Category
National
National 

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..! రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి  పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు ) పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర...
Read More...
National 

బెంగాల్‌లో వక్ఫ్‌ నిరసనలు హింసాత్మకం.. 110 మంది అరెస్ట్‌

బెంగాల్‌లో వక్ఫ్‌ నిరసనలు హింసాత్మకం.. 110 మంది అరెస్ట్‌ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ (Murshidabad) జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మూకలు సృష్టించిన విధ్వంసంలో దాదాపు 10 మంది పోలీసులు గాయపడ్డారు. హింసను అదుపు చేసేందుకు సరిహద్దు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ హింసకు సంబంధించి 110 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ మాల్డా, ముర్షిదాబాద్‌,...
Read More...
National 

వార‌ణాసిలో గ్యాంగ్ రేప్‌.. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ ప్ర‌ధాని మోదీ

వార‌ణాసిలో గ్యాంగ్ రేప్‌.. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ ప్ర‌ధాని మోదీ వార‌ణాసి : ప్ర‌ధాని మోదీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం వారణాసిలో ఇటీవ‌ల 19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే నియోజ‌క‌వ‌ర్గ టూర్‌లో ఉన్న మోదీ.. శుక్ర‌వారం ఉద‌యం వార‌ణాసిలో ల్యాండ్ కాగానే అధికారుల‌ను క‌లిశారు. అమ్మాయిపై జ‌రిగిన గ్యాంగ్ రేప్ గురించి సంపూర్ణ వివ‌రాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. నిందితుల‌పై చ‌ట్టం...
Read More...
National 

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో లేఆఫ్స్‌.. వందలాది

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో లేఆఫ్స్‌.. వందలాది ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్‌ వార్‌, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా...
Read More...
National 

ష‌ర్ట్ బ‌ట‌న్ పెట్టుకోని లాయ‌ర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్ష‌, 2వేల ఫైన్ విధించిన హైకోర్టు

ష‌ర్ట్ బ‌ట‌న్ పెట్టుకోని లాయ‌ర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్ష‌, 2వేల ఫైన్ విధించిన హైకోర్టు ల‌క్నో: అల‌హాబాద్ హైకోర్టు స్థానిక న్యాయ‌వాది అశోక్ పాండేకు .. 2021 నాటి కోర్టు ధిక్క‌ర‌ణ కేసు లో ఆర్నెళ్ల జైలుశిక్ష విధించింది. మెడ చుట్టు లాయ‌ర్ రోబ్ లేకుండా, ష‌ర్ట్‌కు బ‌ట‌న్ పెట్టుకోకుండా కోర్టుకు హాజ‌రైన కేసులో.. అల‌హాబాద్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. జ‌స్టిస్ వివేక్ చౌద‌రీ, బీఆర్ సింగ్‌ల‌కు చెందిన డివిజ‌న్...
Read More...
National 

భారత్‌కు తహవ్వుర్‌ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల

భారత్‌కు తహవ్వుర్‌ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా భారత్‌కు విజయవంతంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అతడిని నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారికంగా అరెస్ట్‌ చేసి న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసింది. 
Read More...
National 

ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదు: వెంకయ్యనాయుడు

ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదు: వెంకయ్యనాయుడు హైదరాబాద్‌: మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇంటర్‌ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించానన్నారు. మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని సూచించారు. సంస్కృతం బోధించడంలో తప్పులేదని, సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుదని చెప్పారు.ప్రభుత్వ...
Read More...
National 

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యి.. రైలు పట్టాలపైకి కారును నడిపిన వ్యక్తి

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యి.. రైలు పట్టాలపైకి కారును నడిపిన వ్యక్తి లక్నో: ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో జరిగిన పార్టీకి వెళ్లాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అయ్యాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలపైకి కారును డ్రైవ్‌ చేశాడు.  గమనించిన లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఆదర్శ్...
Read More...
National 

తీవ్ర విషాదం.. విమానం ల్యాండ్‌ అవ్వగానే గుండెపోటుతో పైలట్‌ మృతి

తీవ్ర విషాదం.. విమానం ల్యాండ్‌ అవ్వగానే గుండెపోటుతో పైలట్‌ మృతి ఢిల్లీ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ అర్మాన్ (29) బుధవారం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన కాసేపటికే అర్మాన్‌ అస్వస్థతకు గురయ్యా డు. దీంతో తోటి...
Read More...
National 

63 కోట్ల ఫ్రాడ్‌.. కోఆప‌రేటివ్ బ్యాంక్ మాజీ చైర్మెను అరెస్టు చేసిన ఈడీ

63 కోట్ల ఫ్రాడ్‌.. కోఆప‌రేటివ్ బ్యాంక్ మాజీ చైర్మెను అరెస్టు చేసిన ఈడీ బెంగుళూరు: క‌ర్నాట‌క‌లోని కోఆప‌రేటివ్ బ్యాంకుకు చెందిన ఓ బ్రాంచీలో సుమారు 63 కోట్ల ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. ఆ కేసులో స‌హ‌కార బ్యాంక్ మాజీ చైర్మెన్ ఆర్ఎం మంజునాథ గౌడ్‌ను ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్టు చేశారు. మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులోని ప్ర‌త్యేక కోర్టులో అత‌న్ని ప్ర‌వేశ పెట్టారు. మంజునాథ...
Read More...
National 

హాట్ ఎయిర్ బెలూన్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

హాట్ ఎయిర్ బెలూన్‌పై నుంచి పడి వ్యక్తి మృతి రాజస్థాన్‌ లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ లో చిక్కుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బారన్‌ జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.బారన్ జిల్లా ఫౌండేషన్ డే సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్‌ ప్రదర్శనను కూడా అక్కడ...
Read More...
National 

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణా ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న స్పెషల్‌ ఫ్లైట్‌ మరికాసేపట్లో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు 
Read More...