Category
హైదరాబాద్
హైదరాబాద్ 

పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబాకు గణిత శాస్త్రంలో  డాక్టరేట్ 

పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబాకు గణిత శాస్త్రంలో  డాక్టరేట్     డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా     ప్రొఫెసర్ రవికాంత్ చే డాక్టరేట్ అందుకున్న సాయిబాబా    హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు   నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 23, మండల పరిధిలోని పెద్ద తుప్పర గ్రామానికి చెందిన దుద్యాల సాయిబాబాకు మాథెమాటిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో
Read More...
హైదరాబాద్ 

పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ

పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం తయారు చేసిన సభ్యత్వ నమోదు పోస్టర్, వాహన స్టిక్కర్‌లను మంత్రి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు కార్మికశాఖ ద్వారా గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలు చేరేలా సంఘం పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎంఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి గోపాస్ రవీందర్, సభ్యులు బండి బంగారయ్య, శ్రీరాములు, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
హైదరాబాద్ 

ఫరూక్‌నగర్‌లో విస్తృత కార్డెన్ సెర్చ్ తనిఖీలు

ఫరూక్‌నగర్‌లో విస్తృత కార్డెన్ సెర్చ్ తనిఖీలు    శాంతి భద్రతలకు ... ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవు కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్, ఏసిపి లక్ష్మీనారాయణ   నమస్తే భరత్,శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో శుక్రవారం  ఫరూక్‌నగర్ పరిధిలో విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రాంతంలో భద్రతా
Read More...
హైదరాబాద్ 

ఛలో హైదరాబాద్ సి.డి.ఎం.ఎ ఆఫీస్ .

ఛలో హైదరాబాద్ సి.డి.ఎం.ఎ ఆఫీస్ . మున్సిపల్లో పని చేసే కార్మికులకు కనీసం వేత్తనం 26000/- రూపాయలు ఇవ్వాలి.  -ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఏసు రత్నం.మున్సిపల్ రంగంలో పని ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేత్తనం 26000/- అలాగే కార్మికుల సమస్యల పై నవంబర్ 26వ తేదీన ఛలో హైదరాబాద్ జయప్రదం చేయాలనీ, కార్మికులను కోరడం...
Read More...
హైదరాబాద్ 

మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్.

మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే సిబ్బందిని, కార్మికులను కొంత మంది సూపర్వేజర్లు ఇబ్బందులకు గురించేస్తున్నారు అన్న విషయం తమ దృష్టికి వచ్చింది అన్ని అందుకే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షబ్బీర్ అలీ, శానిటైజర్ ఇంచార్జ్ జయ్ రాజ్ కి పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్...
Read More...
హైదరాబాద్ 

శంషాబాద్ పురపాలికలో ఘనంగా అయ్యప్ప పడిపూజ

శంషాబాద్ పురపాలికలో ఘనంగా అయ్యప్ప పడిపూజ      పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు   నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 19, పురపాలక పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బుధవారం అయ్యప్ప స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేక ప్రియుడైన వహరుడు అలంకార ప్రియుడైన హరిసతుడు మణికంఠుని
Read More...
హైదరాబాద్ 

యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 

యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి       పోలీసుల విచక్షణ రహిత దాడిలో 50 మంది వడ్డెరలకు గాయాలు జాతీయ వడ్డెర సంఘం పీట్ల శ్రీధర్ నేతృత్వంలో స్టేషన్ ముట్టడి  తెలంగాణ పత్రిక, హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్తత తీవ్ర ఆందోళనకు దారితీసింది. స్థానికంగా రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న గొడవ...
Read More...
హైదరాబాద్ 

పత్రికా శీర్షిక: స్మశాన వాటికలో నీటి సమస్యపై ఎమ్మెల్యే జోక్యం!*త్వరలోనే సమస్యకు పరిష్కారం 

పత్రికా శీర్షిక: స్మశాన వాటికలో నీటి సమస్యపై ఎమ్మెల్యే జోక్యం!*త్వరలోనే సమస్యకు పరిష్కారం     ​ సిద్దాంతి స్మశాన వాటికలో వాటర్ సమస్యపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్    నమస్తే భారత్,శంషాబాద్, సిద్ధాంతి కాలనీ,​తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.​నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) డీఈ సతీష్ గారు సమస్యని తనిఖీ చేశారు.​త్వరలోనే సమాధుల మధ్య నిల్చిన నీటిని తొలగిస్తామని హామీ.​​స్థానిక సిద్దాంతి స్మశాన వాటిక...
Read More...
హైదరాబాద్ 

యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 

యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి    పోలీసుల విచక్షణ రహిత దాడిలో 50 మంది వడ్డెరలకు గాయాలు జాతీయ వడ్డెర సంఘం పీట్ల శ్రీధర్ నేతృత్వంలో స్టేషన్ ముట్టడి  తెలంగాణ పత్రిక, హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్తత తీవ్ర ఆందోళనకు దారితీసింది. స్థానికంగా రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న గొడవ...
Read More...
హైదరాబాద్ 

కుట్ర చేసే బయటకు పంపారు

కుట్ర చేసే బయటకు పంపారు కుట్రతోనే బీఆర్‌ఎస్‌ నుంచి తనను బయటకు పంపించారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశార ఖమ్మం, నవంబర్ 18: కొత్త రాజకీయ పార్టీ గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavith a) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. తనను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని...
Read More...
హైదరాబాద్ 

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌

 హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌ హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్‌, షాగౌస్‌ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల మొత్తం 50కిపైగా బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న...
Read More...
హైదరాబాద్ 

దళిత ఆత్మగౌరవ సభ: జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ధర్నా! 

దళిత ఆత్మగౌరవ సభ: జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ధర్నా!       నమస్తే భారత్ ,​ నవంబర్, 17,శంషాబాద్ ఎమ్మార్పీఎస్ నేతల క్రియాశీలక భాగస్వామ్యం​న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ దాడిని దేశంలోని కోట్ల మంది దళిత ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొంటూ, ఎమ్మార్పీఎస్. ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ దళిత...
Read More...