Category
జనగామ
జనగామ 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మండలంలోని మాటేడు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు గురువారం ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు.సందర్భంగా రామ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని, దానికోసం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి వ్యాయామం చేయాలని, ధ్యానం, నడక, సరైన టైం కి నిద్రపోవడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా.ఉంటామన్నారు.ఈమధ్య పిల్లలు సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతుందని, దానివల్ల మానసికంగా దెబ్బతింటున్నారని, యువత ఈ వయసులో మంచి ఆరోగ్యంగా ఉండి కష్టపడి చదువుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.వరల్డ్ సైట్ డే సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి, కండ్లు గురించి తగు జాగ్రత్తలు, అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్,క్లబ్ జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, స్కూల్ ఇన్చార్జి హెచ్ ఎం ఎల్ల గౌడ్, ఉపాధ్యాయులు సంజయ్ కుమార్,  రాజు, లయన్ శోభ రాణి, సునీత తదితరులు పాల్గొన్నారు.
Read More...
TS జిల్లాలు   జనగామ 

జర్నలిస్ట్ జిలుకర తిరుమల్ ను పరామర్శించిన  ఎమ్మెల్యే యశస్విని,ఇంచార్జీ ఝాన్సీరెడ్డి.

జర్నలిస్ట్ జిలుకర తిరుమల్ ను పరామర్శించిన   ఎమ్మెల్యే యశస్విని,ఇంచార్జీ ఝాన్సీరెడ్డి. నమస్తే భారత్ :-పాలకుర్తి  జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన V6 వెలుగు దిన పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న  జిలుకర తిరుమల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుం టుండగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి...
Read More...
TS జిల్లాలు   జనగామ 

పాలకుర్తి బస్టాండుకు మైక్ సెట్ అందించిన  మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శ్రీ గంటా రవీందర్

పాలకుర్తి బస్టాండుకు మైక్ సెట్ అందించిన   మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శ్రీ గంటా రవీందర్ నమస్తే భారత్ :-పాలకుర్తి   మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటా రవీందర్ పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కు మైక్ సెట్ అందించారు. ప్రయాణికులకు బస్సు వేళలు, బస్సులు ఎటువైపు వెళ్తాయో తెలియజేయడానికి మైక్ సెట్ అవసరమని కంట్రోలర్ కోరగానే మైక్ సెట్ అందించారు. నెల క్రితం చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఐదు ఫ్యాన్లు,...
Read More...
TS జిల్లాలు   జనగామ 

సూర్యాపేట రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

సూర్యాపేట రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  నమస్తే భారత్ :-పాలకుర్తి : సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెం శివారులో నిన్న సాయంత్ర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తొర్రూరు మండలం కాంటెయ్యపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత (8) ల మరణం గ్రామాన్ని విషాదంలో ముంచింది.ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన పాలకుర్తి శాసన...
Read More...