ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ
పోలీసుల రంగప్రవేశం 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్
On
మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫామ్ హౌస్లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో మంచాల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ దాడుల్లో 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.2లక్షల 40వేల నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచాల పోలీసులు తెలిపారు.
Publisher
Namasthe Bharat
About The Author
Tags
Latest News
16 Oct 2025 20:44:38
మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫామ్ హౌస్లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో...