Category
Business
Business 

యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్‌ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు

యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్‌ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు   దేశవ్యాప్తంగా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌  సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్  దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి.డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత
Read More...
Business 

అతి త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు.. మరో బాంబు పేల్చిన ట్రంప్‌‌

అతి త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు.. మరో బాంబు పేల్చిన ట్రంప్‌‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్‌ సహా పలు దేశాలపై టారిఫ్‌లు ప్రకటించారు. తాజాగా మరో బాంబు పేల్చారు అధ్యక్షుడు. త్వరలోనే ఔషధ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై  భారీ ఎత్తున టారిఫ్‌లు విధించనున్నట్లు తెలిపారు.మంగళవారం రాత్రి నేషనల్...
Read More...
Business 

ద్రవ్యోల్బణం నుంచి ఊరట దక్కేనా..? ఆర్‌బీఐ గవర్నర్‌ ఏం చెప్పారంటే..?

ద్రవ్యోల్బణం నుంచి ఊరట దక్కేనా..? ఆర్‌బీఐ గవర్నర్‌ ఏం చెప్పారంటే..? ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ 4.2 శాతం నుంచి 4శాతానికి తగ్గించింది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురు ధరల తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ చర్యలు తీసుకున్నది. వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2025 జనవరి-ఫిబ్రవరి కాలంలో 1.6 శాతం...
Read More...
Business 

ట్రంప్‌ టారిఫ్‌ వార్‌..! భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్‌ మార్కెట్లు..!

ట్రంప్‌ టారిఫ్‌ వార్‌..! భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్‌ మార్కెట్లు..! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై 104శాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా సుంకాలపై చైనా వెనక్కి తగ్గకపోవడంతో తాజాగా కొత్త సుంకాలను ప్రకటించారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం భయాల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో మొదలయ్యాయి. మొన్నటి రికార్డు స్థాయి నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న...
Read More...
Business 

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి జయశంకర్..

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి  జయశంకర్.. భారతదేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2శాతం అకౌంట్స్‌ మహిళల పేరిట ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పట్టణ మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. 42.2శాతం బ్యాంకు ఖాతాలు గ్రామీణ మహిళల పేరిట ఉన్నాయి.భారతదేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2శాతం అకౌంట్స్‌ మహిళల పేరిట ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం...
Read More...
Business 

స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండే..! పది సెకన్లలో రూ.19లక్షల కోట్ల సంపద ఆవిరి..

స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండే..! పది సెకన్లలో రూ.19లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్‌ 3వేల పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో పాటు అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్‌, చైనా...
Read More...
Business 

జొమాటోకు సీవోవో రిన్షుల్ చంద్ర గుడ్‌ బై..!

జొమాటోకు సీవోవో రిన్షుల్ చంద్ర గుడ్‌ బై..! జొమాటో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ సీవోవో రిన్షుల్ రాజీనామా చేశారు. ఈ నెల 5న ఆయన రాజీనామా చేసినట్లు కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలకు అనుగుణంగా కొత్త అవకాశాలు, అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌కు రాసిన లేఖలో రిన్షుల్‌ చంద్ర...
Read More...
Business 

కుప్పకూలిన భారత స్టాక్‌ మార్కెట్లు.. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..

కుప్పకూలిన భారత స్టాక్‌ మార్కెట్లు.. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌.. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనలతో సెంటిమెంట్‌ దిబ్బతిన్నది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈద్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయని విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 639.13 పాయింట్లు తగ్గి.. 76,775.79 పాయింట్ల వద్ద...
Read More...
Business 

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ..

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ పాద యాత్ర  చేపట్టారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు.శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 140 కిలోమీటర్ల ఈ ప్రయాణం ప్రస్తుతం 5వ రోజుకు చేరుకుంది....
Read More...
Business 

ఎక్స్‌’ను అమ్మేశా.. ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన

ఎక్స్‌’ను అమ్మేశా.. ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన xAIకి ‘ఎక్స్‌’ను 33 బిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని మస్క్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్...
Read More...
Business 

కేవైసీ నిబంధనలు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ ఫైన్‌

కేవైసీ నిబంధనలు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ ఫైన్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  షాక్‌ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్‌ వేసింది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కేవైసీ కి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75...
Read More...