Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు

On
Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు

నలభై వేలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్, డ్రైవరును రెడ్ హ్యాండెడ్ ACB అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ డివిజన్,  పరిగి రేంజ్ అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో ఒక కాంట్రాక్టు విషయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొయినొద్దీన్ కాంట్రాక్టర్ వద్ద నుండి 40,000 డిమాండ్ చేసారు.  దింతో బాధితుడు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. కెమికల్ పోసినా డబ్బులను ఫారెస్ట్ ఆఫీసర్ డ్రైవర్ సాయి కుమార్ సహాయంతో తీస్కుంటుండంగా ACB అధికారులు పట్టుకునున్నారు. కెమికల్ టెస్ట్ చెయ్యగా పాజిటివ్ అని వచ్చింది. సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పై కేసు నమోదు చేసి, ACB అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.        

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

ప్రభుత్వ టార్గెట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమా.? ప్రభుత్వ టార్గెట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమా.?
రాష్ట్రంలో అంత్యంత అవినీతితో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, మేధావుల ఒత్తిడి ఉన్న ప్రాంతం ఏదైన ఉందంటే అది మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ...
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు
Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు

Advertise