Category
మేడ్చల్
మేడ్చల్ 

''ఖ‌ర్గె" సభకు తరలిన మజీద్ పుర్ కాంగ్రెస్ శ్రేణులు

''ఖ‌ర్గె జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభకు మేడ్చల్ నియోజకవర్గ ఆలియాబాద్ మున్సిపల్ మజీద్ పూర్ నుండీ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్  నేతృత్వంలో శుక్రవారం నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులను సభకు తరలివెళ్ళారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎల్ల.మల్లేష్ ముదిరాజ్, మండల పార్టీ ప్రధానకార్యదర్శి తుంకి రమేష్, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రమిడి శశిధర్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఏ. భాస్కర్ గౌడ్, మండల సెక్రటరీ తుంకి స్వామి, ఎన్ వెంకటయ్య, లక్ష్మయ్య,జి. నరసింగరావు, తదితరులు తరలివెళ్లారు.
Read More...
మేడ్చల్ 

ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ సభకు భారీగా తరలిన ఆలియాబాద్ కాంగ్రెస్ శ్రేణులు

ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ సభకు భారీగా తరలిన ఆలియాబాద్ కాంగ్రెస్ శ్రేణులు "జై బాపు – జై భీం – జై సంవిధాన్" బహిరంగ సభ  సూపర్ సక్సెస్సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు కంఠం కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని మేల్కొలిపే ఉద్దేశంతో,భారత రాజ్యాంగ విలువలను గర్వంగా చాటి చెప్పే విధంగా టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న “జై బాపు – జై భీం – జై సంవిధాన్” సభకు  ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే పాల్గొంటున్న ఈ సభకు అలియాబాద్ మున్సిపల్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా బయలుదేరాయి. ఈ సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ నుండి  కాంగ్రెస్ సభకు బయలుదేరి బస్సులను జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్ట్ సీనియర్ నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన  బహిరంగ సభను విజయవంతం చేయటానికి కృషి చేసిన పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులకు,పార్టీ నాయకులకు కార్యకర్తలకు కంఠం కృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

అల్ ఇండియా దళిత్ సేన

అల్ ఇండియా దళిత్ సేన గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ యూత్వింగ్  అధ్యక్షుడిగాసయ్యద్ ఉస్మాన్ హుస్సేన్ నియామకం నియామక పత్రం అందించిన రిటైర్డ్ ఐఎస్ఎస్ జెబి రాజు కుత్బుల్లాపూర్ : మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, రోడా మెస్త్రికు చెందిన సయ్యద్ ఉస్మాన్ హుస్సేనును మంగళవారం, గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియామకం చేశారు అల్ ఇండియా...
Read More...
మేడ్చల్ 

ఘనంగా మధుర మీనాక్షి అమ్మవారు, వీరభద్ర స్వామివారి బోనాల మహోత్సవం

ఘనంగా మధుర మీనాక్షి అమ్మవారు, వీరభద్ర స్వామివారి బోనాల మహోత్సవం    కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలో 128 డివిజన్ రోడమేస్త్రి నగర్ లోని  శ్రీ శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి, శ్రీ వీరభద్ర స్వామివారి బోనాల మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి.  అనంతరం...
Read More...
మేడ్చల్ 

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏపి ఏఆర్ పోలీస్

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏపి ఏఆర్ పోలీస్    కోటి రూపాయలు విలువచేసే నిషేధిత కొకైన్ పట్టివేత ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు  పరారీలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్శాఖ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా గుర్తింపు బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం  వివరాలు వెల్లడించిన డీసీపీ కోటి రెడ్డి నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : కొకైన్ సరఫరా చేస్తున్నా...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో రెండు ప్రథమ ర్యాంకులు సాధించిన భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ :భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటారు. వివిధ గ్రూపులలో పలు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడమే కాకుండా, అత్యుత్తమ మార్కులతో కళాశాల గౌరవాన్ని పెంచారు.సీనియర్ బైపీసీ గ్రూపులో చదువుతున్న ఆప్షన్ జేబీన్ 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీసీ...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

పీపుల్స్ న్యూస్ ఆధ్వర్యంలో పిట్ల శంకర్ కు సన్మానం

పీపుల్స్ న్యూస్ ఆధ్వర్యంలో పిట్ల శంకర్ కు సన్మానం నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడుగా పిట్ల శంకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా పీపుల్స్ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ కే శ్రావణ్ కుమార్ గాజులరామారంలోని పత్రిక కార్యాలయంలో టిడబ్ల్యూజెఎఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు పిట్ల శంకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : మంగళవారం, దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల  ప్రధానోపాధ్యాయులు బ్రహ్మ చారి, ఈ విద్యా సంవత్సరంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు చెందిన నివేదికను చదివి వినిపించారు. అంతే కాకుండా  స్కూల్ లో విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను...
Read More...
TS జిల్లాలు   మేడ్చల్ 

క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన మమత హాస్పిటల్ 

క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన మమత హాస్పిటల్  నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : బచూపల్లిలోని మమత అకాడమీ ఆఫ్  మెడికల్ సైన్స్ హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా మమత హాస్పిటల్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.. వివరాలు ఇలాఉన్నాయి..మెదక్ జిల్లాకు చెందిన ఎల్లమ్మ (50)కు దాదాపు 10 సంత్సరాల క్రిందట ఓ ఆసుపత్రిలో గుండె సమస్య...
Read More...
మేడ్చల్ 

మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు

మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు మేడ్చల్‌: ఎంఎంటీఎస్‌ రైల్‌లో మహిళపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే.. మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు దుండగులు. ఆదివారం రాత్రి మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తున్నది. ఆమెను అడ్డుకున్న దుండగులు.. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిఘటించిన యువతి.. కామాంధుల నుంచి తనను తానుకాపాడుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడిచేసి...
Read More...
మేడ్చల్ 

మేడ్చ‌ల్ జిల్లాలో 300 కిలోల‌ గంజాయి పట్టివేత

మేడ్చ‌ల్ జిల్లాలో 300 కిలోల‌ గంజాయి పట్టివేత శామీర్ పేట్, ఏప్రిల్ 6 : ఇతర ప్రాంతాల నుండి నగరానికి భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్నార‌ని పక్క సమాచారం అంద‌డంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటి, శామీర్‌పేట్ పోలీసులు శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున సుమారు 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో...
Read More...
మేడ్చల్ 

పేకాట స్థావరంపై దాడి.. 18 మంది అరెస్ట్.. భారీగా మద్యం, నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై దాడి.. 18 మంది అరెస్ట్.. భారీగా మద్యం, నగదు స్వాధీనం మేడ్చల్, ఏప్రిల్ 6: మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరులోని శ్రీనివాస్‌రావ్‌ ఫామ్‌ హౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి...
Read More...