NAMASTHEBHARAT
నల్గొండ 

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌ దేవ‌ర‌కొండ రూర‌ల్‌, జూన్ 18 : భూ నిర్వాసితుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధ‌వారం ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు, అలాగే పెండ్లిపాకల...
Read...
నిజామాబాద్ 

ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి

ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి శక్కర్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమ్మెలో టీజీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బోధన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఈ కేసులో భాగంగా బుధవారం న్యాయస్థానంలో హాజరైన అనంతరం బయటకు వచ్చిన సదరు ఉద్యోగులు మీడియాతో...
Read...
నల్గొండ 

స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌

స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌ నిడమనూరు, జూన్‌ 18 : ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్‌ అధికారి సంతోష్‌ కుమార్ అన్నారు. న‌ల్ల‌గొండ జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లంలోని ముకుందాపురం, నారమ్మగూడెం, రేగులగడ్డ, తుమ్మడం, వల్లభాపురం, నిడమనూరు, వేంపాడు, వెనిగండ్ల, మారుపాక, ఊట్కూరు,...
Read...
హైదరాబాద్ 

ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక

ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : కూకట్పల్లి ప్రాంతానికి చెందిన గుబ్బల మనేశ్వర్ రావు జన్మదిన వేడుకను కుత్బుల్లాపూర్ చెందిన ప్రముఖులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మనేశ్వర్ రావుతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కైసర్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయ ఛైర్మెన్ మద్దెల సాయి బాబా విషెస్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చిన్న బాబు, సురేష్, ప్రసాద్, భాస్కర్, శివ, మోతిలాల్, అజయ్ గుప్త, నాయీమ్ బాయ్, చంద్ పాషా పాల్గొన్నారు.
Read...
Telangana 

గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్

గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్ గద్వాల, జూన్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్, ఉమ్మడి...
Read...
Sports 

రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్

రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్ న్యూఢిల్లీ: రెడిట్ సోష‌ల్ మీడియా సంస్థ‌కు.. భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్బ్రాడ్ అంబాసిడ‌ర్ అయ్యారు. క్రీడా వ‌ర్గాల్లో, క్రీడా అభిమానుల్లో త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను విస్త‌రించాల‌న్న ఉద్దేశంతో స‌చిన్‌ను అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది. త‌న అఫీషియ‌ల్ రెడిట్ అకౌంట్ ద్వారా స‌చిన్...
Read...
International 

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 585 మంది మృతి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 585 మంది మృతి ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ...
Read...
Cinema 

పెద్ది అప్‌డేట్.. సాహసోపేత‌మైన స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేక రైలు సెట్

పెద్ది అప్‌డేట్.. సాహసోపేత‌మైన స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేక రైలు సెట్ గేమ్ ఛేంజర్ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్ లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్...
Read...
Telangana 

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ ఆర్.రాధిక

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ ఆర్.రాధిక మహదేవ్‌పూర్ జూన్ 28: జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో సీడీపీఓ ఆర్.రాధిక ఆదేశల మేరకు అమ్మ మాట.. అంగన్‌వాడీ బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్‌వైజర్‌ రమాదేవి హాజరై మాట్లాడుతూ.. మహిళా...
Read...

దౌత్యవేత్తల పునర్‌ నియామకానికి భారత్‌-కెనడా మధ్య కుదిరిన అంగీకారం

దౌత్యవేత్తల పునర్‌ నియామకానికి భారత్‌-కెనడా మధ్య కుదిరిన అంగీకారం నిజ్జర్‌ హత్యతో దెబ్బతిన్న భారత్‌-కెనడా ( మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇటీవలే జరిగిన కెనడా ఎన్నికల్లో అధికార మార్పు జరగడం.. తాజాగా ప్రధాని మోదీ కెనడా పర్యటనతో మొత్తం మారిపోయింది....
Read...
National 

హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ

హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ మహారాష్ట్ర లో మరాఠీ, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో...
Read...

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels