలంలోని రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారుల సురేష్ బాబు మాట్లాడుతూ,దీని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం ప్రకటించిన ఐదు ముఖ్యమైన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు... కొలువుదీరిన కొత్త పాలకవర్గం..
Published On
By Namasthe Bharat Desk
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.
నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్.
మహేశ్వరం, డిసెంబర్ 3, నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి:
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నూతన కమిటీ... రైతుల సేవలో టిడిపి ప్రభుత్వం
Published On
By Namasthe Bharat Desk
- రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ వెల్దుర్తి (నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:- వెల్దుర్తి రైతుసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేలా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుల ఖాతాలో... సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయండి.
Published On
By Namasthe Bharat Desk
:- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
పత్తికొండ(నమస్తే భారత్) :డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని పిసి మాడలో ఆశ వర్కర్ల సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహాసభల పోస్టర్ను... రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
Published On
By Namasthe Bharat Desk
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంపై తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు... 