Category
రంగారెడ్డి
రంగారెడ్డి 

కోటి దీపోత్సవం సందర్భముగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది .

కోటి దీపోత్సవం సందర్భముగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది . హిందూ ధర్మం చాల గొప్పది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్16:షాద్ నగర్‌లో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని, దీపాలను వెలిగించి...
Read More...
రంగారెడ్డి 

ఏ ఐ యుగంలో కూడా కులహత్యలా?

ఏ ఐ యుగంలో కూడా కులహత్యలా?    ప్రేమిస్తే దళిత యువకులను చంపే రాక్షసత్వం… ఎప్పటి వరకు?” రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్.. నమస్తే భరత్ షాద్ నగర్ నవంబర్16:దళిత యువకులు ప్రేమిస్తే చంపే రాక్షసత్వం ఇంకా ఈ కాలంలో కొనసాగడం తీవ్ర దుర్మార్గం ఏ ఐ యుగం వచ్చిందంటే మనసులు మారినట్టా?...
Read More...
రంగారెడ్డి 

దళిత యువకుడ్ని కులహంకార హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి బుద్ధుల జంగయ్య 

దళిత యువకుడ్ని కులహంకార హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి బుద్ధుల జంగయ్య     నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్16:దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ ను కులఅహంకార హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షాద్ నగర్ ప్రాంతంలో కుల అహంకార పరువు...
Read More...
రంగారెడ్డి 

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన    వెలిజర్ల జెడ్‌ పి హెచ్ ఏస్ హై స్కూల్‌లో ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం ఐసీడీసీ సూపర్వైజర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 15:ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐ సి డి సి...
Read More...
రంగారెడ్డి 

షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో ముగిసిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం

షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో ముగిసిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం    స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు కేసులు రాజీ కేసుల పరిష్కారంలో పోలీసులు మరియు న్యాయవాదులు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించిన అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి రెడ్డి నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్15:వివిధ కేసుల పరిష్కారం దిశగా సాగిన లోక్ అదాలత్...
Read More...
రంగారెడ్డి 

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ    మాలలు పోరాటానికి సిద్ధం కావాలి: ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్ నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ నియోకవర్గం, ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం, కిషన్ నగర్  గ్రామాలలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం...
Read More...
రంగారెడ్డి 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా  నవీన్ యాదవ్ అద్భుత విజయం 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా  నవీన్ యాదవ్ అద్భుత విజయం       ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం   ఎమ్మెల్యే శంకరన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి   రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ మహిళా నాయకురాలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల ఆమె హర్షం ప్రకటించారు. ప్రజలు ముందుగానే
Read More...
రంగారెడ్డి 

ప్రతి శుక్రవారం ఎలికట్ట అంబాభవాని ఆలయంలో ఘనంగా పంచామృతాభిషేకం

ప్రతి శుక్రవారం ఎలికట్ట అంబాభవాని ఆలయంలో ఘనంగా పంచామృతాభిషేకం    చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలి. నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:షాద్ నగర్ నియోజకవర్గం ఎలికట్ట అంబాభవాని మాత దేవాలయంలో  ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో భాగంగా దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముత్యాలరాజు ఆధ్వర్యంలో అయోధ్యపూర్ తండా గ్రామ వాస్తవ్యులు లింబ్య నాయక్ దంపతులు అభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారం...
Read More...
రంగారెడ్డి 

జూబ్లీహిల్స్ ప్రజల చక్కని తీర్పు 

జూబ్లీహిల్స్ ప్రజల చక్కని తీర్పు       షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"   షాద్ నగర్ లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు సంబరాలు  నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చాలా చక్కని తీర్పు ఇచ్చారని ఈ గెలుపు బిఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబ నాయకుల అహంకారానికి గుణపాఠం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల...
Read More...
రంగారెడ్డి 

విద్యార్థి సంఘాలకు ఎమ్మెల్యే బెదిరింపులు.!

విద్యార్థి సంఘాలకు ఎమ్మెల్యే బెదిరింపులు.!    మీరేమైనా ఎమ్మెల్యేలా? మంత్రులా? అంటూ విద్యార్థి సంఘాలను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే.!ఏఐఎస్ఎఫ్  ఆకాష్ నాయక్ కు ఎమ్మెల్యే హెచ్చరింపు.  నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:మరోసారి హాస్టళ్ళలోకి వెళ్తే మీపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానంటూ విద్యార్థి సంఘం నాయకుడు ఆకాష్ నాయక్ కు పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియా ద్వారా...
Read More...
రంగారెడ్డి 

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ నియోకవర్గం, ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం, కిషన్ నగర్  గ్రామాలలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్ పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీన సరూర్నగర్ లోని జరగబోయే మాలల రణభేరి మహాసభను చేయాలని పిలుపునిచ్చారు. మాలలు హక్కులకై ఉద్యమించాలని కోరారు. మాల ప్రజలు తమ ఉనికి చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాల మహానాడు డివిజన్ కార్యదర్శి , బర్ల శ్రీనివాస్, శివ శంకర్, లింగం, రవి, అనిల్, రామచంద్రయ్య, చెన్నయ్య, మానెమ్మ, పద్మమ్మ, పార్వతమ్మ, చిన్నమ్మ, అండాలు, అంజమ్మ, సబిత, కిష్టమ్మ, అంతమ్మ  తదితరులు పాల్గొన్నారు.
Read More...
రంగారెడ్డి 

#Samskruthi ఇంటర్నేషనల్ స్కూల్‌ లో బాలల దినోత్సవం

#Samskruthi ఇంటర్నేషనల్ స్కూల్‌ లో బాలల దినోత్సవం విద్యార్థుల్లో సామాజిక బాధ్యత భావం పెంపొందించడమే లక్ష్యం  ఈ కార్యక్రమంతో సేవా వృత్తుల విలువ తెలుసుకునే అవకాశం  సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శశిపాల్ రెడ్డి నేడు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు : ప్రిన్సిపల్ రెహినా చేవెళ్ల : బాలల దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధి పామెన గ్రామ శివారులోని గల సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం కమ్యూనిటీ హెల్పర్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ నిర్వహించారు. వైద్యులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, సైనికులు వంటి వేషధారణలతో చిన్నారులు భలే  ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల డైరెక్టర్ శశిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా వృత్తుల విలువను అర్థం చేసుకునే అవకాశం లభించిందన్నారు. నేడు ( శుక్రవారం ) కూడా బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ రెహీన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read More...