Category
National
National 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం  అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
Read More...
National 

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు నూతనంగా ఐఫోన్ 17 సిరీస్ విడుదల అవుతుండడంతో స్టోర్ల వద్ద భారీగా యువత చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్, ఏఐ ఫీచర్స్ తో మొబైల్ లాంచ్ అవుతుండడంతో యువత ఐఫోన్ 17 కొనడంకోసం పోటీ పడ్తున్నారు.  ముంబైలోని BKCలోని గంటల పాటు క్యూలో నిలబడ్డ యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. స్టోర్ సెక్యూరిటీ , స్థానిక పోలీసులు జ్యోక్యం చేసుకొని గొడవను కంట్రోల్ చేసారు .  అటు బెంగుళూరులోను ఐఫోన్ కొత్త అప్డేట్ కోసం ప్రజలు ఎగపడ్డారు. 
Read More...
National 

ఆసుపత్రి మార్చురీలో అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో పేరుకుపోతున్న అనాథ శవాలు-ప్రభుత్వంపై NHRC గుస్సా

ఆసుపత్రి మార్చురీలో అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో పేరుకుపోతున్న అనాథ శవాలు-ప్రభుత్వంపై NHRC గుస్సా చనిపోయిన వారి మతం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపాలని ఆదేశం రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ
Read More...
National 

‘స్వచ్ఛతా హై సేవా’ ప్రచార ప్రతిజ్ఞ కార్యక్రమం

 ‘స్వచ్ఛతా హై సేవా’ ప్రచార ప్రతిజ్ఞ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17న స్వచ్ఛతా హై సేవా ప్రచారం సందర్భంగా, శాసన శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలో శాసన శాఖ కార్యదర్శి రాజీవ్ మణి నేతృత్వంలో, అదనపు కార్యదర్శులు మనోజ్ కుమార్,  ఆర్.కె. పట్టనాయక్, కె.వి. కుమార్, ఈ శాఖలోని అవుట్‌సోర్స్డ్ ఉద్యోగులు సహా ఇతర అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయాలు, సమాజాలు మరియు దేశంలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో వ్యక్తిగత  సమిష్టి బాధ్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం కోసం కార్యదర్శి అన్ని అధికారులు/సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. దాని అనుబంధ కార్యాలయాలైన O.L వింగ్ మరియు VSP అధికారులు సిబ్బంది కూడా స్వచ్ఛతా హై  సేవా ప్రచారంపై ప్రతిజ్ఞ చేశారు.
Read More...
National 

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు: "జనశక్తికి ధన్యవాదాలు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రేమతో నిండిన అసంఖ్యాకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు, సందేశాలు నన్ను సంతోషంలో ముంచెత్తాయి. ఈ ఆప్యాయత నాకు శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది. అందుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’
Read More...
National 

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారతదేశం పూర్తి మద్దతు తెలిపిన మోడీ
Read More...
National 

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని తెలిపిన  బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  కూకట్పల్లి : పది సంవత్సరాల బాలిక కత్తిపోట్లతో హత్యకు గురికావడం, కూకట్పల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ఈ మర్డర్ సమాచారం అందుకున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలిసుల వద్ద వివరాలు తీసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు., వివరాలు ఇలా ఉన్నాయి,. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో పది సంత్సరాల వయస్సున్న కూతురు సహస్ర హత్యకు గురిఅయ్యింది. సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియంగా పనిచేస్తుండంగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చిన తండ్రి ఇంటి తలుపు గడియ పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో పడి ఉన్న కూతురు సహస్ర చూసి వెంటనే 108కి పోలీసులకి సమాచారం అందించాడు. దింతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని డిసిపి స్పష్టం చేసారు. 
Read More...
National 

సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోలు.. కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు..!

సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోలు.. కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు..!   సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. జులై 31న ఇచ్చిన తన ఉత్తర్వులో సంక్షేమ పథకాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలను ఉపయోగించకూడదని డీఎంకే ప్రభుత్వాన్ని రాజ్యసభ...
Read More...
National 

ఎనిమిదోసారి క్లీన్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము

ఎనిమిదోసారి క్లీన్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా  మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ (Indore) నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ద్రౌపదీ ముర్ముఇవాళ ఆ న‌గ‌రానికి స్వచ్ఛ స‌ర్వేక్షన్‌...
Read More...
National 

75 ఏళ్లకే రిటైర్ కావాలి.. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనా..?

75 ఏళ్లకే రిటైర్ కావాలి.. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనా..? ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ( మోహన్‌భగవత్‌  వ్యాఖ్యలు చేశారు. నేతలు 75 ఏళ్లకు రిటైర్‌ అవ్వాలని పేర్కొన్నారు. ‘మీకు 75 ఏళ్లు వస్తే.. ఇక ఆగిపోయి  ఇతరులకు అవకాశం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఉద్దేశించే ఆయన...
Read More...
National 

బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌ లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలో గల మహిసాగర్‌ నదిపై నిర్మించిన 40 ఏళ్ల పురాత వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిన  విషయం తెలిసిందే. గంభీర బ్రిడ్జిలోని  కొంత భాగం నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 15కు పెరిగింది....
Read More...
National 

మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.

మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ , పాములా మెలికలు తిరిగిన  వంతెన ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి విషయం తెలిసిందే. తాజాగా ఇండోర్‌ లో Z ఆకారంలో ఉన్న మరో వంతెన వెలుగులోకి వచ్చింది. పోలో గ్రౌండ్‌ సమీపంలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌...
Read More...