Category
National
National 

హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ

హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ మహారాష్ట్ర లో మరాఠీ, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడవ భాషగా బోధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు...
Read More...
National 

మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంలో మీ ప్రమేయం లేదు : ట్రంప్‌తో మోదీ

మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంలో మీ ప్రమేయం లేదు : ట్రంప్‌తో మోదీ ఇటీవలే భారత్‌ -పాక్‌ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్‌ ప్రకటనపై మోదీ మౌనం వీడాలని, ఆయన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ...
Read More...
National 

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి...
Read More...
National 

7 వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్‌ కేసులు

7 వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్‌ కేసులు గత కొన్ని రోజులుగా కోరలు చాచిన కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. కొత్త కేసుల పెరుగుదలలో తగ్గుదల కనిపించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 7 వేల దిగువకే చేరింది.కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 179 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 105...
Read More...
National 

రాజా రఘువంశీ హత్యాస్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

రాజా రఘువంశీ హత్యాస్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజారఘువంశీ (29) ని మే 23న మేఘాలయలోని ఉత్తరఖాసీ హిల్స్‌లో దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని లోయలో పడేశారు. భార్య సోనమ్‌, ఆమె ప్రియుడు రాజ్‌ కుశ్వాహ, ప్రియుడి స్నేహితులు విశాల్‌, ఆకాశ్‌, ఆనంద్‌లు కుట్రచేసి ఈ హత్యకు పాల్పడ్డారు. నిందితులంతా ఇండోర్‌కు చెందినవారే. రాజ్‌కుశ్వాహ ఇండోర్‌లోనే ఉండి తతంగం...
Read More...
National 

టూరిస్ట్‌ చేతిలో ఉన్న రూ.500 నోట్ల కట్టను లాక్కెళ్లిన కోతి.. తర్వాత ఏం చేసిందంటే..

టూరిస్ట్‌ చేతిలో ఉన్న రూ.500 నోట్ల కట్టను లాక్కెళ్లిన కోతి.. తర్వాత ఏం చేసిందంటే.. తమిళనాడు రాష్ట్రంలో కొందరు పర్యాటకులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఖర్చుల కోసమని తెచ్చుకున్న డబ్బును ఓ కోతి ఎత్తుకెళ్లింది అంతటితో ఆగని వానరం.. చెట్టుపై కూర్చొని వాటిని కిందకు విసిరేసింది. ఈ ఘటన కొడైకెనాల్‌లో చోటు చేసుకుంది.కొడైకెనాల్‌ ని గుణ కేవ్స సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి...
Read More...
National 

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది..! కేంద్రం జనాభా గణన నోటిఫికేషన్‌ జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది..! కేంద్రం జనాభా గణన నోటిఫికేషన్‌ జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు. జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ పేలవంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల గణణ చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వం మరో యూ-టర్న్‌ కాదా? అని ప్రశ్నించింది. కుల గణను మాత్రమే కాకుండా కులాల వారీగా సామాజిక-ఆర్థిక పారామితులపై వివరణాత్మక డేటా తెలిసేలా...
Read More...
National 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాలు గుర్తింపు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాలు గుర్తింపు అహ్మదాబాద్‌లో ఇటీవలే జరిగిన ఎయి‌ర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మిగతా గుర్తింపు మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక...
Read More...
National 

జ‌ర్మ‌నీ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న విమానం వెన‌క్కి మ‌ళ్లింపు

జ‌ర్మ‌నీ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న విమానం వెన‌క్కి మ‌ళ్లింపు జ‌ర్మ‌నీ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరిన లుఫ్తానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో సుమారు రెండు గంట‌ల ప్ర‌యాణం అనంత‌రం విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించాల్సి వ‌చ్చింది.
Read More...
National 

షార్‌కు బాంబు బెదిరింపులు.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు

షార్‌కు బాంబు బెదిరింపులు.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు దేశంలో వ‌రుస బాంబు బెదిరింపుల క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా తిరుప‌తి జిల్లా శ్రీ‌హ‌రికోట‌ లో ఉన్న భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ‌ కేంద్రం షార్‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌మిళ‌నాడు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది
Read More...
National 

24 గంట‌ల్లో 101 మందికి పాజిటివ్‌.. 11 మంది మృతి

24 గంట‌ల్లో 101 మందికి పాజిటివ్‌.. 11 మంది మృతి దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న కేసుల పెరుగుద‌ల‌లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్ర‌కారం.. 24 గంట‌ల్లో 101 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్క‌రోజే 11 మంది మ‌ర‌ణించారుఅత్య‌ధికంగా కేర‌ళ రాష్ట్రంలో 1,920 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ త‌ర్వాత గుజ‌రాత్‌లో 1,433, ప‌శ్చిమ బెంగాల్‌లో...
Read More...
National 

మోదీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి.. అమిత్‌షాను ప్రధానిని చేయాలి.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

మోదీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి.. అమిత్‌షాను ప్రధానిని చేయాలి.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని.. చిన్నవాడైన రామ్మోహన్‌ నాయుడికి ఏవియేషన్‌పై అవగాహన లేదని అన్నారు. రామ్మోహన్‌ ఒక్క గంట కూడా...
Read More...