Category
నిర్మల్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు.
Published On
By NAMASTHEBHARAT
తేదీ, ఆగస్టు, 20, 2025- (నమస్తే భరత్ ప్రతినిధి)
బుధవారం నిర్మల్: జిల్లా సోన్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ఎరువులు, విత్తనాల షాపును జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ అభిలాష్ అభినవ్, పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల కొరత లేదని, భారీ వర్షాల నేపథ్యంలో (బుధవారం) విద్యాసంస్థలకు సెలవు.
Published On
By NAMASTHEBHARAT
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
తేదీ, ఆగస్టు, 19, 2025 – (నమస్తే భరత్ ప్రతినిధి)
నిర్మల్:-జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (బుధవారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.... భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి. – తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి ఆదేశాలు.
Published On
By NAMASTHEBHARAT
తేదీ, ఆగస్టు, 19, 2025- ( నమస్తే భరత్ ప్రతినిధి)
నిర్మల్:- జిల్లాలో కురుస్తున్న నిరంతర భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి ఈ... భారీ వర్షాలపై అప్రమత్తం – కడెం ప్రాజెక్టు ను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Published On
By NAMASTHEBHARAT
తేదీ, ఆగస్టు, 19, 2025 – (నమస్తే భరత్ ప్రతినిధి)
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టును ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లోపై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు,వరద... రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
Published On
By NAMASTHEBHARAT
తేదీ, ఆగస్టు, 18, 2025 -( నమస్తే భరత్ ప్రతినిధి)
నిర్మల్:-జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్ పోలీస్.. మీ పోలీస్
Published On
By NAMASTHEBHARAT
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమంజిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్
తేదీ, 18. 08. 2025, ( నమస్తే భరత్ ప్రతినిధి)
సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి
ఈ... భారీ వర్షాల నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలి:
Published On
By NAMASTHEBHARAT
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
తేదీ, ఆగస్టు, 18, 2025 - ( నమస్తే భరత్ ప్రతినిధి)
నిర్మల్:- జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై విభాగాలవారీగా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
Published On
By NAMASTHEBHARAT
తేదీ, ఆగస్టు, 04, 2025–(నమస్తే భరత్ ప్రతినిధి)
సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:
Published On
By NAMASTHEBHARAT
-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలన్నీ రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
తేదీ, జూలై, 29, 2025–నమస్తే భరత్
మంగళవారం నిర్మల్ జిల్లాలో మామడ మండలంలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఆకస్మికంగా నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:
Published On
By NAMASTHEBHARAT
/ -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన రేషన్ కార్డులతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
తేదీ, జూలై, 29, 2025–నమస్తే భరత్
మంగళవారం నిర్మల్ జిల్లాలో లక్ష్మణచందా మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో నిర్మల్ గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.
Published On
By NAMASTHEBHARAT
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
తేదీ, జూలై, 28, 2025 –నమస్తే భరత్
నిర్మల్ జిల్లా // సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, రసీదు పుస్తకాలు తదితరాలను పరిశీలించారు. వానాకాలం నూతన కార్డులు పేదలకు వరం.
Published On
By NAMASTHEBHARAT
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
తేదీ, జూలై, 28, 2025- నమస్తే భరత్
సోమవారం నిర్మల్: జిల్లా //సారంగాపూర్ మండలంలోని కౌట్ల గ్రామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు 