Category
మెదక్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మెదక్ నూతన విద్యుత్ డివిజన్ ఇంజనీర్ గా రామేశ్వర స్వామీ
Published On
By Namasthe Bharat Desk
మెదక్,నవంబర్26(నమస్తే
భారత్ ప్రతినిధి):
మెదక్ విద్యుత్ శాఖ నూతన డివిజనల్ ఇంజనీర్ (డిఈ)గా రామేశ్వర్ స్వామీ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.సంగారెడ్డి టి ఆర్ఈ ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న రామేశ్వర స్వామీ పదోన్నతిపై మెదక్ డివిజన్ డిఈ నియమితులయ్యారు.ఈసందర్భంగా మెదక్ విద్యుత్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రామేశ్వర స్వామీ మాట్లాడుతూ... మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
Published On
By Namasthe Bharat Desk
మెదక్,నవంబర్ 25( నమస్తే భారత్ ప్రతినిధి): మహిళా ఆర్థిక అభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు.మంగళవారంపాపన్నపేట మండలం పొడిచన్ పల్లి రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ... ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్
Published On
By Namasthe Bharat Desk
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం ( ) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి:
Published On
By NAMASTHEBHARAT
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్మెదక్,జూలై23(నమస్తే భారత్):మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని చేస్తున్నదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం మెదక్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు... ఘనపురం కు సింగూరు నీటిని విడుదల చేయండి : జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి
Published On
By NAMASTHEBHARAT
మెదక్,జూలై23(నమస్తే భారత్):ఘనపూర్ కు వెంటనే సింగూర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి:
Published On
By NAMASTHEBHARAT
జాతీయ వికలాంగుల హక్కుల వేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు దేవయ్యమెదక్,జూలై 22(నమస్తే భారత్): గ్రామ పంచాయతీలు, మండల,జిల్లా పరిషత్లలో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్ పి ఆర్ డి)) మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య విజ్ఞప్తి చేశారు.ఈమేరకు ఆయన మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం... వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు
Published On
By NAMASTHEBHARAT
మెదక్,జూలై18(నమస్తే భారత్):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాతను శుక్రవారం రోజు ఇటీవల నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు,మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయ ఈఓ చంద్రశేఖర్, పూజారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ నాగసాన్ పల్లిలో అంగన్వాడీ సెంటర్ల ఆకస్మిక తనిఖీ
Published On
By NAMASTHEBHARAT
మెదక్,జూలై17(నమస్తే భారత్):పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి అంగన్వాడి సెంటర్ లను గురువారం రోజు సూపర్వైజర్ శ్రీదేవి ఆకస్మితనిఖీ చేశారు.ఈ తనిఖీలలో భాగంగా పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్ తలారి యాదమ్మపై పలు ఆరోపణలు చేశారు.సమయానికి గుడ్లు ఇవ్వకపోవడం,పిల్లలకు చదువు చెప్పకపోవడం ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేనే సీనియర్ టీచర్ ని నాకు ఎవరు చెప్పరు అని... మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదు:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
Published On
By NAMASTHEBHARAT
మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదు:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్,జూలై17(నమస్తే భారత్):మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నేత మైనం పల్లి హన్మంత రావు అన్నారు.గురువారం రోజు మెదక్ లో చందన బ్రదర్స్ 8వ బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.మెదక్ మంచి ప్రాంతం మా కొడుకుకు రాజకీయ బిక్ష పెట్టిందన్నారు.మెదక్... జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శ్రీమతి గీత బాధ్యతలు స్వీకరణ
Published On
By NAMASTHEBHARAT
మెదక్,జూలై15(నమస్తే భారత్):మెదక్ జిల్లా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శ్రీమతి గీత జిల్లా కలెక్టర్ ను కలిసి మర్యాద పూర్వకంగా పూలమొక్కను అందజేశారు.బాధ్యతలు చేపట్టిన అనంతరంఆమె మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా పనిచేసి బదిలీపై డిప్యూటీ సీఈఓగా మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించామని తెలిపారు.జిల్లా పరిషత్ కార్యకలాపాలను... ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి
Published On
By NAMASTHEBHARAT
జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్మెదక్,జులై 15(నమస్తే భారత్):ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి విద్యావేత్తలు,దాతలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రమైన పాపన్నపేటలోని చిన్న,పెద్ద హరిజనవాడ లతో పాటు ప్రాథమిక,పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ బ్యాగులు వాటర్ బాటిల్స్ పెన్ను పెన్సిలను ఎంఈఓ ప్రతాప్ రెడ్డి,... ఎన్ సి సి లో చేరి దేశ సేవలో భాగం కావాలి:
Published On
By NAMASTHEBHARAT
ఆర్మీ సుబేదార్ బిక్రమ్ సింగ్మెదక్,జూలై 15(నమస్తే భారత్):విద్యార్థులు ఎన్ సి సి లో చేరి దేశ సేవలో భాగం కావాలని ఆర్మీ సుబేదార్ బిక్రమ్ సింగ్, హవల్దార్ అమిత్ సైని సూచించారు.మంగళవారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఎన్సిసి క్యాడేట్ల ఎంపిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈసందర్భంగా ఎన్సిసి ఇన్చార్జిలు ప్రవీణ్... 