కూకట్పల్లిలో బాపు జయంతి

విగ్రహానికి పూల మాల వేసిన బండి రమేష్

On
కూకట్పల్లిలో బాపు జయంతి

టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  బండి రమేష్ ఆధ్వర్యంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

 

IMG-20251002-WA0031

ఈ సందర్భంగా గురువారం మూసాపెట్ అలాగే కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్న బాపు విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి రమేష్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలో ముందుండి ఉద్యమాన్ని నడిపించి దేశానికి బానిసత్వం నుండి విముక్తి కల్పించిన మహనీయుడని బండి రమేష్ కీర్తించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు,  మార్కెట్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనారిటీ, ఎస్సి , బీసీ సెల్, సేవ్ దళ్ నాయకులు, స్థానిక కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise