Category
మేడ్చల్
TS జిల్లాలు   మేడ్చల్ 

రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ :భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటారు. వివిధ గ్రూపులలో పలు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడమే కాకుండా, అత్యుత్తమ మార్కులతో కళాశాల గౌరవాన్ని పెంచారు.సీనియర్ బైపీసీ గ్రూపులో చదువుతున్న ఆప్షన్ జేబీన్ 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీసీ...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

పీపుల్స్ న్యూస్ ఆధ్వర్యంలో పిట్ల శంకర్ కు సన్మానం

పీపుల్స్ న్యూస్ ఆధ్వర్యంలో పిట్ల శంకర్ కు సన్మానం నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడుగా పిట్ల శంకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా పీపుల్స్ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ కే శ్రావణ్ కుమార్ గాజులరామారంలోని పత్రిక కార్యాలయంలో టిడబ్ల్యూజెఎఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు పిట్ల శంకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : మంగళవారం, దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల  ప్రధానోపాధ్యాయులు బ్రహ్మ చారి, ఈ విద్యా సంవత్సరంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు చెందిన నివేదికను చదివి వినిపించారు. అంతే కాకుండా  స్కూల్ లో విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన మమత హాస్పిటల్ 

క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన మమత హాస్పిటల్  నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : బచూపల్లిలోని మమత అకాడమీ ఆఫ్  మెడికల్ సైన్స్ హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా మమత హాస్పిటల్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.. వివరాలు ఇలాఉన్నాయి..మెదక్ జిల్లాకు చెందిన ఎల్లమ్మ (50)కు దాదాపు 10 సంత్సరాల క్రిందట ఓ ఆసుపత్రిలో గుండె సమస్య...
Read More...
మేడ్చల్ 

మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు

మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు మేడ్చల్‌: ఎంఎంటీఎస్‌ రైల్‌లో మహిళపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే.. మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు దుండగులు. ఆదివారం రాత్రి మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తున్నది. ఆమెను అడ్డుకున్న దుండగులు.. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిఘటించిన యువతి.. కామాంధుల నుంచి తనను తానుకాపాడుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడిచేసి...
Read More...
మేడ్చల్ 

మేడ్చ‌ల్ జిల్లాలో 300 కిలోల‌ గంజాయి పట్టివేత

మేడ్చ‌ల్ జిల్లాలో 300 కిలోల‌ గంజాయి పట్టివేత శామీర్ పేట్, ఏప్రిల్ 6 : ఇతర ప్రాంతాల నుండి నగరానికి భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్నార‌ని పక్క సమాచారం అంద‌డంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటి, శామీర్‌పేట్ పోలీసులు శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున సుమారు 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో...
Read More...
మేడ్చల్ 

పేకాట స్థావరంపై దాడి.. 18 మంది అరెస్ట్.. భారీగా మద్యం, నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై దాడి.. 18 మంది అరెస్ట్.. భారీగా మద్యం, నగదు స్వాధీనం మేడ్చల్, ఏప్రిల్ 6: మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరులోని శ్రీనివాస్‌రావ్‌ ఫామ్‌ హౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి...
Read More...