Category
మహబూబాబాద్
మహబూబాబాద్ 

మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి

మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి బిల్లులు చెల్లిస్తామని చెప్తూనే ప్రభుత్వం కాలయాపన చెయ్యడంపై ఫైర్ మరిపెడ: అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్తునమ్మన్నమని వెంటనే ప్రభుత్వం మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఉల్లేపెల్లి మాజీ ఎంపిటిసి భూక్య జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రజా సేవ చేసే అవకాశం వచ్చిందని మురిసిపోయి ఎన్నుకున్న ప్రజల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు, ఎంపిటిసిలు అప్పులు తీసుకొచ్చి గ్రామాలు, తండాలలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 
Read More...
మహబూబాబాద్ 

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య-స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరు వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. వీరు ఇద్దరు ఇంటివద్ద ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయబావి వద్ద ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు బట్టలు ఉండడంతో గ్రామస్తులు వెతకడంతో ఇటికాల రితిక్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది.
Read More...
Telangana  మహబూబాబాద్ 

TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి..

TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి.. బుడిబుడి అడుగులు వేస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు, కలెక్టర్ గారు మాబ్రతుకులు మార్చండి అంటూ పాదయాత్ర చేశారు. బలపం పట్టి చిట్టి చేతులతో ఓనమాలు నేర్చుకోవాల్సి వారు ఉపాద్యాయుడు కావాలి అనే ప్లకాడ్లతో ప్రదర్శన చేశారు. అ.ఆ..లు పల్కల్సిన పిల్లలు బాణాలు ఇస్తారా, చదువులుయిస్తారా అని ప్రశ్నించారు. 
Read More...
మహబూబాబాద్ 

పీర్యా నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న సమ్మి గౌడ్ చిలువేరు

పీర్యా నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న సమ్మి గౌడ్ చిలువేరు    నమస్తే భారత్ :-కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ సబ్ స్టేషన్ తండా కి చెందిన బానోత్ పీర్యా నాయక్ మరణించగా వారి మరి అంతేనా యాత్రలో పాల్గొని పార్థివ దేహాన్ని సందర్శించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు...
Read More...
మహబూబాబాద్ 

భారత రత్న.మాజీ ప్రధాని.స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు 

భారత రత్న.మాజీ ప్రధాని.స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు     నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని రాజీవగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు వంటి.కొమ్ము యుగంధర్ రెడ్డి జిల్లా యువ నాయకులు నూకల.అభినవ్ రెడ్డి మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి. రఘు వీర రెడ్డి...
Read More...
మహబూబాబాద్ 

యూరియా సరపరాపై స్పెషల్ ఫోకస్

యూరియా సరపరాపై స్పెషల్ ఫోకస్      స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ. నమస్తే భారత్ :-మహబూబాబాద్  మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, ఆగ్రోస్ వ్యవసాయ దుకాణాల ద్వారా, ఇతర ప్రైవేటు షాపుల ద్వారా యూరియా విక్రయించాలని, అవసరం ఉన్నచోట డిమాండ్ కు అనుగుణంగా యూరియాను తెప్పించడం కోసం ప్రతిపాదనలు పంపించామని మహబూబాబాద్...
Read More...
మహబూబాబాద్ 

బహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న 

బహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న     ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్  ఈ విగ్రహం కేవలం రాయి కాదు, మన చరిత్రకు సాక్ష్యం, మన భవిష్యత్తుకు ప్రేరణ   నమస్తే భారత్ :-మహబూబాబాద్  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కురవి గేట్ సమీపం లో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డోర్నకల్...
Read More...
మహబూబాబాద్ 

మతోన్మాద శక్తుల నుండి రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం

మతోన్మాద శక్తుల నుండి రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం    రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి నమస్తే భారత్ :-మహబూబాబాద్  భారతదేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటి భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆ రాజ్యాంగమే దేశ సమైక్యత సమగ్రతలను నిలబెడుతుందని ఆ రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ జిల్లా...
Read More...
మహబూబాబాద్ 

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొన్నా

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొన్నా      డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్  నమస్తే భారత్ :-మహబూబాబాద్, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్  మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం 1947...
Read More...
మహబూబాబాద్ 

టీ ఎం జె ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన 

టీ ఎం జె ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన     కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు   ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, అబ్బాయి పాలెం, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మున్సిపల్ కేంద్రంలోని ,ఆర్ & బి గెస్ట్ హౌస్ ,లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,షేక్ అఫ్జల్, పిఎసిఎస్ చైర్మన్ చాపల...
Read More...
మహబూబాబాద్ 

జర్నలిస్ట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యమా.

జర్నలిస్ట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యమా.    టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లాఅద్యక్షులు., సిహెచ్ శ్రీనివాస్ నమస్తే భారత్ :-మహబూబాబాద్  ప్రయివేట్ పాఠశాలల్లో జర్నలిస్ట్ లకు ఫీజురాయితీ కోసం లేఖ ఇవ్వమని కోరితే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, జర్నలిస్ట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ.జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేట్...
Read More...
మహబూబాబాద్ 

డోర్నకల్ నియోజకవర్గమే కాదు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు పారిశ్రామిక వేత్తలు కావాలి 

డోర్నకల్ నియోజకవర్గమే కాదు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు పారిశ్రామిక వేత్తలు కావాలి     కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్. నమస్తే భారత్ :-మహబూబాబాద్  మహబూబాబాద్ జిల్లా పురోభివృద్ధి కోసం స్థానిక ప్రజలు శ్రమించాలని కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లాకు పలు జాతీయ, రాష్ట్ర రాజదానులు అనుసంధానం అయి ఉన్నందున, వెనుకబడిన ఈ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధితో పాటు, వ్యవసాయ...
Read More...