Category
మహబూబాబాద్
మహబూబాబాద్ 

బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ నిధులు విడుదల చేయాలి

బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ నిధులు విడుదల చేయాలి    ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల  అభివృది జిల్లా  అధికారి నరసింహ స్వామి కి వినతిపత్రం అందజేత తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం నమస్తే భారత్ :-మహబూబాబాద్  మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష...
Read More...
మహబూబాబాద్ 

కలెక్టర్ కు  విద్యార్థుల సమస్యలు వివరించిన 

కలెక్టర్ కు  విద్యార్థుల సమస్యలు వివరించిన     యుఎస్ఎఫ్ఐ వీరబాబు నమస్తే భారత్ :-మహబూబాబాద్ యు ఎస్ ఎఫ్ ఐ మానుకోట జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించడం జరిగింది అని యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్ద బోయిన వీరబాబు మాట్లాడుతూ అన్నారు జిల్లాలో  అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫాంసు పాఠశాలలో విద్యను వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే...
Read More...
మహబూబాబాద్ 

దరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి.

దరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి.    టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ కు దన్యవాదాలు. నమస్తే భారత్ :-మహబూబాబాద్  తమ.‌తమ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ఆసక్తితో  ఉన్న జర్నలిస్ట్ లందరికీ పక్కాగృహాలు మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ కోరారు. మహబూబాబాద్ మండలంలోని తేజావత్ తండాలో సీనియర్...
Read More...
మహబూబాబాద్ 

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు.    నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నమస్తే భారత్ :-కురవి  సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు, గీత పనివారలసంఘం రాష్ట్రకార్యదర్శి పోగుల శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో గురువారం కురవి మండలం రాజోలులో  మృతి చెందారు.సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, బి అజయ్ సారధిరెడ్డి, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, మండలఅధ్యక్షులు...
Read More...
మహబూబాబాద్ 

ఈనెల 6న మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఈనెల 6న మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ నమస్తే భారత్ :-తొర్రూర్  ఈనెల 5న తొర్రూర్ మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా రేపు తోరూర్ మున్సిపాలిటీ యందు ఉచిత మెగా వైద్య...
Read More...
మహబూబాబాద్ 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదులో తప్పిదాలు చేయవద్దు : కలెక్టర్‌ సంతోష్ కుమార్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదులో తప్పిదాలు చేయవద్దు : కలెక్టర్‌ సంతోష్ కుమార్ కల్వకుర్తి రూరల్ : గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో  వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ నమోదులో  తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసేందుకు వచ్చిన...
Read More...
మహబూబాబాద్ 

పురుషోత్తం రెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న 

పురుషోత్తం రెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న     మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్  ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నమస్తే భారత్ :-కేసముద్రం  మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలం.ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సోదరుడు స్వర్గీయ వేం పురుషోత్తం రెడ్డి  ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్వగ్రామం ఆర్పణపల్లి లోని వారి...
Read More...
మహబూబాబాద్ 

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు    నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు రెండవ విడతఅడ్మిషన్లు ప్రారంభమైనాయని  ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం పరిసర గ్రామాలలో పర్యటించి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలలో గల కోర్సుల వివరాల ను మరియు కళాశాల యొక్క వసతులను వివరించారు...
Read More...
మహబూబాబాద్ 

తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి

తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి    నూతన వాహనాల ప్రారంభోత్సవం 15 ఆర్థిక సంఘం నుండి కొనుగోలు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూర్  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడాల యశస్విని రెడ్డి  నూతన వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
మహబూబాబాద్ 

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం    నమస్తే భారత్ :-దంతాలపల్లి అక్షరాలు నేర్పిన పాఠశాలలు పూర్వ విద్యార్థులకు మధురమైన జ్ఞాపకాలుగా ఉంటాయని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాడు 2001- 02 సంవత్సరంలో ఇదే పాఠశాలలో పదో తరగతి...
Read More...
మహబూబాబాద్ 

జిల్లా ఆటవిశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం

జిల్లా ఆటవిశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం    నమస్తే భారత్ :-మహబూబాబాద్  మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పదవి విరమణ పొందిన మరిపెడ పి. రవీందర్ ఎఫ్.ఎస్ఓ. కోర్టు డ్యూటీ మహబూబాబాద్ రేంజి మొగిలియ్య ఎఫ్.ఎస్ఓ. డ్రైవర్ ఎండీ.వలిపాషాలను జమలపల్లి పార్క్ లోని విశాల్ బత్తుల ఐ.ఎఫ్.ఎస్, డి.ఎఫ్ఓ మహబూబాబాద్, జి.కిష్టా గౌడ్ ఐ.ఎఫ్.ఎస్, డి ఎఫ్ఓ కొత్తగూడెం, చంద్రశేఖర్ ఎఫ్.డిఓ...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి కెవిపిఎస్ గ్రామస్థాయి సమావేశంలో వక్తల పిలుపు మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని  మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు
Read More...