Category
National
National 

రెడ్‌జోన్‌లోనే ఢిల్లీ.. ప్ర‌మాద‌క‌రంగా గాలి నాణ్య‌త‌

రెడ్‌జోన్‌లోనే ఢిల్లీ.. ప్ర‌మాద‌క‌రంగా గాలి నాణ్య‌త‌ దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (Air Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్‌జోన్ (Red Zone)లోకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఆదివారం కూడా అదే ప‌రిస్థితి కొన‌సాగింది. సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్ర‌కారం.....
Read More...
National 

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
Read More...
National 

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్  బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు.
Read More...
National 

Banglore –ఈరోడ్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

Banglore –ఈరోడ్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు తమిళనాడు ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఈరోడ్‌కు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రిజర్వ్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం ప్రారంభించింది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి సమీపంలో ఉండగా, ఒక వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అకస్మాత్తు దాడితో షాక్‌కి గురైన బాధితురాలు కేకలు వేయగా, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. రైలు సేలం స్టేషన్‌ చేరుకున్న వెంటనే, రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాకు చెందిన 45 ఏళ్ల శంకర్ అని గుర్తించారు. ఈ ఘటనపై సేలం రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే అధికారులు ఈ సందర్భంగా ప్రయాణికులను హెల్ప్‌లైన్‌ నంబర్‌ 139 ద్వారా ఎటువంటి అసౌకర్యం లేదా వేధింపులు జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read More...
National 

నిర్మల సీతారామన్‌పై క్వాంటం AI పెట్టుబడుల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ | ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్ హెచ్చరిక

నిర్మల సీతారామన్‌పై క్వాంటం AI పెట్టుబడుల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ | ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్ హెచ్చరిక ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్‌పై క్వాంటం AI పెట్టుబడుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం ఈ వీడియోలు డీప్‌ఫేక్ స్కామ్‌లు అని స్పష్టం చేసింది. ప్రజలు నమ్మకూడదని హెచ్చరికలు జారీచేసింది.
Read More...
National 

HYD METRO : హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం

HYD METRO : హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం హైదరాబాద్‌ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, మెట్రో 2వ దశ రైలు సేవలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీస్కున్నట్లు పేర్కొన్నారు, ఇప్పుడున్న కంపెనీ రవాణా సంబంధిత వ్యాపారాల నుంచి వైదొలగిన నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగస్వామిగా ఉండలేమని ఎల్ అండ్ టీ ప్రకటించడంతో మెట్రో ఫేజ్ 1ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెండో దశ విస్తరణ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ గ్రూప్‌ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.  
Read More...
National 

మావోయిస్టుల లేఖ: ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక

మావోయిస్టుల లేఖ: ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక భూస్వామ్య పెత్తందారులారా ఖబడ్డార్..మీ ఆగడాలను కూకటి వీళ్ళతో పెకిలిస్తాం.. విప్లవోద్యమం కొనసాగిస్తాం.. అంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు మావోయిస్టు డివిజన్ కమిటీ (బీకే ఏఎస్ ఆర్) బహిరంగంగా లేఖ విడుదల చేసింది. లేఖ యొక్క సారాంశం.. ఉద్యమానికి ఊపిరి పోస్తూ అమరులైన ఉద్యమకారులకి విప్లవ జోహార్లు, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటి పేరుతో వచ్చిన...
Read More...
National 

PUSPA : పుష్ప సీన్ రిపీట్

PUSPA : పుష్ప సీన్ రిపీట్ ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ
Read More...
National 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం  అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
Read More...
National 

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు నూతనంగా ఐఫోన్ 17 సిరీస్ విడుదల అవుతుండడంతో స్టోర్ల వద్ద భారీగా యువత చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్, ఏఐ ఫీచర్స్ తో మొబైల్ లాంచ్ అవుతుండడంతో యువత ఐఫోన్ 17 కొనడంకోసం పోటీ పడ్తున్నారు.  ముంబైలోని BKCలోని గంటల పాటు క్యూలో నిలబడ్డ యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. స్టోర్ సెక్యూరిటీ , స్థానిక పోలీసులు జ్యోక్యం చేసుకొని గొడవను కంట్రోల్ చేసారు .  అటు బెంగుళూరులోను ఐఫోన్ కొత్త అప్డేట్ కోసం ప్రజలు ఎగపడ్డారు. 
Read More...
National 

ఆసుపత్రి మార్చురీలో అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో పేరుకుపోతున్న అనాథ శవాలు-ప్రభుత్వంపై NHRC గుస్సా

ఆసుపత్రి మార్చురీలో అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో పేరుకుపోతున్న అనాథ శవాలు-ప్రభుత్వంపై NHRC గుస్సా చనిపోయిన వారి మతం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపాలని ఆదేశం రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ
Read More...
National 

‘స్వచ్ఛతా హై సేవా’ ప్రచార ప్రతిజ్ఞ కార్యక్రమం

 ‘స్వచ్ఛతా హై సేవా’ ప్రచార ప్రతిజ్ఞ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17న స్వచ్ఛతా హై సేవా ప్రచారం సందర్భంగా, శాసన శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలో శాసన శాఖ కార్యదర్శి రాజీవ్ మణి నేతృత్వంలో, అదనపు కార్యదర్శులు మనోజ్ కుమార్,  ఆర్.కె. పట్టనాయక్, కె.వి. కుమార్, ఈ శాఖలోని అవుట్‌సోర్స్డ్ ఉద్యోగులు సహా ఇతర అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయాలు, సమాజాలు మరియు దేశంలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో వ్యక్తిగత  సమిష్టి బాధ్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం కోసం కార్యదర్శి అన్ని అధికారులు/సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. దాని అనుబంధ కార్యాలయాలైన O.L వింగ్ మరియు VSP అధికారులు సిబ్బంది కూడా స్వచ్ఛతా హై  సేవా ప్రచారంపై ప్రతిజ్ఞ చేశారు.
Read More...