యువర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ ఏకంగా రూ.23 లక్షలు..

On
యువర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ ఏకంగా రూ.23 లక్షలు..

హైదరాబాద్‌ సిటీ: మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌లో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని రిటైర్డ్‌ ఉద్యోగిని నుంచి సైబర్‌ కేటుగాళ్లు రూ. 23 లక్షలు కాజేశారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ ధార తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగిని(65)కి ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి ఆమెపై బెంగళూరులో క్రిమినల్‌ కేసు నమోదైందని అవతలి వ్యక్తి చెప్పాడు 

About The Author

Tags

Share On Social Media

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise