Category
రంగారెడ్డి
రంగారెడ్డి 

ఆహార దానం ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు దోహదం

ఆహార దానం ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు దోహదం    నమస్తే భారత్ షాద్ నగర్ జూన్17:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యూత్ కరేజ్ (ఎస్ వైసి) అధ్యక్షుడు ఆదిల్ అవసరమైన వారికి పోషకమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆకలి, పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యూత్ కరేజ్ (ఎస్ వైసి)  అధ్యక్షుడు ఆదిల్ అన్నారు. ఆహార దానం ఆహార వ్యర్థాల ను...
Read More...
రంగారెడ్డి 

బాధ్య‌తలు స్వీక‌రించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి

బాధ్య‌తలు స్వీక‌రించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి    బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 16:తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరిని వేదమంత్రోచ్చారణలతో పండితులు...
Read More...
రంగారెడ్డి 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ మరియు మేధా స్కూల్స్ లో పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ ల తనిఖి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ మరియు మేధా స్కూల్స్ లో పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ ల తనిఖి    ఎస్ఎఫ్ఐ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 16:నారాయణ  మరియు మేధా స్కూల్ లో విద్యార్థులా దగ్గర మాట్లాడిన ఎస్ఎఫ్ఐనాయకులు పాఠ్యపుస్తకాలు మరియు నైట్ బుక్స్ ఇక్కడే కొనాలి అని ఒత్తిడి చేస్తున్నారు అని అన్నారు... మరియు స్కూల్స్ లో నే యూనిఫామ్ కూడా అమ్ముతున్నారు... దీని...
Read More...
రంగారెడ్డి 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే*ప్రకాష్ గౌడ్   నమస్తే భారత్ ప్రతినిధి జూన్16 శంషాబాద్ మండల పార్టీ సీనియర్ నాయకులు కె చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి దాదాపుగా (రూ. 2.5 లక్షల ) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధి  నాయకులు నిరంతరం ప్రజల క్షేమమే ధ్యేయంగా లబ్ధిదారుల...
Read More...
రంగారెడ్డి 

ఆదివాసీ నాయకపొడ్ కులస్తులు వారి ఆరాధ్య దైవం భీమన్న పండగను ఘనంగా జరుపుకున్నారు

ఆదివాసీ నాయకపొడ్ కులస్తులు వారి ఆరాధ్య దైవం భీమన్న పండగను ఘనంగా జరుపుకున్నారు    తేదీ, జూన్. 16, 2025నమస్తే భరత్ నిర్మల్ జిల్లా// భైంసా పట్టణంలో ఆదివాసీ నాయకపొడ్ కులస్తులు వారి ఆరాధ్య దైవం భీమన్న పండగను ఘనంగా జరుపుకున్నారు . ప్రతీ ఏట మృగశిర కార్తెలో కులస్తులు వర్షాలు సంవృద్ధిగా కురవాలని    పంటలు బాగా పండాలని విత్తనాలు విత్తే ముందు పూజలు చేసి విత్తుతారు , అనాదిగా...
Read More...
రంగారెడ్డి 

డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు కుటుంబాన్ని పరామర్శించిన

డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు కుటుంబాన్ని పరామర్శించిన    మానవ హక్కుల సంఘం నేతలు, పోలీస్ అధికారులు నమస్తే భారత్ షాద్ నగర్, జూన్ 16:ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన యువదంత వైద్యుడు డాక్టర్ కొమ్ము మహర్షి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ సానుభూతి వ్యక్తం...
Read More...
రంగారెడ్డి 

రంగారెడ్డి జిల్లాలో మండల వారీగా కేటీఆర్ సేన కమిటీలు.. ప్రారంభం

రంగారెడ్డి జిల్లాలో మండల వారీగా కేటీఆర్ సేన కమిటీలు.. ప్రారంభం      రంగారెడ్డి జిల్లా కేటీఆర్ సేన ప్రెసిడెంట్  జి విజయ్ కుమార్ మాట్లాడుతూ. నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 14 జూన్ 25.2025  నుండి రంగారెడ్డి జిల్లాలో ప్రతి మండలాల్లో కేటీఆర్ సేన కమిటీలు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు...
Read More...
రంగారెడ్డి 

వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి : తహసీల్దార్ బుచ్చయ్య

వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి : తహసీల్దార్ బుచ్చయ్య నవాబుపేట, జూన్ 14 : పంటలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్పే విషయ పరిజ్ఞానాన్ని రైతులు తెలుసుకునేందుకు మండలానికి కొత్తగా రెండు వీసీ యూనిట్లు మంజూరు అయినట్లు చించల్ పేట రైతు వేదిక స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ బుచ్చయ్య తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రేపు సోమవారం రైతులకు ఈ...
Read More...
రంగారెడ్డి 

పట్టా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : దళిత ప్రజాసంఘాల నాయకులు

పట్టా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : దళిత ప్రజాసంఘాల నాయకులు కొడంగల్, జూన్ 14: రేగడి మైలారం బాలప్ప, పర్సాపూర్ దోబ్బిలి ఇశ్వప్ప పట్టా పొలంలో అక్రమంగా దౌర్జన్యంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. తాండూర్ డీఎస్పీని సస్పెండ్ చేయాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేవీపీస్, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్సీ, ఎస్టి, బీసీ మైనార్టీ హక్కుల పోరాట...
Read More...
రంగారెడ్డి 

అన్నారం గ్రామంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం 

అన్నారం గ్రామంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం     నమస్తే భారత్ షాద్ నగర్ జూన్12:  రంగారెడ్డి జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ పాపారావు ఆదేశానుసారము, షాద్ నగర్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బూర్గుల ఏరియా,  సబ్ సెంటర్ అన్నారు గ్రామంలో , డాక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు...
Read More...
రంగారెడ్డి 

 ఎమ్మెల్యే*టి ప్రకాష్ గౌడ్ గారిని*కలిసిన పాలమాకుల*గ్రామస్తులు

 ఎమ్మెల్యే*టి ప్రకాష్ గౌడ్ గారిని*కలిసిన పాలమాకుల*గ్రామస్తులు రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నమస్తే భారత్ ప్రతినిధి   తన నివాసంలో శాలువాలతో సత్కరించడం జరిగింది     నమస్తే భారత్ ప్రతినిధి జూన్11శంషాబాద్ మండల్ పాలమాకుల గ్రామానికి నూతన గ్రామపంచాయతీ భవనము మరియు అంగన్వాడి భావనాన్ని మంజూరు చేయుటకు కృషి చేసినందు కు  పాలమకుల కాంగ్రెస్ నాయకు లా ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధి  శాసనసభ్యులు...
Read More...
రంగారెడ్డి 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యూత్ కరేజ్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యూత్ కరేజ్    నమస్తే భారత్ షాద్ నగర్,జూన్10:(ఎస్ వై సి) అధ్యక్షుడు ఆదిల్ ఇది అవసరమైన వారికి పోషకమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆకలి మరియు పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. ఆహార దానం ఆహార వ్యర్థాలను తగ్గించడంలో మరియు స్థానిక సమాజాలకు మద్దతు ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఆకలి మరియు పోషకాహార లోపాన్ని...
Read More...