Category
మహబూబాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేతనందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామ నరసయ్య అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల రవీంద్రనాథ్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ లో అన్న ప్రసాద వితరణ, ప్రోటీన్స్ పౌడర్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామ నర్సయ్య... వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు వంగ సమ్మన్న,బానోత్ హేమ్లా,సోమ్లా, బానోత్ రవిలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగుళ్ళ లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి కాంగ్రెస్ పార్టీఈ... గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
కంటయపాలెం గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోకాటి సుజాత వెంకన్న అన్నారు.కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మోకాటి సుజాత వెంకన్నను బలపరచడంతో... బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
Published On
By Namasthe Bharat Desk
పల్లె, పట్టణ ప్రగతికి కేసీఆర్ పాలన లోనే శ్రీకారం మాజీ ఓడీసీఎంఎస్ కుడితి మహేందర్ రెడ్డి
నమస్తే భారత్:-మరిపెడ
పల్లె పట్టణ ప్రగతి సీఎం కేసీఆర్ ప్రభుత్వ సారధ్యంలోనే ఏర్పడిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఉమ్మడి వరంగల్ మాజీ ఓడీసీ ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వీరారం, చిల్లంచర్ల,... సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి.
Published On
By Namasthe Bharat Desk
-రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో.గెలిపించాలనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శులుగా సభ్యులు జినాగయ్య పిలుపునిచ్చారు.బుధవారం మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో జరిగిన సిపిఎం విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా కార్యదర్శి... ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ
Published On
By Namasthe Bharat Desk
31 సర్పంచ్ స్థానాలకు, 276 వార్డులకు నామినేషన్లు దాఖలు
నమస్తే భారత్ :-తొర్రూరు
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది.మండలంలోని చింతలపల్లి,మాటేడు,హరిపిరాల, వెంకటాపురం,అమ్మాపురం, వెలికట్ట,చర్లపాలెం,గుర్తూరు, మడిపల్లి,నాంచారి మడూరు గ్రామాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరించారు.చివరి రోజు 31 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 276 వార్డు స్థానాలకు గాను పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు... ఈదులకుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా రజిని నామినేషన్
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండవ విడత నామినేషన్ల సందర్భంగా మండలంలోని ఈదులకుంట తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ రజిని వెంకన్న మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం రజిని మాట్లాడుతూ టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి,పాలకుర్తి... ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
ఎయిడ్స్ రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ ను నిర్మూలించాలని ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.మండల వైద్యాధికారి డాక్టర్... త్వరగా కోలుకోవాలని చింత వెంకన్న ను పరామర్శించిన
Published On
By Namasthe Bharat Desk
రామసహాయం సత్యనారాయణ రెడ్డి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ... లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ లకు స్వేటర్ల పంపిణీ
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ఆదివారం పేపర్ బాయ్స్ లకు స్పెటర్లను పంపిణీ చేశారు. అనంతరం లావణ్య మెడికల్ నిర్వాహకులు మాదారపు వేణుగోపాల్ తండ్రి మాదారపు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం మెడికల్ షాప్ ముందు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా పిడిజి లయన్... లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు భూక్య ప్రవీణ్ నాయక్ అలియాస్ మంగ్యా నాయక్ 16 వ వర్ధంతి వేడుకలు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్:-మరిపెడ
డోర్నకల్ నియోజక లంబాడీల ఐక్య వేదిక ఇంచార్జీ బానోతు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యం లో మరిపెడ మండల కేంద్రం లో ఉన్న డోర్నకల్ నియోజక లంబాడీల ఐక్య వేదిక కార్యాలయం లో తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు భూక్య ప్రవీణ్ నాయక్ అలియాస్ భూక్య మంగ్యా నాయక్ వర్ధంతి కార్యక్రమం... కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించండి
Published On
By Namasthe Bharat Desk
ప్రభుత్వ విప్ ,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
నమస్తే భారత్:-మరిపెడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ,డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటోత్ రామచంధ్రు నాయక్ అన్నారు ,ఈ రోజు మరిపెడ మండల కేంద్రంలోనీ భార్గవ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్... 