Category
రంగారెడ్డి
రంగారెడ్డి 

హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

హలో కామ్రేడ్ చలో ఖమ్మం  100 సంవత్సరాల పూర్తి సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ  సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు  పాలమాకుల జంగయ్య ప్రజలకు కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జనవరి 04,జనవరి 18న ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటికి ఒక మనిషి ప్రతి ఊరికి ఒక బండి మాట్లాడుకుని కార్మిక వర్గం కష్టజీవులు చలో ఖమ్మం కార్యక్రమానికి రావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్స్ ను ఈరోజు శంషాబాద్ మండలం కేంద్రంలోని జిల్లా కార్యాలయం ఆవరణలో గోడపత్రికలను విడుదల చేశారు. 
Read More...
రంగారెడ్డి 

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా    ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విట్యాల మంజుల నరసింహ నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 05: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విట్యాల మంజుల నరసింహ అన్నారు. శుక్రవారం గ్రామంలో...
Read More...
రంగారెడ్డి 

చలో ఢిల్లీ బిసి గర్జన విజయవంతం చేయండి

చలో ఢిల్లీ బిసి గర్జన విజయవంతం చేయండి    తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి జి విజయ్ కుమార్ నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 04:ఛలో ఢిల్లీ బిసి గర్జన చైర్మన్ బీసీ జె.ఏ.సి జాజుల శ్రీనివాస్.వర్కింగ్ చైర్మన్.. గుజ్జు కృష్ణ..తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి..జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో.డిసెంబర్  15,16 తేదీలలో బీసీల చలో ఢిల్లీ దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక...
Read More...
రంగారెడ్డి 

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు 

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు     సర్పంచ్ ఎన్నికల వేల రావిర్యాల గ్రామ కాంగ్రెస్ కు షాక్  మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకున్న రావిర్యాల కాంగ్రెస్ నాయకుడు  నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్02:సర్పంచ్ ఎన్నికలవేల కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లేడు చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ...
Read More...
రంగారెడ్డి 

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నా       నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్02: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత నిరాదరణకు గురైన వర్గం జర్నలిస్టులేననడంలో ఎంత మాత్రం సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల జీవితాలు గత పుష్కర...
Read More...
రంగారెడ్డి 

కుంగ్ ఫు,కరాటే విద్యలతోనే ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం

కుంగ్ ఫు,కరాటే విద్యలతోనే ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం    ఆడపిల్లలకు కుంగ్ ఫు , కరాటే తోనే భద్రత ప్రతి మహిళా, ప్రతి ఆడపిల్ల కుంగ్ ఫు , కరాటే పై ఆసక్తి పెంపొందించుకోవాలి. మాజీ  సైనికుడు బ్లాక్ బెల్ట్ గ్రహీత భూషణ్ పటేల్   నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 02:నేటి సమాజంలో ఆయా రంగాలలో మహిళలూ ఉన్నత రంగాలలో రాణిస్తూ దేశాన్ని ఏలే...
Read More...
రంగారెడ్డి 

గ్రామ సర్పంచ్ అనూష దామోదర్, గుడి చెర్మన్ పసుపుల ప్రశాంత్‌కు ఘన సన్మానం

గ్రామ సర్పంచ్ అనూష దామోదర్, గుడి చెర్మన్ పసుపుల ప్రశాంత్‌కు ఘన సన్మానం    నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్01:పసుపుల మల్లేష్  ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీమతి అనూష దామోదర్ ని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అదే కార్యక్రమంలో గుడి చెర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పసుపుల ప్రశాంత్ ని కూడా ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొత్త...
Read More...
రంగారెడ్డి 

మక్తల్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో  ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మేల్యే  వీర్ల పల్లి శంకర్

మక్తల్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో  ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మేల్యే  వీర్ల పల్లి శంకర్ నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 01:కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వాకిటి...
Read More...
రంగారెడ్డి 

కౌలు రైతుల పత్తి పంటను కాల్చిన దుండగులను వెంటనే పట్టుకోవాలి

కౌలు రైతుల పత్తి పంటను కాల్చిన దుండగులను వెంటనే పట్టుకోవాలి      బికేఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య డిమాండ్  నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్01:జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలో చేగిరెడ్డి ఘనపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతులు గోవర్ధన్ రెడ్డి జనార్దన్ రెడ్డి లు కలిసి పొలం కౌలుకు తీసుకొని పత్తి పంట వేసి ఆరుకాలం కష్టించి పెట్టుబడి పెట్టి పండించిన పంటను...
Read More...
రంగారెడ్డి 

ఎయిడ్స్ వ్యాధి యొక్క ప్రమాదం ఇంకా ఉంది జాగ్రత్త..! 

ఎయిడ్స్ వ్యాధి యొక్క ప్రమాదం ఇంకా ఉంది జాగ్రత్త..!     ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన   డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్  నామస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 01:ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి.విజయలక్ష్మి గారు...
Read More...
రంగారెడ్డి 

చింతకుంట తండా  సర్పంచ్ పదవికి నామినేషన్ శాఖలు వేసిన పాత్లావత్ శారద

  చింతకుంట తండా  సర్పంచ్ పదవికి నామినేషన్ శాఖలు వేసిన పాత్లావత్ శారద    ఒక్కసారి ఆశీర్వదించండి.... అభివృద్ధి పరుగులు పెట్టిస్తా... నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:జిల్లెడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా సర్పంచ్ పదవికి పాత్లావత్ శారద అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. శారద తో పాటు ఆమె కుమారుడు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ నాయక్ కూడా...
Read More...
రంగారెడ్డి 

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా    భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి జోష్ణ రాఘవేందర్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జోష్ణ రాఘవేందర్ గౌడ్ నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:భీమారం గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జోష్ణ రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్...
Read More...