Category
Crime
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ
Published On
By Shiva Kumar Bs
మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫామ్ హౌస్లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో మంచాల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ దాడుల్లో 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.2లక్షల 40వేల నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచాల పోలీసులు తెలిపారు. భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
Published On
By Shiva Kumar Bs
ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసినంతరం, తల్లి సైతం ఆత్మహత్మ చేసుకున్న ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేటులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ - 1లో ఓఇంట్లో నివాసముంటున్న సాయి లక్ష్మి (27)కు రెండేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లల ఉన్నారు. అయితే మంగళవారం సూర్యోదయ సమయం 4 గంటలకు సాయి లక్ష్మి మూడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారి ఇంట్లోకి వెళ్లి చూసారు అక్కడ విగత జీవులుగా ఇద్దరు చిన్నారులు ఒక బాబు, పాపా పడి ఉన్నారు. ఏటిఎంలో చోరీ.!
Published On
By NAMASTHEBHARAT
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటిఎంలో చోరీకి పాలుపడి పోలీసులకు సవాలు విసిరారు దొంగలు. బుధవారం బాలనగర్ ఎసిపి ఆధ్వర్యంలో నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటిఎంకి చోరికి తెగబడ్డారు దుండగులు. దింతో ఈ చోరీ విషయం చర్చనీయంగా మారింది. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం మెషీనును గ్యాస్ కట్టర్స్ సహయంతో కట్ చేసి డబ్బులు బాక్స్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు పోలీసులు.
PUBLISHED BY : SHIVA KUMAR BS
పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
Published On
By NAMASTHEBHARAT
బంజారాహిల్స్, మార్చి 19 : ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 హైలం కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర స్వామి కుమార్తె సుమ(17) కర్నూల్లోని బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం... యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటూ ఏకంగా రూ.23 లక్షలు..
Published On
By NAMASTHEBHARAT
హైదరాబాద్ సిటీ: మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిటైర్డ్ ఉద్యోగిని నుంచి సైబర్ కేటుగాళ్లు రూ. 23 లక్షలు కాజేశారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ ధార తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని(65)కి ఇటీవల... పాఠశాలపై బాంబులతో దాడి.
Published On
By NAMASTHEBHARAT
బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.హాజీపుర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన కొందరు... కుమారుడికి విషమిచ్చి.. కుమార్తెకి ఉరివేసి..
Published On
By NAMASTHEBHARAT
హబ్సిగూడ: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాళ్లకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44), కవిత (35) దంపతులు హబ్సిగూడలోని రవీంద్రనగర్లో గత కన్నేండ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె... రోడ్డును దాటిన పిల్లి.. పట్టుకుని సజీవదహనం చేసిన మహిళలు
Published On
By NAMASTHEBHARAT
లక్నో: ఒక మహిళ, ఆమె స్నేహితులకు పిల్లి ఎదురువచ్చింది. వారు వెళ్తున్న రోడ్డును క్రాస్ చేసిన ఆ పిల్లిని పట్టుకున్నారు. సజీవదహనం చేసి దానిని చంపారు. దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ లీక్ కావడంతో ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఆ మహిళ, ఆమె స్నేహితులపై పోలీసులు... స్పాట్లో మరణించిన బైకర్..
Published On
By NAMASTHEBHARAT
గతం వారం గురుగ్రామ్లో జరిగిన భయంకర యాక్సిడెంట్కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్యూవీ కారు రాంగ్ రూట్లో వస్తోంది. ఆ కారును ఢీకొన్న బైకర్ అక్కడికక్కడే మరణించాడు.... ఫేస్బుక్లో పరిచయం.. పుస్తెలతాడుతో ఉడాయించిన మోసగాడు
Published On
By NAMASTHEBHARAT
వెంగళరావునగర్,: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెదిరింపులకు కూడా దిగాడు. హైదరాబాద్లోని మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న వర్రె... నేను సూసైడ్ చేసుకోలేదు
Published On
By NAMASTHEBHARAT
తాను సుసైడ్ అటెంప్ట్ చేయలేదని, తన కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్ర లేకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి తప్పులేదని కల్పన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ సంఘటనపై కేపీహెచ్బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.పోలీసుల వివరాల ప్రకారం..... అమెరికాలో కాల్పులు..
Published On
By NAMASTHEBHARAT
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మృతుడిని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్ (27)గా గుర్తించారు. గంప రాఘవులు, గంప రమాదేవీల కుమారుడైన ప్రవీణ్ గతేడాది ఎంఎస్ చేయడానికి అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి వెళ్లాడు. అక్కడ ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న అతడు.. స్థానికంగా ఉండే ఓ స్టోర్లో... 