Category
మెదక్
మెదక్ 

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? లైట్స్‌ లేకపోవడంతో హైవేపై అంధకారం

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? లైట్స్‌ లేకపోవడంతో హైవేపై అంధకారం గుమ్మడిదల, జూన్‌4 : ఇది బాలానగర్‌ నుంచి మెదక్‌ వరకు ఉన్న జాతీయ రహదారి (765డీ) ఈ హైవే ఆధునీకరించినప్పటి నుంచి హైవేకు అయిన ఖర్చులను తీసుకోవడానికి గుమ్మడిదల మండల శివారులో టోల్‌ ప్లాజా కూడా ఏర్పాటు చేశారు. ఈ దారి మీదుగా పోవాలంటే ప్రతీ వాహనం టోల్‌ టాక్స్‌ చెల్లించవలసిందే. టోల్‌ టాక్స్‌ల వసూలు...
Read More...
మెదక్ 

సెలవు రోజు కూడా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

సెలవు రోజు కూడా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ రామాయంపేట, ఏప్రిల్‌ 13 : రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులను సెలవు రోజు కూడా తీసుకోవడం జరుగుతుందని రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్‌ పేర్కొన్నారు. ఇవాళ ఎంపీడీవో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్‌వైవి దరఖాస్తులకు ఏప్రిల్‌ 14వ తేదీ (సోమవారం) చివరి రోజు అయినా దరఖాస్తుల ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు....
Read More...
మెదక్ 

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో పీఠాధిపతి, మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ జాతరకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. 
Read More...
మెదక్ 

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్‌, ఏప్రిల్‌9 : కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలను రేషన్‌ దుకాణాల్లో ఏర్పాటుచేసి రేషన్‌ దుకాణాలను సైతం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా మార్చారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నర్సాపూర్‌ పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.....
Read More...
మెదక్ 

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ : ఎస్‌ఐ రాజశేఖర్‌

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ : ఎస్‌ఐ రాజశేఖర్‌ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ బడుతాయని న్యాల్కల్ మండలం, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మండలంలోని హద్నూర్, న్యాల్కల్, రేజింతల్, ముంగి తదితర గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఎస్‌ఐ రాజశేఖర్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ.. నేరాల...
Read More...
మెదక్ 

శ్రీరామ నవమి.. వైభవోపేతంగా నగర సంకీర్తన

శ్రీరామ నవమి.. వైభవోపేతంగా నగర సంకీర్తన జహీరాబాద్, ఏప్రిల్ 6: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్‌ పట్టణంలో 149 వ నగర సంకీర్తన వైభవోపేతంగా జరిగింది. స్థానిక హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం నాగులకట్ట రోడ్డు లోని హనుమాన్ మందిరం నుంచి శ్రీరాం మందిర్ వరకు సీతారామ కీర్తనలు, రాధా గోపాలుని భజనలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాం...
Read More...
మెదక్ 

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ ఝరాసంగం, ఏప్రిల్ 4 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.2023 అక్టోబర్‌ మాసంలో అప్పటి పాలక మండలి సభ్యుల...
Read More...
మెదక్ 

వేతనాల కోసం కార్మికుల ఆందోళన.. నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా

వేతనాల కోసం కార్మికుల ఆందోళన.. నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా జహీరాబాద్/ఝరాసంగం, ఏప్రిల్ 3: వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుంచి వేతనాలు అందలేదు. దీంతో వేతనాలను వెంటనే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు....
Read More...
మెదక్ 

కోట‌మైస‌మ్మ త‌ల్లి బ్ర‌హ్మోత్స‌వాలు ప‌రిస‌మాప్తం

కోట‌మైస‌మ్మ త‌ల్లి బ్ర‌హ్మోత్స‌వాలు ప‌రిస‌మాప్తం కారేప‌ల్లి, ఏప్రిల్ 02 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో మూడు రోజులపాటు కొన‌సాగిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు బుధవారం పరిస‌మాప్తి అయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, చక్రతీర్థం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు భక్తులచే...
Read More...
మెదక్ 

బియ్యం కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : బీజేపీ నేత కమలాకర్‌

బియ్యం కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : బీజేపీ నేత కమలాకర్‌ హత్నూర, ఏప్రిల్ 02 : అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గునుకుంట్ల కమలాకర్ విమర్శించారు. ఈ విషయమై ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ...
Read More...
మెదక్ 

గల్లీ కాంగ్రెస్ ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుంది : మాదాసు శ్రీనివాస్

గల్లీ కాంగ్రెస్ ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుంది : మాదాసు శ్రీనివాస్ గజ్వేల్, ఏప్రిల్ 2: ఢిల్లీ కాంగ్రెస్ కార్పోరేటీకరణను వ్యతిరేకిస్తుంటే ఇక్కడ గల్లీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుందని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విద్యార్థుల చమటతో అధికారంలోకి వచ్చిందో నేడు అదే విద్యార్థుల నెత్తురు కండ్ల చూస్తుందని అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
Read More...
మెదక్ 

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన పోలీసులు

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన పోలీసులు జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి సైబన్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హద్నూర్ పోలీసులు సూచించారు. బుధవారం న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామ బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సేవాలాల్ , శ్యామయ్య మాట్లాడుతూ.. సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్‌...
Read More...