Category
National
National 

ఎనిమిదోసారి క్లీన్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము

ఎనిమిదోసారి క్లీన్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా  మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ (Indore) నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ద్రౌపదీ ముర్ముఇవాళ ఆ న‌గ‌రానికి స్వచ్ఛ స‌ర్వేక్షన్‌...
Read More...
National 

75 ఏళ్లకే రిటైర్ కావాలి.. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనా..?

75 ఏళ్లకే రిటైర్ కావాలి.. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనా..? ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ( మోహన్‌భగవత్‌  వ్యాఖ్యలు చేశారు. నేతలు 75 ఏళ్లకు రిటైర్‌ అవ్వాలని పేర్కొన్నారు. ‘మీకు 75 ఏళ్లు వస్తే.. ఇక ఆగిపోయి  ఇతరులకు అవకాశం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఉద్దేశించే ఆయన...
Read More...
National 

బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌ లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలో గల మహిసాగర్‌ నదిపై నిర్మించిన 40 ఏళ్ల పురాత వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిన  విషయం తెలిసిందే. గంభీర బ్రిడ్జిలోని  కొంత భాగం నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 15కు పెరిగింది....
Read More...
National 

మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.

మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ , పాములా మెలికలు తిరిగిన  వంతెన ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి విషయం తెలిసిందే. తాజాగా ఇండోర్‌ లో Z ఆకారంలో ఉన్న మరో వంతెన వెలుగులోకి వచ్చింది. పోలో గ్రౌండ్‌ సమీపంలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌...
Read More...
National 

గ‌గ‌న్‌యాన్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను పరీక్షించిన ఇస్రో

గ‌గ‌న్‌యాన్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను పరీక్షించిన ఇస్రో   బెంగుళూరు: అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల్ని పంపేందుకు గ‌గ‌న్‌యాన్‌ ప్రాజెక్టును ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. దానిలో భాగంగానే జూలై 3వ తేదీన మ‌హేంద్ర‌గిరిలో ఉన్న ప్రొప‌ల్ష‌న్ కాంప్లెక్స్‌లో స్పేస్ ఏజెన్సీకి చెందిన స‌ర్వీస్ మాడ్యూల్ ప్రొప‌ల్స‌న్ సిస్ట‌మ్‌లో రెండు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఒక‌టి స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధి 30 సెక‌న్లు పాటు కాగా మ‌రొక‌టి 100
Read More...
National 

వంతెన కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి

 వంతెన కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి   గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్‌ నది పై ఉన్న గంభీర్‌ వంతెన  బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా తొమ్మిదికి పెరిగింది.గుజరాత్‌లోని వడోదర-ఆనంద్‌ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెనను బీజేపీ...
Read More...
National 

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో ర్యాలీ

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో ర్యాలీ పాట్నా: బీహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ చేప‌ట్టేందుకు ఎన్నిక‌ల సంఘం సిద్ద‌మైది. అయితే ఆ ప్ర‌క్రియ‌ను నిలిపివేయాల‌ని కోరుతూ విప‌క్షాలు ఇవాళ ఆందోళ‌న చేప‌ట్టాయి. మ‌హాఘ‌ట్‌బంద‌న్ నేత‌లు పాట్నాలో ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్,...
Read More...
National 

భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు

భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదలకు ఎక్కడికక్కడ రహదారులు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌ జైపూర్‌లో భారీ వర్షాలకు నూతనంగా నిర్మించిన...
Read More...
National 

ఢిల్లీలో నేను ఉండలేను..

ఢిల్లీలో నేను ఉండలేను.. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ  మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు. ఢిల్లీకి వస్తే.. ఎప్పుడెప్పుడు...
Read More...
National 

అర్ధరాత్రి విలయం.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం

అర్ధరాత్రి విలయం.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండచరియలు, ఆకస్మిక వరదలతో హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతోమంది ప్రజలు ఇళ్లని, అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్తు నుంచి 20 కుటుంబాలు ఓ కుక్క (Dog) అరుపుతో ప్రాణాలతో బయటపడిన...
Read More...
National 

భారత్‌, పాక్‌ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ

భారత్‌, పాక్‌ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాక్‌ ఉగ్రవాద మద్దతుదారని, భారత్‌ ఉగ్రవాద బాధిత దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు. ‘పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తోంది. భారత్‌ మాత్రం ఉగ్రవాద బాధితురాలిగా ఉంది. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేం’...
Read More...
National 

హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు   హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల  కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. చాలాచోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.రాష్ట్రవ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు దీనికితోడు...
Read More...