Category
మహబూబ్ నగర్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సమరశీల పోరాటాలకు వేదిక సిఐటియు
Published On
By Namasthe Bharat Desk
రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
నవంబర్ 28,29 తేదీల్లో సిఐటియు జిల్లా మహాసభ
జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నమస్తే భారత్ :-మరిపెడ
సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమరశీల పోరాటాలు నిర్వహించడం ద్వారా అనేక విజయాలు సాధించినట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి అన్నారు. ఆదివారం మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక... చింత వెంకన్న ను పరామర్శించిన
Published On
By Namasthe Bharat Desk
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యేడీఎస్ రెడ్యా నాయక్
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాలి బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మండల ప్రజాశక్తి రిపోర్టర్ చింత... తప్పిన ప్రమాదం.. 90 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో పొగలు..
Published On
By Namasthe Bharat Desk
గద్వాల: గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని బేరింగ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. అద్దంలో పొగలను గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై... ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్ ఎటాక్
Published On
By Namasthe Bharat Desk
కొల్లాపూర్: అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఆక్రమణదారులు చదును చేసిన సుమారు 15 ఎకరాల అటవీ ప్రాంతంలో కొత్తగా మళ్లీ మొక్కలు నాటారు. దాదాపు 500 మంది అటవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి కౌంటర్... థ్యాంక్యూ అరుణమ్మ అక్క
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్,21=7=2025ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కేంద్రం నుండి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన జేజమ్మ
- ఉమ్మడి జిల్లాకు కేంద్రం నుంచి రూ.100 కోట్లసాయం తీసుక రావడంలో కీలక పాత్ర పోషించిన మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ SFC చైర్పర్సన్ శ్రీమతి డీకే అరుణమ్మ అక్క గారికి అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర... గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కి వినతి పత్రం
Published On
By NAMASTHEBHARAT
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ ని పెద్దపొర్ల గ్రామ ఎంపీటీసీ శివప్ప, బూత్ అధ్యక్షుడు వెంకటేష్ మరియు యువ నాయకుడు శివ కుమార్ గౌడ్ వారి స్వగృహం లోని మహబూబ్ నగర్ కలిసి గ్రామం లో ఉన్నట్టు వంటి సమస్యలు మరియు సి సి రోడ్ల నిర్మాణం,... అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు
Published On
By NAMASTHEBHARAT
చదువు ఒక్కటే మనిషి దశా దిశను మారుస్తుంది
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
రాజగోపాలపేట ఎస్ఐ వివేక్
" నంగునూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల... తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
Published On
By NAMASTHEBHARAT
,,,,నమస్తే భరత్,,,,3/7/2025/, నూతన జాతీయ కౌన్సిల్ సభ్యులుగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి DK అరుణమ్మగారు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భముగా హైదరాబాద్ లోని వేద ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంగం సభ్యులు... బీజేపీ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9 న జరుగుతున్న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు
Published On
By NAMASTHEBHARAT
తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్)
నమస్తే భారత్ :-మహబూబాబాద్
కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక,రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9 న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్థూ గిరిజన హక్కులను కాపాడుకుందాం అనే డిమాండ్... అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి
Published On
By NAMASTHEBHARAT
మహబూబాబాద్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్
నమస్తే భారత్ :- మహబూబాబాద్
ప్రతి గ్రామంలో లో పక్క అంగన్వాడి భవనాలను నిర్మించాలి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి 60 సంవత్సరాలు నిండిన ఆయాలకు బోన్... ఎస్డీఎఫ్ నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
Published On
By NAMASTHEBHARAT
మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని మంగలోని వంపు దగ్గర బ్రిడ్జి నిర్మాణ ) పనులను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల వినతిమేరకు ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి నాయి బ్రాహ్మణుల స్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎస్డీఎఫ్ నిధులు (మంజూరు... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 13,17,19 చదరంగం పోటిల ఎంపికలు
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్22:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఎ ఆర్ చెస్ అకాడమీ, కృష్ణ నగర్, భగీరాధ కాలనీ లో ఈ నెల 22 అదివారం నా జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 13 మరియు అండర్ 17 మరియు అండర్ 19 బాలికలు మరియు... 