Category
హైదరాబాద్
హైదరాబాద్ 

పెద్ద షాపూర్ తండాలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై 

పెద్ద షాపూర్ తండాలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై     మండల రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి శంషాబాద్ తాసిల్దార్ రవీందర్ దత్తు కు వినతి పత్రం   నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 20. పెద్ద షాపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 220లో ప్రభుత్వ భూమి లో  కబ్జాలకు పాల్పడుతున్న  వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల తాసిల్దార్ రవీందర్ దత్తుకు శంషాబాద్
Read More...
హైదరాబాద్ 

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు    -తెలంగాణ గౌడ సేవ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తలుపునూరి రమేష్ గౌడ్  నమస్తే భారత్:- సికింద్రాబాద్ అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి బహుజనుల ఆత్మగౌరవ రక్షణకు రాజ్యాధికారమే సమాధానమని విశ్వసించి మొఘల్ దురాగతాలను ఎదిరించి నిలిచిన తెలంగాణ విప్లవ తేజం గోల్కొండ మహారాజు శ్రీ శ్రీ...
Read More...
హైదరాబాద్ 

పెన్షన్ దారులకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

పెన్షన్ దారులకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.      పెంచుతామన్న పెన్షన్ ముఖ్యమంత్రి పెంచరు, ప్రతిపక్షం అడుగరు ..?   కాబట్టే పేద వర్గాల బిడ్డగా పెన్షన్ కోసం కొట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చెయ్.. కాళ్లులేనొల్ల, చేతులు లేనోళ్ల, కండ్లు లేనోళ్ల పెన్షన్ పైసలను ఎగగొట్టి రేవంత్ సర్కార్ దగా చేసింది. సెప్టెంబర్ 09 డెడ్ లైన్.. 9...
Read More...
హైదరాబాద్ 

పాపన్న గౌడ్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి 

పాపన్న గౌడ్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి     పెద్దగోల్కొండలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన  మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనే గౌని శ్రీకాంత్ గౌడ్   నమస్తే భరత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 18. మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.రంగారెడ్డి
Read More...
హైదరాబాద్ 

శంషాబాద్ కు మందకృష్ణ మాదిగ  రాక

శంషాబాద్ కు మందకృష్ణ మాదిగ  రాక    నమస్తే భారత్, రాజేంద్రనగర్,నేడుబేగం ఫంక్షన్ హాల్ నందు పెన్షన్ పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ జరగబోతున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ పెన్షన్ దారుల మహాసభ.ప్రతి గ్రామం నుంచి పెన్షన్ దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.రంగారెడ్డి జిల్లా ఇంచార్జీలు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల...
Read More...
హైదరాబాద్ 

వర్షం పడింది అంటే చాలు వణుకు పుడుతుంది 

వర్షం పడింది అంటే చాలు వణుకు పుడుతుంది     గ్రామస్తులతో కలిసి ధర్నా నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఆగస్ట్ 17. మొయినాబాద్ మండలాలను కలిపే రోడ్ పూర్తిగా కరాబ్ ఐన విషయం అందరికి తెలిసిందే ఈ వర్షాల కారణంగా మరింత అధ్వణంగా మారిపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు ఈ రోడ్ లో పోవడం వల్ల పూర్తిగా పాడైపోతున్నాయని....
Read More...
హైదరాబాద్ 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొడంగల్ తాలూకా ముదిరాజ్ సంఘం నాయకులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొడంగల్ తాలూకా ముదిరాజ్ సంఘం నాయకులు   నమస్తే భారత్ / కొడంగల్ :  హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం కొడంగల్ తాలూకా ముదిరాజ్ సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ముదిరాజ్ కులాన్ని బిసి డి  గ్రూప్ నుండి బీసీ ఏ గ్రూపు లోకి మార్చాలని కోరడంతో పాటు  కోస్గి, కొడంగల్ పట్టణ కేంద్రాల్లో ముదిరాజ్ భవనాల
Read More...
హైదరాబాద్ 

చౌడమ్మగుట్టలో ఆంజనేయ స్వామి పల్లకి సేవ 

చౌడమ్మగుట్టలో ఆంజనేయ స్వామి పల్లకి సేవ     నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పవిత్ర క్షేత్రమైన చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆద్యాత్మిక వాతావరణంలో పల్లకి సేవ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు పేపర్ శ్రీనివాస్, చెక్కల శ్రీశైలం ప్రత్యేక పూజలు చేసి స్వామివారి పల్లకీ మోసే సేవలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామివారి కటాక్షం...
Read More...
హైదరాబాద్ 

పెద్దతూప్రా వద్ద చెరువులో తెగిపడ్డ 11 కెవి విద్యుత్ తీగలు

పెద్దతూప్రా వద్ద చెరువులో తెగిపడ్డ 11 కెవి విద్యుత్ తీగలు    వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు    నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 16. మండల పరిధిలోని పెద్ద తుప్పర వద్ద చెరువులో కె.వి విద్యుత్ తీగలు తెగిపడడంతో స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సవరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద తుప్పర వద్ద చెరువులో
Read More...
హైదరాబాద్ 

ఈ నెల 18న శంషాబాద్ లో నిర్వహించే వికలాంగుల, చేయూత సభను విజయవంతం చేయాలి.

ఈ నెల 18న శంషాబాద్ లో నిర్వహించే వికలాంగుల, చేయూత సభను విజయవంతం చేయాలి.      పెన్షన్ దారుల సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ    పెన్షన్ పెంపు కోసం సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో పెన్షన్ దారుల గర్జన మహాసభ.   రేవంత్ రెడ్డి మాట నిలుపుకోవాలి   పెన్షన్ దారుల శక్తి ఏంటో ప్రభుత్వానికి చూపిస్తాం.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ.  శంషాబాద్...
Read More...
హైదరాబాద్ 

షాద్ నగర్ డివిజన్ లో జాతీయ పతాకావిష్కరణ

షాద్ నగర్ డివిజన్ లో జాతీయ పతాకావిష్కరణ        డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వి.విజయలక్ష్మి   నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15'షాద్ నగర్ డివిజన్  ఆఫీసులో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ  డాక్టర్ వి విజయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ గావించారు.  స్వాతంత్ర దినోత్సవం గురించి డాక్టర్...
Read More...
హైదరాబాద్ 

జెండా వందనంతో పాటు సేవా కార్యక్రమాలు – పేపర్ శ్రీనివాస్

జెండా వందనంతో పాటు సేవా కార్యక్రమాలు – పేపర్ శ్రీనివాస్   గిరిజన తండాలో వెలుగులు నింపిన స్వాతంత్ర దినోత్సవం నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్15: రాజకీయాలకతీతంగా ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన షాద్‌నగర్ నియోజకవర్గ జనసేవకుడు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) మఫీషియల్ జర్నలిస్టు కమిటీ రాష్ట్ర కన్వీనర్ గుడిపల్లి శ్రీనివాస్ అలియాస్ పేపర్ శ్రీను, స్వాతంత్ర దినోత్సవాన్ని సేవామూర్తిగా జరుపుకున్నారు.ఫరూక్‌నగర్...
Read More...