Category
Technology
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పోకో నుంచి అత్యంత చవక ధరకే స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Published On
By NAMASTHEBHARAT
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తూ వాటిని చాలా తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు కెమెరా ఉన్న ఫోన్ కావాలంటేనే రూ.20వేలకు పైగా వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదారు వేల రూపాయల ఫోన్లలోనూ కెమెరాలను అందిస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న... ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
Published On
By NAMASTHEBHARAT
ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ యుగం. చాలా మంది ఏఐతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఏఐ ఫీచర్లను తమ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు తమ ఫోన్లలో ఈ ఫీచర్లను అందిస్తుండగా, ఇతర సంస్థలు సైతం ఈ ఫీచర్లను తమ ఫోన్లలో... కనువిందు చేయనున్న రెండు గ్రహణాలు..
Published On
By NAMASTHEBHARAT
ఖగోళ ప్రియులకు గుడ్న్యూస్. ఈ నెలలో రెండు గ్రహాణాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 18న చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. ఈ నెల 29న పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనున్నది. వాస్తవానికి ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. సూర్యగ్రహాలు, ఒక చంద్రగ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం ఒక గ్రహణం మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉన్నది.సూర్యుడి కాంతి... మద్రాస్ ఐఐటీ వారి కొత్త ఆవిష్కరణ
Published On
By NAMASTHEBHARAT
మద్రాస్ ఐఐటి సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలకు సైతం సాధ్యం కాని కొత్త తరహా సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో తనదైన ముద్ర వేస్తోంది. హైపర్ లూప్ టెక్నాలజీలో భారత్ సాధించిన ఘనత ఏంటో ఇటీవల చూశా.. టెక్నాలజీ రంగంలో అందరికన్నా ముందుండే హెలెన్ మాస్క్ దృష్టి పెట్టిన హైపర్ లూప్ ట్యూబ్ ద్వారా ట్రైన్స్... ఊహించినదాని కంటే ఎక్కువ..
Published On
By NAMASTHEBHARAT
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన ల్యాండర్ విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. ఇండియా సాధించిన అతి గొప్ప విజయాల్లో ఇదీ ఒకటి. అయితే తాజాగా చంద్రయాన్-3 ప్రయోగం వల్ల మనం సాధించిన విజయాలను ఇస్రో ఓ జర్నల్లో ప్రచూరించింది. గతంలో మనం(మొత్తం ప్రపంచం) భారత్లో వోల్వో నుంచి కొత్త కారు..
Published On
By NAMASTHEBHARAT
లగ్జరీ కార్లు, ఎస్యూవీలను తయారు చేసే ప్రముఖ స్వీడిష్ కంపెనీ వోల్వో.. భారత మార్కెట్లో తన కొత్త XC90 SUV (వోల్వో XC90) ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర దాదాపు రూ.1.03 కోట్లు. అది. ఈ కొత్త మోడల్ మెరుగైన సాంకేతికత, కొత్త డిజైన్, మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది. జాన్... దేశంలో అత్యంత మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో..
Published On
By NAMASTHEBHARAT
బజాజ్ ఆటో భారత మార్కెట్లో అత్యధిక మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. బజాజ్ ఆటో ఈ ఉత్పత్తిని బజాజ్ గోగో అనే కొత్త బ్రాండ్ కింద ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద ఇది ప్యాసింజర్, కార్గో విభాగాలలో వివిధ రకాల ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేస్తుంది. ప్రారంభంలో P4P5009, P7012 మోడళ్లను మార్కెట్లో... వాట్సాప్లో తాజా వెసులుబాటు..
Published On
By NAMASTHEBHARAT
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చిన చాట్ బోట్.. చాట్జీపీటీ ఇప్పటి వరకూ యూజర్లకు టెక్ట్స్ మెసేజ్లపై సమాధానాలు ఇస్తూ వచ్చింది. వాట్సాప్ యూజర్లకు ఓపెన్ ఏఐ టెక్ట్స్ మెసేజ్లు అందిస్తోంది. ఇందుకోసం గతేడాది డిసెంబర్లో చాట్జీపీటీ అధికారికంగా ఓ ఫోన్ నంబర్ అందిస్తోంది. తాజాగా వాయిస్ మెసేజ్లు, ఇమేజ్ ఇన్పుట్లపైనా చాట్జీపీటీ స్పందించనున్నది.సినిమా
స్పోర్ట్స్
కార్టూన్... మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రెండు శాంసంగ్ ఫోన్లు ఆవిష్కరణ
Published On
By NAMASTHEBHARAT
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్లో రెండు గెలాక్సీ ఫోన్లు ఆవిష్కరించింది. వాటిల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం 16 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్లు, 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీలతో ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ... చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’
Published On
By NAMASTHEBHARAT
అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఫైర్ఫ్లై ఏరోస్పేస్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా కాలుమోపింది. టెక్సాస్లోని ‘ఫైర్ఫ్లై’ మిషన్ కంట్రోల్ విభాగం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో చంద్రుని ఉపరితలంపై సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన... 