Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు

ఆగివున్న బస్సును ఢీ కొట్టిన మరో ప్రైవేట్ బస్సు

On

మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్  దగ్గర ఆగి ఉన్న ఒక ప్రైవేటు బస్సును, వెనుక నుండి మరో ప్రైవేట్ బస్సు ఢీ కోట్టడంతో, దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు, రెండు అంబులెన్స్ లో, గాయాలైన వారిని కొంపల్లి మెడ్విన్  హాస్పిటల్ తరలించారు.

IMG-20250920-WA0025

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise