Category
హైదరాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
Published On
By Namasthe Bharat Desk
నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్ ) :
హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో నర్సంపేట పరిధిలోని బంజారా భవన్ వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటిసత్యనారాయణ,... రంగారెడ్డి జిల్లాలో భక్తి శోభ: 47వ గీతా జయంతి ఘనంగా నిర్వహణ
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్, రాజేంద్రనగర్/హైదర్ గూడ, డిసెంబర్ 1): రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, హైదర్ గూడ ప్రాంతంలో గల ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో 47వ గీతా జయంతి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.భగవద్గీతతో భారీ ర్యాలీప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉదయం 6 గంటలకే... భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్: బి-గ్రూప్ మ్యాచ్ ప్రారంభించిన ప్రముఖులు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భరత్ , శంషాబాద్ డిసెంబర్ 1భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్లో బి-గ్రూప్ మ్యాచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. క్రీడాకారులను ఉద్దేశించి ప్రముఖులు మాట్లాడి, క్రీడా స్ఫూర్తిని పెంచాలని పిలుపునిచ్చారు.ఈ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా షైన్... ఎమ్మెల్యే అనుచరుడు వైన్ షాప్ కోసం రోడ్డుపై షేడ్స్ అక్రమ నిర్మాణాలు.. ఆకుల సతీష్ & నల్ల జై శంకర్ గౌడ్
Published On
By Namasthe Bharat Desk
(నమస్తే భారత్
దుండిగల్ మెయిన్ రోడ్, కైసర్ నగర్ వెళ్లే రహదారి వద్ద ఉన్న సర్వే నంబర్లు 350, 351 ప్రాంతంలో ఆక్సిజన్ హోమ్స్ అపార్ట్మెంట్ సెట్బ్యాక్ ప్రాంతంలో ఎలాంటి మున్సిపల్ / HMDA అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.అపార్ట్మెంట్కు కేటాయించిన సెట్బ్యాక్ స్థలం, ఫుట్పాత్ మరియు కైసర్ నగర్ రోడ్ బఫర్ జోన్ను... ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ డాక్టర్ షేక్ చంద్ పాషాకు నేషనల్ జీవన్ గౌరవం అవార్డు
Published On
By Namasthe Bharat Desk
25 సంవత్సరాల నుండి గల్ఫ్ బాధితులకు తప్పిపోయిన కేసులు, ఏజెంట్ మోసం కేసులు మరియు కోమా వంటి వ్యాధులతో బాధపడుతున్నందుకు సహాయం చేసినందుకు పూణేలోను నవంబర్ 30, 2025న ప్రదానం చేశారు మరియు బాధితులు జైలు నుండి విడుదల కావడానికి ఆయన సహాయం చేశారు. నవంబర్ 30న పూణేలోని పింపిరి చించ్వాడ సైన్స్ పార్క్లో కావ్య... ఉనికోట బస్తి సమస్యలపై వినతి పత్రం
Published On
By Namasthe Bharat Desk
---బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహంకాళి – సికింద్రాబాద్ జిల్లా తోలుపునూరి రమేష్ గౌడ్
నమస్తే భారత్ :-హైదరాబాద్
కవాడిగూడ డివిజన్ ఉన్నికోటలో గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను అరికట్టేలా. చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం తార కరామ ఉన్నికోట వెల్ఫేర్ సెక్షన్, వెల్చేర్ అసోసి యేషన్... బసవపున్నయ్యను టీడబ్ల్యూజేఎఫ్ జనరల్ సెక్రటరీగా పరిగనించొద్దు
Published On
By Namasthe Bharat Desk
ప్రభుత్వానికి ,అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ నవంబర్ 29 ( నమస్తే భారత్ ) :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నుంచి తొలగించబడిన బసవపున్నయ్యను ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పరిగణించవద్దని పలువురు టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. బసవపున్నయ్యను ఇటీవల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించామని, అయినప్పటికీ అతను... శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శించుకున్న భక్తులు
Published On
By Namasthe Bharat Desk
--- బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా తోలుపునూరి రమేష్ గౌడ్
నమస్తే భారత్ :-హైదరాబాద్
నా గౌరవనీయ స్నేహితులు నేను కలిసి శ్ శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి పవిత్ర పూజా అమృతవర్షం కురిపించిన భక్తిమయ దర్శనం పొందాము. ఆలయ కమిటీ వారి అద్భుతమైన ఆతిథ్యంతోప్రయాణ... పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం
Published On
By Namasthe Bharat Desk
తుగ్గలి:(నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామం నందు రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు మాట్లాడుతూ... గ్రామ పార్టీ నాయకులు నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక
Published On
By Namasthe Bharat Desk
ఖానాపురం నవంబర్ 29 ( నమస్తే భారత్ ) :
ఖానాపురం ,నర్సంపేట మండలాలలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను గ్రామ పెద్దలు, స్థానిక నాయకులుఎక్కువ... అట్టహాసంగా దివ్యాంగుల ఆటల పోటీలు
Published On
By Namasthe Bharat Desk
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా మహిళా,శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ల సాధికారత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడా పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ క్రీడా పోటీలకు... ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత చిట్టూరి జగపతి రావు మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటు
Published On
By Namasthe Bharat Desk
షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన పౌల్ట్రీ రైతులు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:పౌల్ట్రీ పితామహుడు, నెక్ వ్యవస్థాపకులు మరియు శ్రీనివాస హేచరీస్ అధినేత చిట్టూరి జగపతి రావు ఈ రోజు ఉదయం మరణించారు. వారి మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటని షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ అభిప్రాయ పడింది.... 