Tag
teenmarr mallanna
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Teenmarr Mallanna : రేపటి తెలంగాణ బందుకు TRP మద్దతు
Published On
By Shiva Kumar Bs
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిన్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలో తలపెట్టబోయే బందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మలను తగలబెట్టాలని TRP చీఫ్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
Published On
By Shiva Kumar Bs
గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్ బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం
Published On
By Shiva Kumar Bs
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం జరిగింది. స్టేట్ కన్వీనరుగా ఆకుల మనోజ్ కుమార్, నార్త్ తెలంగాణ కో-కన్వీనరుగా ఆవుల శ్రీనివాస్ గౌడ్, సౌత్ తెలంగాణ కో-కన్వీనరుగా మార్త శ్రీనివాసులను తీన్మార్ మల్లన్న సూచన మేరకు నియమిస్తున్నట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ నియామక పత్రాన్ని ఆదివారం నాడు జారీ చేశారు. అంకితభావము, నిబద్ధతతో పనిచేసి పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చెయ్యాలని కోరారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.
బ్రేకింగ్: రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ
Published On
By Shiva Kumar Bs
రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవ్వాలా హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటుచేసిన పార్టీ స్థాపన సభలో నూతన పార్టీను ప్రకటించరు మల్లన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్స్, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. భారత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నాటి నుండి బీసీలను పార్టీలు ఎలా మోసం చేసాయో వివరించారు.తాజ్ కృష్ణాలో జరిగిన ఈసభకు వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్బన్డ వర్గాలు తరలివచ్చాయి. 