Category
International
International 

భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి..

భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి.. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని...
Read More...
International 

పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు

పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు పొరుగుదేశం పాకిస్థాన్‌ (Pakistan)లో భూకంపం  సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంట (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ...
Read More...
International 

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో మెగా డీల్‌..!

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో మెగా డీల్‌..! భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది. రఫేల్‌ మెరైన్‌ యుద్ధ విమానాల  కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌ దేశంతో మెగా డీల్‌ కుదుర్చుకుంది. రూ.63 వేల కోట్ల విలువైన ఈ గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ డీల్‌ పై రెండు ప్రభుత్వాలు త్వరలో సంతకాలు చేయనున్నాయి.ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి...
Read More...
International 

ట్రంప్‌ ప్రతీకార సుంకాలు.. మూడురోజుల్లోనే రూ.10వేలకోట్లకుపైగా పెట్టుబడుల ఉపసంహరణ..!

ట్రంప్‌ ప్రతీకార సుంకాలు.. మూడురోజుల్లోనే రూ.10వేలకోట్లకుపైగా పెట్టుబడుల ఉపసంహరణ..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారన్న నివేదికల మధ్య ఏప్రిల్‌ తొలివారంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్‌లో భారీగా అమ్మకాలు జరిపారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్  డేటా ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 మధ్య రూ.10,355 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. పెరుగుతున్న...
Read More...
International 

భార్య‌తో రిలేష‌న్‌లో ఒడిదిడుకులు.. దేశాధ్య‌క్షుడిగా మ్యారేజ్ కౌన్సిల‌ర్‌ను క‌లిసిన బ‌రాక్ ఒబామా

భార్య‌తో రిలేష‌న్‌లో ఒడిదిడుకులు.. దేశాధ్య‌క్షుడిగా మ్యారేజ్ కౌన్సిల‌ర్‌ను క‌లిసిన బ‌రాక్ ఒబామా న్యూయార్క్‌: అమెరికా మాజీ దేశాధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా.. వైట్‌హౌజ్‌లో ఉన్న స‌మ‌యంలో.. వైవాహిక బంధంలో ఒడిదిడుకుల‌ను ఎదుర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. అందుకే ఇప్పుడు త‌న భార్య మిచెల్ ఒబామాతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు చెప్పారు. హామిల్ట‌న్ కాలేజీ ప్రెసిడెంట్ స్టీవెన్ టెప్ప‌ర్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో బ‌రాక్ ఒబామా ఈ విష‌యాన్ని తెలిపారు....
Read More...
International 

హిందూ మ‌హాస‌ముద్రంలో బీ-2 స్టీల్త్ బాంబ‌ర్లు, యుద్ధ నౌక‌ల్ని మోహ‌రించిన అమెరికా

హిందూ మ‌హాస‌ముద్రంలో బీ-2 స్టీల్త్ బాంబ‌ర్లు, యుద్ధ నౌక‌ల్ని మోహ‌రించిన అమెరికా న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల‌పై ప్ర‌పంచ‌దేశాలు టెన్ష‌న్‌లో ఉండ‌గా, గుట్టుచ‌ప్పుడు కాకుండా అమెరికా మాత్రం త‌న సైనిక క‌ద‌లిక‌ల్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంటోంది. హిందూ మ‌హాస‌ముద్రం, ఇండోప‌సిఫిక్ ప్రాంతాల్లో.. బీ2 బాంబ‌ర్ల‌ మోహ‌రించింది. అతిపెద్ద సంఖ్య‌లో బీ2 బాంబ‌ర్ల‌ను హిందూ మహాస‌ముద్రంలో మోహ‌రించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీగో గార్సియా దీవిలో...
Read More...
International 

ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..?

ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..? రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్‌ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్‌.. గరిష్ఠంగా 49 (అత్యధికంగా...
Read More...
International 

3,000 దాటిన మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం

3,000 దాటిన మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం మయన్మార్ భూ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు,...
Read More...
International 

మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు

మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు    సినిమా స్పోర్ట్స్ కార్టూన్ జాతీయం అంతర్జాతీయం ఏపీ బిజినెస్ లైఫ్‌స్టైల్‌ బ‌తుక‌మ్మ పాట‌లు ఫొటోలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ ఎన్‌ఆర్‌ఐ E-Paper Home International Over 1000 Dead And 2000 Injured Myanmar Thailand Earthquakes Flatten Buildings Myanmar | మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు...
Read More...
International 

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం న్యూఢిల్లీ: మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇక బ్యాంకాక్‌లో 10 మంది చనిపోయారు. మరో 1670 మంది...
Read More...
International 

మోదీ తెలివైన వ్యక్తి.. గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. మన ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు

మోదీ తెలివైన వ్యక్తి.. గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. మన ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ట్రంప్‌ విశ్వాసం...
Read More...
International 

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది మయన్మార్‌ శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్‌ ప్రభుత్వం బ్యాంకాక్‌ లో అత్యయిక...
Read More...