Category
రంగారెడ్డి
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!

ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం! నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్25:పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ముస్లిం సోదరులు ఐక్యతగా చేపట్టిన నిరసన ర్యాలీ దేశభక్తికి భారత్ దేశ వ్యాప్తంగా స్పూర్తిదాయక సంఘటనగా నిలిచింది. మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడే సంకల్పంతో ముందుకొచ్చిన ఈ ర్యాలీ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది.ఈ సందర్బంగా బీజేపీ యువ నాయకులు శ్రీ ప్రశాంత్...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్ 25:శుక్రవారం నుంచి హైదరాబాద్ లోని హెచ్.సి.సి. లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు అయ్యారు. దాదాపు 450...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం

మనిషి దాహార్ధిని తీర్చడమే మానవతాధర్మం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్న సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు  
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ను జయప్రదం చేయండి

ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ను జయప్రదం చేయండి నమస్తే భారత్,షాద్ నగర్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా 26 వ మహాసభలు షాద్ నగర్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ మహాసభలకు ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ గారు హాజరై మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ 1970 లో కేరళ రాష్ట్రంలోని...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

టి యు డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక

టి యు డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం టీ యూ డబ్ల్యూ జె(ఐ జె యు)  ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ని మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాఫిషియల్ జర్నలిస్ట్ కమిటీ రాష్ట్ర కన్వినర్ గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న ), రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు.

ఓడినవాడే నిజమైన గెలుపు ఎలా ఉండాలో చూపించగలడు. నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:ఇంటర్ ఫలితాలు విడుదలైన ఈ సమయంలో, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై విజయాన్ని అందుకున్న విద్యార్థులందరికి హృదయపూర్వక అభినందనలు. మీరు చూపిన కృషి, పట్టుదల తప్పకుండా అభినందనీయమైనవి. మీరు రేపటి భారత భవిష్యత్తు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలవాలి.అయితే, ఈ సందర్భంలో ప్రత్యేకంగా పేయిల్ అయిన విద్యార్థుల గురించి మాట్లాడాలి అనిపిస్తోంది. ఎందుకంటే మీరు...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

అన్ని జన్మలలో కల్లా మానవ జన్మే అత్యుత్తమం: డా. కొమ్ము వెంకన్న బాబు

అన్ని జన్మలలో కల్లా మానవ జన్మే అత్యుత్తమం: డా. కొమ్ము వెంకన్న బాబు నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:అన్ని జన్మలలో మానవ జన్మే అత్యుత్తమమైనదని, దీనిని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు పేర్కొన్నారు. మంగళవారం నాడు షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి, రామ్‌నగర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో కీర్తిశేషులు అడిషనల్ ఎస్పీ పద్మాకర్ రావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

రోజు రోజుకు పెరుగుతున్న బీసీ సైన్యం…

రోజు రోజుకు పెరుగుతున్న బీసీ సైన్యం… నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్22:జల్లెడు చౌదరిగూడ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో బీసీ సేన మహిళా గ్రామ కమిటీని మండల మహిళా అధ్యక్షురాలు జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నియమించారు.అదే విధంగా పరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో బీసీ సేన జిల్లా యువత అధ్యక్షుడు శివ ముదిరాజ్  ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ నియమించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

కారు సారు సర్కారు వైపే ప్రజల చూపు 

కారు సారు సర్కారు వైపే ప్రజల చూపు  కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగం ఆగమాగం గులాబీ జెండానే తెలంగాణకు బాసట.. వరంగల్లు గడ్డమీద ఎగరాలి స్వాభిమాన బావుట చలో వరంగల్..లక్షలాదిగా తరలివెళదాం..బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.   రాజేంద్రనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి  పిలుపు
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

 కార్మికుల హక్కులను కాల రాస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు

 కార్మికుల హక్కులను కాల రాస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు   నమస్తే భారత్ : రంగారెడ్డి జిల్లా,  శంషాబాద్ పురపాలక పరిది లో సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం 4 వ మహాసభల సందర్భంగా శంషాబాద్ లోని MMR గార్డెన్ లో ఏర్పాటు చేసే రెండు రోజుల మహాసభలకి మొదటి రోజు కామ్రేడ్లు  ఎలైట్ హోటల్ నుంచి ఏఐటిసి జెండాలతో భారీగా ర్యాలీ నిర్వహించి
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

 గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది.

 గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. నమస్తే భారత్ షాద్ నగర్ ఏప్రిల్21:షాద్ నగర్ సోమవారం నాడు అగ్మార్క్ డిపార్ట్మెంట్ మరియు సిసిఐ తెలంగాణ స్టేట్ కార్యవర్గం సంయుక్తంగా నిర్వహించిన కల్తీలు- ఎలా కనుగొనాలి అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ.., కలియుగం అనే కన్నా...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్21:విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ రోజు కొందూర్గ్ మండల కేంద్రంలో 1.20 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించే శాఖా గ్రంథాలయం భవన కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నిత్యం...
Read More...