Category
మేడ్చల్
మేడ్చల్ 

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేశం, గడ్డమీది అశోక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం షాపూర్ నగర్ ఉషోదయ టవర్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...
Read More...
మేడ్చల్ 

జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి 

జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి  వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించండి: టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్/ కుత్బుల్లాపూర్(ప్రతినిధి) మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేష్, గడ్డమీది అశోక్ లు మాట్లాడుతూ... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్న...
Read More...
మేడ్చల్ 

Nr ఫంక్షన్ హాల్ గాంధీ నగర్ idpl 

Nr ఫంక్షన్ హాల్ గాంధీ నగర్ idpl     ఫేర్వెల్ డే ఫంక్షన్ లో పాల్గొన్న మన్నే రాజు ,వేణు యాదవ్, గుబ్బల లక్ష్మీనారాయణ  ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలకు ప్రిన్సిపల్ ఈశ్వర్ గారి ఆహ్వానం మేరకు పాల్గొన్న మేడ్చల్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వేణు యాదవ్ గారు సీనియర్...
Read More...
మేడ్చల్ 

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ సాయిబాబా నగర్  కృషి కాలనీ 

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ సాయిబాబా నగర్  కృషి కాలనీ     అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు    సాయిబాబా నగర్ కృషి కాలనీ శ్రీనివాసరావు గారు కన్నె స్వామి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్మరియు...
Read More...
మేడ్చల్ 

కానిస్టేబుల్ అమరవీరుడు కృష్ణయ్య ముదిరాజ్ గారి వర్ధంతి

కానిస్టేబుల్ అమరవీరుడు కృష్ణయ్య ముదిరాజ్ గారి వర్ధంతి సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్  సందర్భంగా ఘనంగా  నివాళి నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే...
Read More...
మేడ్చల్ 

యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు

యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు హైదరాబాద్ : వనబోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనుషుల మధ్య స్నేహభావం పెంపొందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూకట్ పల్లి మలేషియా టౌన్ వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా వేణు గోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక సమారాధనలు దోహదపడతాయని అన్నారు. కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజనాలు

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజనాలు మియాపూర్ మెట్రో స్టేషన్ ప్రక్కనగల మయూర్ నగర్ వెళ్లే రోడ్డు పక్కన గ్రౌండ్లో కెపిహెచ్బి కమ్మ సంఘకార్తీకమాస వనభోజనాల ఏర్పాట్లు చేస్తున్నామని కమ్మ సోదర సోదరీమణులు అందరూ ఆదివారం జరిగే కార్తీక వన భోజన మహోత్సవానికి  తప్పక హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.ఈసారి జరగబోయే కమ్మ కార్తీక వనభోజనం మహోత్సవాల్లో ప్రత్యేకంగా తమ కులంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు చేయూతని ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని, వనభోజనాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు విలువైన సందేశాలు ఉంటాయని వారు తెలిపారు...
Read More...
మేడ్చల్ 

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు 

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు  మేడ్చల్ మండలం కుత్భుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీలోని ప్రశాంత వనము ఫారెస్ట్ బ్లాక్ పార్క్ నందు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, కార్యక్రమానికి...
Read More...
మేడ్చల్ 

Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం

Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం నిజాంపేట్ గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టీచర్లు శ్రావణి, రజిత, దీపిక, ప్రతిషా, రజిని, నాగశ్రీ, లక్ష్మీదుర్గలకు గాయాలయ్యాయి. ఘటన మధ్యాహ్నం పాఠశాల వదిలే సమాయంలో అయ్యింది. వెంటనే స్పందించిన పాఠశాల మ్యానేజ్మెంట్ ప్రగతి నగర్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు. 
Read More...
మేడ్చల్ 

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం కీసర : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో నీ డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలతో విలవిలలాడుతున్న ప్రజలు. డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఏండ్లుగా సమస్యలు విలయతాండవం ఆడుతునేఉన్నాయి, కాలనీ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని అన్నారు.
Read More...
మేడ్చల్ 

#SocialMedia - తప్పుగా వాడకండి.!

#SocialMedia - తప్పుగా వాడకండి.! అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు.
Read More...
మేడ్చల్ 

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి బీసీ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశ పెట్టి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి - వామపక్ష పార్టీల డిమాండ్ బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, ఉపాధిలో 42శాతం రిజర్వేషన్ కలిపించాలని, బీసీ జేఏసీ, సీపీఐ, సిపిఎం, వామపక్షల పార్టీలు బీసీ ఫర్ జస్టిస్ నినాదంతో తెలంగాణ బంద్ లో భాగంగా బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతి నగర్ మూడు కోతుల చౌరస్తా నుండి ప్రగతి నగర్ కమాన్ మీదుగా మూడు కోతుల చౌరస్తా వరకు సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశారు.
Read More...