DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి

రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన కార్మికులు భారీ ట్రాఫిక్ జామ్

On

IMG_20250927_145225

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేశారు చాయ్ కెఫీ యాజమాని శ్యామ్. రోడ్డు పై చెత్తను వెయ్యదని హెచ్చరించినందుకు దుడ్డు సురేందర్, బాలమని, కొమ్ము వెంకటలమ్మల పై రక్తం వచ్చేట్టు దాడి పాలుపడ్డాడు, గాయాలపాలైన కార్మికులను బహదూరపల్లిలోని ఎస్.వి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై స్పందించిన తోటి కార్మికులు, వారి సంఘాలు చాయ్ కెఫీ షాపును ధ్వంసం చేసినా, అనంతరం గండిమైసమ్మ ప్రధాన రహరి చౌరస్తా పై బైఠాయించి అందోళనకు దిగారు.

IMG-20250927-WA0029

దాడికి పాలుపడినా చాయ్ కెఫీ ఓనర్ శ్యామ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. దింతో నర్సాపూర్ బాలానగర్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయంపై దుండిగల్ మున్సిపల్ కమీషనర్ స్పందించి, దాడిని ఖండించారు.

IMG-20250927-WA0030

గాయాల పాలైన వారిని పరామర్శించారు, ఇలాంటి హేమైన చర్యకు పాలుపడిన వ్యక్తిని రిమాండుకు పంపించాలి పోలీసులకు సూచించారు. ఇక నుండి రోడ్డు పై చెత్త వేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. శ్యామును పోలీసులు అదుపులోకి తీస్కొని విచారిస్తున్నట్లు సమాచారం.

Publisher

Screenshot_2025-09-26-23-43-53-29_7352322957d4404136654ef4adb64504

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise