NAMASTHEBHARAT
మేడ్చల్ 

పరికి చెరువు ఎఫ్టిఎల్లో రోడ్డు నిర్మాణం

పరికి చెరువు ఎఫ్టిఎల్లో రోడ్డు నిర్మాణం   చెరువులను అక్రమాల నుండి కాపాడే అధికారులే ప్రైవేట్ వెంచర్ల కోసం ఎఫ్టిల్ లో రోడ్లు వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామరం గ్రామ పరిధిలోని పరికి చెరువులో దర్జాగా సిసి రోడ్డు పనులు కొనగిస్తున్నారు. గాజులరామరం జీహెచ్ఎంసి సర్కిల్లో ఎక్కడ రోడ్డు సమస్య లేనట్టు పరికి చెరుకు ఎఫ్టిల్ కు మొదట ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ ఖజానాను వినియోగించిమరి అధికారులు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడంపై విమర్శలు వెలువెతున్నాయి. ఈ విషయమై హైడ్రా, ఇరిగేషన్, రెవిన్యూ, జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేరని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
Read...
నారాయణపేట్  

నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు

నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు ,,,,నమస్తే భరత్,,,29/7/2025/,నారాయణపేట జిల్లా,,,మండలం లోని బైరంకొండ గ్రామంలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు మాజీ సర్పంచులు సాయిబన్న, రామకృష్ణ శివప్ప గ్రామ యువకులు ప్రహ్లాద్,ఆనంద,నరేష్, సాయి లు, లక్ష్మప్ప ఇతర నాయకులు కలిసి గ్రామంలో సుమారుగా...
Read...
మహబూబాబాద్ 

మూల మర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం.

మూల మర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం.    నమస్తే భారత్ :-మరిపెడ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మూల మర్రి తండ గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరం లో మొత్తం 60మంది...
Read...
రంగారెడ్డి 

పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!

పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!    వికలాంగుల జీవితాలతో చెలగాటమా? వారి ఉసురు ఊరికే పోదు!  కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచే పెన్షన్ ఊసే లేదు, కొత్త పెన్షన్లకు దిక్కే లేదు! మూడు నెలల పెన్షన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఒకటో తారీకు 4...
Read...
నిర్మల్ 

ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:

ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:         -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.   ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలన్నీ రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తేదీ, జూలై, 29, 2025–నమస్తే భరత్    మంగళవారం నిర్మల్ జిల్లాలో   
Read...
నిర్మల్ 

నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:

నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం: /        -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.      ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన రేషన్ కార్డులతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తేదీ, జూలై,  29, 2025–నమస్తే భరత్   మంగళవారం నిర్మల్          
Read...
నారాయణపేట్  

కోస్గి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

కోస్గి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రిన్సిపల్ శ్రీనివాసులు,...
Read...
కొత్తగూడెం 

చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్

చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో "ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్" శిక్షణకు మొదటి బ్యాచ్ ఎంపిక  నమస్తే భారత్; భద్రాది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జిల్లా కలెక్టర్  జితేష్ వి. పాటిల్...
Read...
నారాయణపేట్  

మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం

మహిళల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ ----- ప్రభుత్వ పథకాలు మహిళల పేర్లతో అమలు.------- పేట, మక్తల్  నాకు రెండు కళ్ళు.---- రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి...
Read...
Telangana 

డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి    ఐటీడీఏ పీవో బి రాహుల్ నమస్తే భారత్: భద్రాచలం వర్షాకాలంలో ఆదివాసి గిరిజన గ్రామాలలో వైరల్ ఫీవర్ డెంగు, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని...
Read...
నారాయణపేట్  

భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి.

భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి.    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ నారాయణపేట మక్తల్ కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి గారు యిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.నారాయణ పేట మండలం పేరపల్ల గ్రామంలో భూ నిర్వాసిత రైతులతో సమావేశం,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. ఆధ్వర్యంలో...
Read...
కామారెడ్డి 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..    నమస్తే భరత్ జూలై 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి నియోజకవర్గం బీబీ పేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ  ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బిబిపేట్...
Read...

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels