దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు

ఆకట్టుకుంటున్న తీరొక్క పువ్వాలతో పేర్చి బతుకమ్మలు

On

విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు 

IMG-20250922-WA0004

 

దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలోని దేవలయాలన్ని ముస్తాబైయింది. విద్యుత్ దీపాల క్రాంతులతో వెలిగిపోతున్నాయి. భక్తులు భారీగా దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దింతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి మాలను వేసుకున్నారు మహిళలు. భక్తిశ్రద్ధలతో ఈ దసరా పండుగను జరుపుకుంటామని తెలిపారు. అలాగే తీరొక్క పువ్వాలతో బతుకమ్మలను పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు.  వివిధ రకాల రంగురంగుల పువ్వులు అందరిని ఆకర్షించాయి.

IMG-20250922-WA0009


ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే    బ‌తుక‌మ్మ పండగ అని జలగం నవ్య శ్రీ అన్నారు. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా  కూకట్ పల్లి నియోజకవర్గంలో  బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్య శ్రీ మాట్లాడుతూ., సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు.  మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్రమంత పండుగల జరుపుకుంటారని తెలిపారు.

IMG-20250921-WA0114

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise