Category
హైదరాబాద్
హైదరాబాద్ 

బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్

బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు. కొవిడ్ లాంటి ఎన్నో మహమ్మారులను నియంత్రించే వాక్సిన్ ను బయోటెక్నాలజీ నిపుణులేనని గుర్తు చేశారు. 
Read More...
హైదరాబాద్ 

ప్రభుత్వ స్థలం ఆక్రమణ.. రెవెన్యూ సిబ్బంది ప‌ట్ల దురుసు ప్రవర్తన

ప్రభుత్వ స్థలం ఆక్రమణ.. రెవెన్యూ సిబ్బంది ప‌ట్ల దురుసు ప్రవర్తన బంజారాహిల్స్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల ప‌ట్ల‌ దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు అయింది. 
Read More...
హైదరాబాద్ 

రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు.. 4 నుంచి 10వ త‌ర‌గతి విద్యార్థుల‌కు ఆహ్వానం

రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు.. 4 నుంచి 10వ త‌ర‌గతి విద్యార్థుల‌కు ఆహ్వానం హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణ శిబిరాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్లు కావాలనుకునేవారు తమ చిన్నారుల స్కూల్ ఐడెంటిటీ కార్డు తీసుకొని రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయానికి రావాలని అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.
Read More...
హైదరాబాద్ 

నల్లాలకు మోటర్లు బిగిస్తే కనెక్షన్‌ కట్‌.. హైదరాబాద్‌వాసులకు జలమండలి వార్నింగ్‌

నల్లాలకు మోటర్లు బిగిస్తే కనెక్షన్‌ కట్‌.. హైదరాబాద్‌వాసులకు జలమండలి వార్నింగ్‌ హైదరాబాద్‌ నగరంలో జలమండలి సరఫరా చేసే తాగునీటి మీదనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది వినియోగదారులు నల్లా కనెక్షన్లకు మోటర్లు బిగించడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే నీటి సరఫరాకు లోప్రెషర్ ఇబ్బందులు లేదు అని చెప్పుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రెషర్ తగ్గిపోయి జలమండలి సరఫరా...
Read More...
హైదరాబాద్ 

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు ఎల్బీనగర్‌, ఏప్రిల్‌ 8 : ఎల్బీనగర్‌ జోన్‌లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి. వ్యర్థాలన్నీ పేరుకుపోయినా కనీసం సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ దిశలో ఆలోచన చేయడం లేదు. ముందస్తుగా ప్రతి ఏటా ప్రణాళికలు చేస్తున్నా అందుకు అనుగుణంగా లక్ష్యాలను చేరడంలో...
Read More...
హైదరాబాద్ 

తుర్కయాంజల్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ..

తుర్కయాంజల్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తుర్కయాంజల్‌ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నెంబర్ 240లో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. స్థలాన్ని కబ్జాకు యత్నిస్తుండగా.. అడ్డుకోవడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్ 240, 241, 242లో సుమారు పదెకరాల స్థలం తమదేనని.. తమకు కోర్టు...
Read More...
హైదరాబాద్ 

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. 14 మందిని యువకులను అరెస్టు చేసిన పోలీసులు

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. 14 మందిని యువకులను అరెస్టు చేసిన పోలీసులు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌ హౌస్‌లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జమున సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేట్‌ టీమ్‌ ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకొని.. 14 మంది యువకులను అరెస్టు చేసింది. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన...
Read More...
హైదరాబాద్ 

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!  దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్ల  కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు  ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేశారు.దోషుల అప్పీల్‌ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దోషుల పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. కాగా దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌లో, మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్‌ 13న తీర్పు చెప్పింది.ఐదుగురు ముద్దాయిలు ఈ తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీలు చేశారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ పీ శ్రీసుధతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. అయితే ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Read More...
హైదరాబాద్ 

ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి

ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి మియాపూర్, ఏప్రిల్ 8: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్...
Read More...
హైదరాబాద్ 

గచ్చిబౌలిలో దారుణం.. గర్భవతి అయిన భార్యపై భర్త హత్యాయత్నం

గచ్చిబౌలిలో దారుణం.. గర్భవతి అయిన భార్యపై భర్త హత్యాయత్నం హైదరాబాద్‌: హైదరబాద్‌ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్‌ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. గచ్చిబౌలి ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన ఎండి.బస్రత్ (32) హఫీజ్ పేట్‌లోని ఆదిత్యనగర్‌లో...
Read More...
హైదరాబాద్ 

హెచ్‌సీయూ భూములను వెంటనే యూనివర్సిటీకే అప్పగించాలి

హెచ్‌సీయూ భూములను వెంటనే యూనివర్సిటీకే అప్పగించాలి చిక్కడపల్లి, ఏప్రిల్ 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (డీఎస్ ఏ), డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డీఏటీఏ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య...
Read More...
హైదరాబాద్ 

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి జయశంకర్..

ఎంపీ అరవింద్ వినతికి స్పందించిన కేంద్రమంత్రి  జయశంకర్.. దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు....
Read More...