Category
మహబూబాబాద్
TS జిల్లాలు   మహబూబాబాద్ 

గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన  డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్

గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన   డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ : లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యం లో  భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే  గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

గోర్ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన  మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

గోర్ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన   మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నమస్తే భారత్ :-మహబూబాబాద్ : లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 శనివారం రోజున భవ సంగ్ మహారాజ్ మరియు మ్యారమా యాడి మాకుల క్షేత్రంలో జరిగే గోరు సదస్సు పోస్టర్ను  లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ఆధ్వర్యం లో మాజీ...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఆదివారం చిల్లంచర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఆదివారం చిల్లంచర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి నమస్తే భారత్ :-మరిపెడ : ఈనెల 27 ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లొని చిల్లంచర్ల గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రగతి సేవా సమితి మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు తెలిపారు. ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

అవయవాలన్నిటిలో కండ్లు ముఖ్యమైనవి 

అవయవాలన్నిటిలో కండ్లు ముఖ్యమైనవి  నమస్తే భారత్ :-మరిపెడ : అవయవాలన్నింటిలో కండ్లు ముఖ్యమైనవని,అబ్బాయిపాలెంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి కంటి రోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని  ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ తెలిపారు.గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అందత్వ నివారణ సంస్థ, ప్రగతి...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఆంజనేయస్వామి మాలదారులకు  అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ 

ఆంజనేయస్వామి మాలదారులకు  అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ  నమస్తే భారత్ :-తొర్రూర్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రానికి చెందిన   కంటాయపాలెం రోడ్డులో గల పాటి మీద శ్రీ సీతారామచంద్ర స్వామి  దేవాలయంలో హనుమాన్ మాల ధారణ స్వీకరించిన 60 మంది స్వాములకు మధ్యాహ్న భిక్ష మరియు సాయంత్రం పండ్లు పాలు అల్పాహారం మరియు వచ్చినటువంటి భక్తులకు కూడా పట్టణ కేంద్రానికి చెందిన...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు నమస్తే భారత్ :-తొర్రూరు : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తొర్రూర్ కు చెందిన గడల రామ్ చరణ్ రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. హనుమకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రామ్ చరణ్ మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 440 మార్కులకు...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి మరిపెడ మున్సిపల్ కమిషనర్ 

పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి  మరిపెడ మున్సిపల్ కమిషనర్  నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డు మాకుల తండ బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ  మరిపెడ పట్టణ నాయకులు మాకులతండా లో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్  వారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వెంటనే స్పందించి వీధిలైట్లు, సైడ్ కాలువలు పైపులైన్...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం

ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం నమస్తే భారత్ :-తొర్రూర్  :  శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్  కొల్లి రమావతి ఆధ్వర్యంలో  శ్రీ శ్రీ కళావేదిక  సీఈఓ చైర్మన్ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన మే 10, 11వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణంలోని మహాలక్ష్మి గోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగే ప్రపంచ...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గుడిబండ తండా వాసి 

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గుడిబండ తండా వాసి  నమస్తే భారత్ :-తొర్రూరు: ఇంటర్ ఫలితాల్లో మండలంలోని గుడిబండ తండా గ్రామపంచాయతీకి చెందిన గిరిజన బిడ్డ గుగు లోతు సునీత ఉత్తమ ప్రతిభ కనబరిచింది. తండాకు చెందిన వెంకన్న వినోదల కుమార్తె సునీత పట్టణంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదవగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది.పాఠశాల...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఇంటర్ ఒకేషనల్ ఫలితాలలో సాయి సందీపని కళాశాల ప్రభంజనం

ఇంటర్ ఒకేషనల్ ఫలితాలలో సాయి సందీపని కళాశాల ప్రభంజనం నమస్తే భారత్ :-మరిపెడ : నేటి ఇంటర్ ఫలితాలలో స్థానిక మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో గల సాయి సందీపని ఒకేషనల్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు ఎంఎల్ టీ సెకండ్ ఇయర్ విభాగం నందు చింతల రమ్య 921 మరియు ఎం పి హెచ్ డబ్ల్యు F సెకండ్ ఇయర్ విభాగం మూడు నందిని...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఈనెల 24న, అబ్బాయిపాలెం గ్రామంలో మెగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం

ఈనెల 24న, అబ్బాయిపాలెం గ్రామంలో మెగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నమస్తే భారత్ :-మరిపెడ : ఈనెల 24న, అబ్బాయిపాలెం గ్రామంలో ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రగతి సేవా సమితి మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు కోరారు. ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ ఆదేశానుసారం మండల నలుమూలలకు ఉచిత కంటి...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల నమస్తే భారత్ :-తొర్రూరు : ఇంటర్ ఫలితాల్లో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల సత్తా చాటింది. ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎమ్మెల్టి ప్రథమ సంవత్సరంలో గాయాల సౌమ్య 483/500 మార్కులు సాధించగా, ఎం పి హెచ్ డబ్ల్యు ఫస్ట్ ఇయర్ లో మిడతపల్లి రమ 473...
Read More...