Category
International
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
Published On
By NAMASTHEBHARAT
హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనేక మంది గాయపడినట్లు తెలిపాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు... 170 విమానాలు రద్దు
Published On
By NAMASTHEBHARAT
పారిస్: ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. దీంతో అక్కడ వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాన్ఎయిర్ సంస్థ 170 విమానాలను రద్దు చేసింది. దీంతో 30 వేల మంది ప్రయాణికుల హాలీడే ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్కు చెందిన రెండు సంఘాలు రెండు... కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.. ఇరాన్ కీలక ప్రకటన
Published On
By NAMASTHEBHARAT
ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( ఇప్పటికే ప్రకటించిన... ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించాలి : ఇరాన్
Published On
By NAMASTHEBHARAT
ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ.. ‘భారత్ అధికారులతో మేము చర్చలు జరిపాం. ఇజ్రాయెల్-ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరితో ఉంది. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఇరాన్-ఇజ్రాయెల్ సమస్యకాదు. ఒక దేశంపై దురాక్రమణకు సంబంధించిన విషయం. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని ఖండించాలి.... ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 585 మంది మృతి
Published On
By NAMASTHEBHARAT
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణువుద్ధి కేంద్రాలను లక్ష్యంగా... భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి..
Published On
By NAMASTHEBHARAT
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని... పాకిస్థాన్లో భూకంపం.. జమ్మూ కశ్మీర్లోనూ ప్రకంపనలు
Published On
By NAMASTHEBHARAT
పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంట (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ... రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో మెగా డీల్..!
Published On
By NAMASTHEBHARAT
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశంతో మెగా డీల్ కుదుర్చుకుంది. రూ.63 వేల కోట్ల విలువైన ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ పై రెండు ప్రభుత్వాలు త్వరలో సంతకాలు చేయనున్నాయి.ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి... ట్రంప్ ప్రతీకార సుంకాలు.. మూడురోజుల్లోనే రూ.10వేలకోట్లకుపైగా పెట్టుబడుల ఉపసంహరణ..!
Published On
By NAMASTHEBHARAT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారన్న నివేదికల మధ్య ఏప్రిల్ తొలివారంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం.. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 మధ్య రూ.10,355 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. పెరుగుతున్న... భార్యతో రిలేషన్లో ఒడిదిడుకులు.. దేశాధ్యక్షుడిగా మ్యారేజ్ కౌన్సిలర్ను కలిసిన బరాక్ ఒబామా
Published On
By NAMASTHEBHARAT
న్యూయార్క్: అమెరికా మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా.. వైట్హౌజ్లో ఉన్న సమయంలో.. వైవాహిక బంధంలో ఒడిదిడుకులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అందుకే ఇప్పుడు తన భార్య మిచెల్ ఒబామాతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. హామిల్టన్ కాలేజీ ప్రెసిడెంట్ స్టీవెన్ టెప్పర్తో జరిగిన చర్చలో బరాక్ ఒబామా ఈ విషయాన్ని తెలిపారు.... హిందూ మహాసముద్రంలో బీ-2 స్టీల్త్ బాంబర్లు, యుద్ధ నౌకల్ని మోహరించిన అమెరికా
Published On
By NAMASTHEBHARAT
న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లపై ప్రపంచదేశాలు టెన్షన్లో ఉండగా, గుట్టుచప్పుడు కాకుండా అమెరికా మాత్రం తన సైనిక కదలికల్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. హిందూ మహాసముద్రం, ఇండోపసిఫిక్ ప్రాంతాల్లో.. బీ2 బాంబర్ల మోహరించింది. అతిపెద్ద సంఖ్యలో బీ2 బాంబర్లను హిందూ మహాసముద్రంలో మోహరించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీగో గార్సియా దీవిలో... ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్.. మరింత పెరగనున్న ఐఫోన్ ధరలు..?
Published On
By NAMASTHEBHARAT
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. గరిష్ఠంగా 49 (అత్యధికంగా... 