ప్రాణాలు కాపాడండి సారు ! 

కీసర ప్రధాన రోడ్డులో ఏర్పడ్డ గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం

On

అధికారులు చొరవ చూపి రోడ్డును బాగుచేయలంటున్న వాహనదారులు, స్థానికులు డిమాండ్

 

IMG-20250920-WA0059

కీసర: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో ప్రధాన రొడ్డులో గుంత ఏర్పడి చాలా రోజులవుతుంది. కానీ గుంతను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని అంటున్న వాహనదారులు.ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తొస్తాయ అని అడుగుతున్నారు ప్రజలు.

IMG-20250920-WA0060

నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న,ఏర్పడిన గుంతను మాత్రం పూడ్చే ప్రయత్నం చేయలేదు అధికారులు. వర్షం పడ్డప్పుడు గుంతలో నీరు చేరి చిన్నపాటి చెరువుల తయారవుతుంది. అటువైపు వెళ్లే వాహనదారులు భయంతో వెళ్లాల్సింది వస్తుందని వాపోతున్నారు.మలుపు దగ్గరగా గుంత ఉండటంతో ఎటువైపు నుండి ఏమవుతుందో అనే భయాందోలనలో ప్రయాణికులు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise