Category
Sports
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బుమ్రా అంశంలో ప్లాన్ మార్చేది లేదు : గౌతం గంభీర్
Published On
By NAMASTHEBHARAT
లీడ్స్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ప్రధాన బౌలర్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇంగ్లండ్తో ఆడే అయిదు టెస్టుల సిరీస్లో కేవలం మొదటి మూడు టెస్టులకు మాత్రమే బుమ్రాను ఎంపిక చేశారు. ప్రస్తుతం తొలి టెస్టు ఓడిన నేపథ్యంలో.. ఆ... గాలే టెస్టుకు వర్షం అంతరాయం.. భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్
Published On
By NAMASTHEBHARAT
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ పథుమ్ నిశాంక (187) సూపర్ సెంచరీతో, దినేశ్ చండీమాల్(54) అర్ధశతకంతో విరుచుకుపడినా.. బంగ్లా స్పిన్నర్ నయీం హసన్(5-121) ధాటికి మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కమిందు మెండిస్(89) మినహా ఏ ఒక్కరు పెద్ద స్కోర్ చేయలేదు. కెరియర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎంజెలో... రెడిట్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్
Published On
By NAMASTHEBHARAT
న్యూఢిల్లీ: రెడిట్ సోషల్ మీడియా సంస్థకు.. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్బ్రాడ్ అంబాసిడర్ అయ్యారు. క్రీడా వర్గాల్లో, క్రీడా అభిమానుల్లో తమ ఫ్లాట్ఫామ్ను విస్తరించాలన్న ఉద్దేశంతో సచిన్ను అంబాసిడర్గా నియమించినట్లు తెలుస్తోంది. తన అఫీషియల్ రెడిట్ అకౌంట్ ద్వారా సచిన్ అభిమానులకు అందుబాటులో ఉండాడు. ఆ ఫ్లాట్ఫామ్లో యూజర్స్తో యాక్టివ్గా ఎంగేజ్ అవుతాడు. సబ్రెడిట్స్తో... వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్
Published On
By NAMASTHEBHARAT
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ల ఇవాళ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా తరపున ఓపెనర్గా లబుషేన్ ఆడనున్నాడు. సఫారీ జట్టులోకి లుంగి ఎంగిడి వచ్చాడు. వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్లో ఉన్నది. దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంది. ఆసీస్ బ్యాటర్... అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
Published On
By NAMASTHEBHARAT
నార్తాంప్టన్: ఇంగ్లండ్ లయన్స్తో ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో.. ఇండియా ఏ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్గా వచ్చిన రాహుల్ 151 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతను 168 బంతుల్లో 116 రన్స్ చేసి నిష్క్రమించాడు. అనధికార టెస్టు తొలి మ్యాచ్కు దూరమైన రాహుల్.. రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చేశాడు.... బెంగళూరు తొక్కిసలాట.. కేఎస్సీఏ సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా
Published On
By NAMASTHEBHARAT
విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 47 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు... హృదయ విదారకం.. తొక్కిసలాట ఘటనపై కమల్ హాసన్
Published On
By NAMASTHEBHARAT
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర బాధకు గురిచేసిందన్నారు. ‘బెంగళూరులో జరిగిన ఈ విషాదం హృదయ విదారకం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు... ఘనంగా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్
Published On
By NAMASTHEBHARAT
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. లఖ్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది... ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్లో బ్రిటన్ మాజీ ప్రధాని.. విరుష్క జంటతో ఫొటోలకు ఫోజులిచ్చిన రిషి సునాక్
Published On
By NAMASTHEBHARAT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ను ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్పై ఉత్కంఠ పోరులో ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ విజేత ఆర్సీబీకి దక్కిన ప్రైజ్మనీ ఎంత..? ఎవరిని ఏ అవార్డులు వరించాయంటే..?
Published On
By NAMASTHEBHARAT
ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి తొలిసారి కప్ను గెలిచింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ టైటిల్ని నెగ్గింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్తో పలువురు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్... పంజాబ్తో మ్యాచ్లో రికార్డుల మోత మోగించిన అభిషేక్ శర్మ..!
Published On
By NAMASTHEBHARAT
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు. తన ఐపీఎల్ కెరియర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. దాంతో క్రిస్ గేల్, ట్రావిస్ హెడ్ క్లబ్లో చేరాడు. ఇటీవల వరుసగా విఫలమవుతూ వచ్చిన... దయచేసి వేధించకండి.. నేను ఎప్పటికీ ధోనీ అభిమానినే..!
Published On
By NAMASTHEBHARAT
ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశపరుస్తోంది. టాప్ ఆటగాళ్లతో పాటు మాజీ సారథి ఎంఎస్ ధోనీ మునపటిలా చెలరేగి ఆడకపోవడం సీఎస్కే విజయాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడ కామెంటరీ బాక్స్లో మహీ భాయ్ గురించి మాట్లాడిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో, నాలుక్కరచుకున్న రాయుడు... 