Category
హైదరాబాద్
Telangana  హైదరాబాద్ 

పేషెంట్లకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

పేషెంట్లకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు హైదరాబాద్, జూలై 7  వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీజీఎంఎస్ఐడిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలో ఆయన మాట్లాడారు కొత్త టిమ్స్, వరంగల్ సూపర్...
Read More...
హైదరాబాద్ 

మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌ని మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతించాలి కానీ వక్రీకరించడం మంచిది కాదని హితవు పలికారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటే...
Read More...
హైదరాబాద్ 

వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్

వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్ హైదరాబాద్, జులై 7: మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ దాడులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి  మీడియా సంస్థలపై బీఆర్ఎస్ మూకలు దాడులకు తెగబడుతున్నాయని ఇప్పుడే పోలీసుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదన్నారు....
Read More...
హైదరాబాద్ 

ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలి: సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 7: ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్కనాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు....
Read More...
హైదరాబాద్ 

న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది” అనే నినాదాన్ని నిజం చేసిన రాచకొండ పోలీసులకు అభినందనలు.

న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది” అనే నినాదాన్ని నిజం చేసిన రాచకొండ పోలీసులకు అభినందనలు. నమస్తే భారత్ ప్రత్యేక వార్తా కథనం  ప్రచురణ తేదీ: జూలై 5, 2025   రాచకొండ పోలీసుల చారిత్రాత్మక విజయము: 30 రోజుల్లో 2,847 నాన్-బెయిలబుల్ వారెంట్లను నిర్వర్తించిన ఘనత రాచకొండ పోలీస్ కమిషనరేట్ “NBW-Free Commissionerate” పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా, మొత్తం 2,847 పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్లను కేవలం 30 రోజుల్లో నిర్వర్తించడం...
Read More...
హైదరాబాద్ 

Rachakonda Police Achieves Historic Milestone: All 2,847 Non-Bailable Warrants Disposed in 30 Days

Rachakonda Police Achieves Historic Milestone: All 2,847 Non-Bailable Warrants Disposed in 30 Days Hyderabad: In a landmark initiative titled “NBW-Free Commissionerate,” the Rachakonda Police have successfully executed and disposed of all 2,847 pending Non-Bailable Warrants (NBWs) within a span of just 30 days. This unprecedented operation marks a significant achievement in judicial enforcement...
Read More...
హైదరాబాద్ 

షాద్ నగర్ చెస్ కోచ్ వానరసి జగన్ కి అర్బిటర్‌గా మొదటి నామ్ గుర్తింపు

షాద్ నగర్ చెస్ కోచ్ వానరసి జగన్ కి అర్బిటర్‌గా మొదటి నామ్ గుర్తింపు      సీనియర్ నేషనల్ అర్బిటర్‌గా తొలి నామినేషన్ నమస్తే భారత్ షాద్ నగర్ జులై04:చదరంగం ఆటలో వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎదుటివారిని చిత్తు చేయడం ఒక ఎత్తు అయితే, న్యాయ నిర్ణేతగా (అర్బిటర్‌) ఆటను నిష్పాక్షికంగా నిర్వహించడం మరో గొప్ప సవాలు. ఈ సవాలును సమర్థవంతంగా అధిగమించి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన చెస్ కోచ్ వానరసి జగన్...
Read More...
హైదరాబాద్ 

లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!

లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు! - సామజిక భద్రత అవగాహన సదస్సు                   స్పూర్తితో నే అంటున్న గ్రామస్తులు!- అన్ని గ్రామాలకు ఆదర్శం - సర్కిల్ ఇన్స్పెకర్ సాన శ్రీనాథ్  శామీర్ పేట జూలై 3(నమస్తే భారత్)మూడు చింతల   పల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ గ్రామములో శివాలయం వద్ద  బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెకర్ శ్రీనాథ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు....
Read More...
హైదరాబాద్ 

గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను

గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను    ఐటీడీఏ ద్వారా ఎంపానెల్ చేసుకోవడానికి దరఖాస్తులకు ఆహ్వానం ఐటీడీఏ పీవో వి రాహుల్ ఖాళీ నమస్తే భారత్: భద్రాచలం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం పరిధిలో గోదావరి నదికి చెందిన ఇసుక  రీచ్ ల  నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక వెలికి తీసి, ఇసుకను నిలువ చేయు ప్రదేశానికి సరఫరా చేయడానికి మరియు...
Read More...
హైదరాబాద్ 

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...    

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...                               శామీర్ పేట జూలై 3(నమస్తే భారత్)తుర్కపల్లిలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాథమిక అగ్నిమాపక విద్య, అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై వివరమైన సమాచారం ఇవ్వబడింది.ఈ కార్యక్రమానికి...
Read More...
హైదరాబాద్ 

జూలై 5 6 తేదీలలో బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జూలై 5 6 తేదీలలో బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి    నమస్తే భారత్ షాద్ నగర్ జులై 03తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 9వ మహాసభలు షాద్నగర్ పట్టణం పెన్షనర్స్ భవనంలో నిర్వహించ తల పెట్టాము అధిక సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి...
Read More...
హైదరాబాద్ 

ఆధారాలు ఉంటే 48 గంటల్లో రుజువు చేయండి 

ఆధారాలు ఉంటే 48 గంటల్లో రుజువు చేయండి       రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఇతరులపై నిందలు మోపితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు    ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం  రాజకీయ నేతల, పారిశ్రామికవేత్తల ఫోన్లు ఎక్కడ ట్యాప్ చేశారో? వారెవరో చెప్పాలి? ఆధారలుంటే నిరూపించాలి, లేకపోతే న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  హయాంలో  సొంత...
Read More...