Category
Cinema
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
'సూర్య 46' షూటింగ్
Published On
By NAMASTHEBHARAT
పెద్ద సినిమా స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు "సూర్య 46". ప్రస్తుతం యూరప్లోని బెలారస్ అనే దేశంలో సినిమా భాగాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో సూర్య కోసం ఒక అద్భుతమైన పోరాట సన్నివేశం మరియు ఒక ప్రత్యేక పాట కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా, రవీనా టాండన్, భవాని శ్రీ, రాధికా శరత్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. నాగ వంశీ ఫార్చ్యూన్ ఫోర్ ఫిలిమ్స్, సీతార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ అనే మ్యూజిక్ కంపోజర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!
Published On
By NAMASTHEBHARAT
సూపర్స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు మెగాస్టార్ల క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కలయిక త్వరలోనే సాకారం కావాల్సిన అవకాశాలు కనిపించటం లేదు.ముందుగా, లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలున్నాయని వార్తలు... నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా
Published On
By NAMASTHEBHARAT
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొంది, థియేట్రికల్గా రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్తో పాటు, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిహారికకు నిర్మాతగా మంచి పేరును తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యువ దర్శకుడు యదు వంశీ, నిహారికతో కలిసి మరో సినిమా రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లోనే తెరకెక్కనుందని, 2026లో సెట్స్పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాదు, పలు అవార్డుల్ని సైతం దక్కించుకుంది. సైమా 2025లో నిహారికకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, హీరో సందీప్ సరోజ్కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒక ఫ్రెష్ కంటెంట్తో తెరపైకి రావడం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, నిహారిక ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న తాజా చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ-కామెడీ ఎంటర్టైనర్లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్—all from మానస శర్మ & మహేష్ ఉప్పాల. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి వచ్చే రెండో చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆదివాసీలకి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన పవన్ కళ్యాణ్
Published On
By NAMASTHEBHARAT
అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో రెండువందలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి జిల్లాలోని పెదపాడు,... పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో ప్రత్యక్షమైన చిరు.. కాసేపు తమ్ముడితో…
Published On
By NAMASTHEBHARAT
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి. కాని ఆయన రాజకీయ పనుల వలన డిలే అవుతూ వచ్చాయి. ఇప్పటికే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయగా,ఈ మూవీని జూలై 24న... తమ్ముడు కోసం నితిన్, వేణు శ్రీరామ్ టీం నయా ప్లాన్.. ఏంటో తెలుసా..?
Published On
By NAMASTHEBHARAT
టాలీవుడ్ యాక్టర్ నితిన్ చివరగా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న నితిన్ తాజాగా పవన్ కల్యాణ్ టైటిల్ ‘తమ్ముడు’ తో థియేటర్లలోకి రాబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరామ్... ఒకే వేదికపై సందడి చేయనున్న విజయ్ దేవరకొండ, రామ్ చరణ్
Published On
By NAMASTHEBHARAT
టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ నటులు తమ గొంతు కలుపనున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామ్చరణ్, విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం... చిరంజీవి తల్లి అంజనాదేవిని కలిసిన మొగలిరేకులు హీరో
Published On
By NAMASTHEBHARAT
మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జూలై 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ... మెగాస్టార్ చిరంజీవి తల్లికి మరోసారి అస్వస్థత?
Published On
By NAMASTHEBHARAT
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి మరోసారి అస్వస్థతకు గురైయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.... చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్కు తమిళనాడు మంత్రి సవాల్
Published On
By NAMASTHEBHARAT
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్ను ప్రశ్నించారు. “చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలి. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా... పెద్ది అప్డేట్.. సాహసోపేతమైన సన్నివేశాల కోసం ప్రత్యేక రైలు సెట్
Published On
By NAMASTHEBHARAT
గేమ్ ఛేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది. క్రికెట్ బ్యాక్డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో... ఏంటి.. రాజా సాబ్కి సీక్వెల్ కూడానా.. మారుతి ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ షాక్
Published On
By NAMASTHEBHARAT
రెబల్ స్టార్ ప్రభాస్ అరడజను సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్ ఈ రోజు విడుదలైంది.ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ కూడా మరింత జోష్ తీసుకొచ్చింది. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్... 