Category
మేడ్చల్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
Published On
By Namasthe Bharat Desk
మేడ్చల్ మండలం కుత్భుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీలోని ప్రశాంత వనము ఫారెస్ట్ బ్లాక్ పార్క్ నందు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్,
కార్యక్రమానికి... Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం
Published On
By Shiva Kumar Bs
నిజాంపేట్ గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టీచర్లు శ్రావణి, రజిత, దీపిక, ప్రతిషా, రజిని, నాగశ్రీ, లక్ష్మీదుర్గలకు గాయాలయ్యాయి. ఘటన మధ్యాహ్నం పాఠశాల వదిలే సమాయంలో అయ్యింది. వెంటనే స్పందించిన పాఠశాల మ్యానేజ్మెంట్ ప్రగతి నగర్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం
Published On
By Shiva Kumar Bs
కీసర : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో నీ డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలతో విలవిలలాడుతున్న ప్రజలు. డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఏండ్లుగా సమస్యలు విలయతాండవం ఆడుతునేఉన్నాయి, కాలనీ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని అన్నారు. #SocialMedia - తప్పుగా వాడకండి.!
Published On
By Shiva Kumar Bs
అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు. బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Published On
By Shiva Kumar Bs
బీసీ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశ పెట్టి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి - వామపక్ష పార్టీల డిమాండ్
బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, ఉపాధిలో 42శాతం రిజర్వేషన్ కలిపించాలని, బీసీ జేఏసీ, సీపీఐ, సిపిఎం, వామపక్షల పార్టీలు బీసీ ఫర్ జస్టిస్ నినాదంతో తెలంగాణ బంద్ లో భాగంగా బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతి నగర్ మూడు కోతుల చౌరస్తా నుండి ప్రగతి నగర్ కమాన్ మీదుగా మూడు కోతుల చౌరస్తా వరకు సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక
Published On
By Shiva Kumar Bs
ఆర్.పి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాహా వేడుక భగంగా, సమాజంలోని నాయకులు, అధికారులు, యూహెచ్డీఎస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపీఓ రేణుక హాజరయ్యారు. హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ శివం, అంగన్వాడీ టీచర్లు, హెడ్ మాస్టర్ తో పాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. RTC ఛార్జిలను పెంచడం సరికాదు
Published On
By Shiva Kumar Bs
పెంచిన RTC ఛార్జిలను తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద నిరసన చేపట్టరు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ., ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు ఇస్తూ, కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే ఆర్టిసి ఛార్జిలను పెంచడం అంటే ప్రభుత్వాలు ఉన్నవాళ్లకు ప్రజల నుండి వసులు చేసి పెట్టుబడిదారులకు పంచడానికే ఉన్నాయని, ఇది తెలుసుకోలేని ప్రజ వెతిరేక కార్యకలాపాలు చేసే పార్టీలకు ఓట్లు వెయ్యడం ద్వారా ఇలాంటి కష్టాలు వస్తాయని ప్రజలు వాటిని గ్రహించేంత వరకు కమ్యూనిస్టులుగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి పేద ప్రజల పై భారం పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని,వెంటనే పెంచిన ఛార్జిలను తగ్గించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
Published On
By Shiva Kumar Bs
అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు. VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
Published On
By Shiva Kumar Bs
పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం
Published On
By Shiva Kumar Bs
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు.
ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభోత్సవం చేసి... పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
Published On
By Shiva Kumar Bs
పేద మధ్యతరగతి ప్రజలపై వైద్యచికిత్సతో ఆర్ధిక భారం పడకుండా ఉండాలని, రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
Published On
By Shiva Kumar Bs
విజయదశమి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇంట్లో దసరా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 