Category
మెదక్
మెదక్ 

మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి: 

మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి:  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్మెదక్,జూలై23(నమస్తే భారత్):మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని చేస్తున్నదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం మెదక్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు...
Read More...
మెదక్ 

ఘనపురం కు సింగూరు నీటిని విడుదల చేయండి : జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి    

ఘనపురం కు సింగూరు నీటిని విడుదల చేయండి : జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి     మెదక్,జూలై23(నమస్తే భారత్):ఘనపూర్ కు వెంటనే సింగూర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
మెదక్ 

స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి:

స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి: జాతీయ వికలాంగుల హక్కుల వేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు దేవయ్యమెదక్,జూలై 22(నమస్తే భారత్): గ్రామ పంచాయతీలు, మండల,జిల్లా పరిషత్‌లలో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్ పి ఆర్ డి)) మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య విజ్ఞప్తి చేశారు.ఈమేరకు ఆయన మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం...
Read More...
మెదక్ 

వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు  

వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు                                     మెదక్,జూలై18(నమస్తే భారత్):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాతను శుక్రవారం రోజు ఇటీవల నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర   అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు,మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయ ఈఓ చంద్రశేఖర్, పూజారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ
Read More...
మెదక్ 

నాగసాన్ పల్లిలో అంగన్వాడీ సెంటర్ల ఆకస్మిక తనిఖీ

నాగసాన్ పల్లిలో అంగన్వాడీ సెంటర్ల ఆకస్మిక తనిఖీ   మెదక్,జూలై17(నమస్తే భారత్):పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి అంగన్వాడి సెంటర్ లను గురువారం రోజు సూపర్వైజర్ శ్రీదేవి ఆకస్మితనిఖీ చేశారు.ఈ తనిఖీలలో భాగంగా పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్ తలారి యాదమ్మపై పలు ఆరోపణలు చేశారు.సమయానికి గుడ్లు ఇవ్వకపోవడం,పిల్లలకు చదువు చెప్పకపోవడం ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేనే సీనియర్ టీచర్ ని నాకు ఎవరు చెప్పరు అని...
Read More...
మెదక్ 

మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదు:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మీడియాపై దాడి చేస్తే  ఊరుకునేది లేదు:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియాపై దాడి చేస్తే  ఊరుకునేది లేదు:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు                  మెదక్,జూలై17(నమస్తే భారత్):మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నేత మైనం పల్లి హన్మంత రావు అన్నారు.గురువారం రోజు మెదక్ లో చందన బ్రదర్స్ 8వ బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.మెదక్ మంచి ప్రాంతం మా కొడుకుకు రాజకీయ బిక్ష పెట్టిందన్నారు.మెదక్...
Read More...
మెదక్ 

జిల్లా పరిషత్  డిప్యూటీ సీఈవోగా శ్రీమతి గీత బాధ్యతలు స్వీకరణ

జిల్లా పరిషత్  డిప్యూటీ సీఈవోగా శ్రీమతి గీత బాధ్యతలు స్వీకరణ మెదక్,జూలై15(నమస్తే భారత్):మెదక్ జిల్లా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా శ్రీమతి గీత జిల్లా కలెక్టర్ ను కలిసి మర్యాద పూర్వకంగా పూలమొక్కను అందజేశారు.బాధ్యతలు చేపట్టిన అనంతరంఆమె మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా పనిచేసి బదిలీపై డిప్యూటీ సీఈఓగా మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించామని తెలిపారు.జిల్లా పరిషత్ కార్యకలాపాలను...
Read More...
మెదక్ 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్మెదక్,జులై 15(నమస్తే భారత్):ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి విద్యావేత్తలు,దాతలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రమైన పాపన్నపేటలోని చిన్న,పెద్ద హరిజనవాడ లతో పాటు ప్రాథమిక,పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ బ్యాగులు వాటర్ బాటిల్స్ పెన్ను పెన్సిలను ఎంఈఓ ప్రతాప్ రెడ్డి,...
Read More...
మెదక్ 

ఎన్ సి సి లో చేరి దేశ సేవలో భాగం కావాలి:

ఎన్ సి సి లో చేరి దేశ సేవలో భాగం కావాలి: ఆర్మీ సుబేదార్ బిక్రమ్ సింగ్మెదక్,జూలై 15(నమస్తే భారత్):విద్యార్థులు ఎన్ సి సి లో చేరి దేశ సేవలో భాగం కావాలని ఆర్మీ సుబేదార్ బిక్రమ్ సింగ్, హవల్దార్ అమిత్ సైని సూచించారు.మంగళవారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఎన్సిసి క్యాడేట్ల ఎంపిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈసందర్భంగా ఎన్సిసి ఇన్చార్జిలు ప్రవీణ్...
Read More...
మెదక్ 

జిల్లాలో పుష్కలంగా యూరియా ఇతర ఫెర్టిలైజర్స్: కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో పుష్కలంగా యూరియా ఇతర ఫెర్టిలైజర్స్: కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్,జూలై13(నమస్తే భారత్):జిల్లాలో పుష్కలంగా యూరియా ఇతర ఫెర్టిలైజర్స్ రైతులకు అందుబాటులో ఉన్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.పాపన్నపేట మండలం లక్ష్మీ నగరం గ్రామంలో ఆదివారం పురుగుల మందుల దుకాణాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.యూరియా,కాంప్లెక్స్ ఎరువుల నిల్వ,అమ్మకాలు ఈ...
Read More...
మెదక్ 

రైతులకు  నిరంతర విద్యుత్ సరఫరా:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

రైతులకు  నిరంతర విద్యుత్ సరఫరా:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  మెదక్,జూలై13(నమస్తే భారత్):రైతులకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్ పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ ఎంత వినియోగం ఉంది,దానికి తగ్గట్లు శాఖ పరంగా తీసుకుంటున్న చర్యల...
Read More...
మెదక్ 

వైద్య సిబ్బంది పనితీరు భేష్: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వైద్య సిబ్బంది పనితీరు భేష్: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్,జూలై13(నమస్తే భారత్):అన్ని పని దినాల్లో అందుబాటులో  వైద్య అధికారులు సిబ్బంది సేవలు బాగున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు కితాబు నిచ్చారు. మెదక్ జిల్లాపాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజిల్లాలో ప్రాథమిక ఆరోగ్య...
Read More...