Category
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ 

థ్యాంక్యూ అరుణమ్మ అక్క

థ్యాంక్యూ అరుణమ్మ అక్క నమస్తే భారత్,21=7=2025ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కేంద్రం నుండి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన జేజమ్మ  - ఉమ్మ‌డి జిల్లాకు కేంద్రం నుంచి రూ.100 కోట్ల‌సాయం తీసుక రావడంలో కీలక పాత్ర పోషించిన మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ SFC చైర్పర్సన్ శ్రీమతి డీకే అరుణమ్మ అక్క గారికి అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర...
Read More...
మహబూబ్ నగర్ 

గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కి వినతి పత్రం

గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కి వినతి పత్రం    నారాయణపేట జిల్లా / నమస్తే భారత్ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ ని పెద్దపొర్ల గ్రామ ఎంపీటీసీ శివప్ప, బూత్ అధ్యక్షుడు వెంకటేష్ మరియు యువ నాయకుడు శివ కుమార్ గౌడ్ వారి స్వగృహం లోని మహబూబ్ నగర్ కలిసి గ్రామం లో ఉన్నట్టు వంటి సమస్యలు మరియు సి సి రోడ్ల నిర్మాణం,...
Read More...
మహబూబ్ నగర్ 

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు    చదువు ఒక్కటే మనిషి దశా దిశను మారుస్తుంది సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి   రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ " నంగునూరు జిల్లా పరిషత్ హై స్కూల్  విద్యార్థిని విద్యార్థులకు  మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల...
Read More...
మహబూబ్ నగర్ 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు ,,,,నమస్తే భరత్,,,,3/7/2025/, నూతన జాతీయ కౌన్సిల్ సభ్యులుగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి DK అరుణమ్మగారు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భముగా హైదరాబాద్ లోని వేద ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంగం సభ్యులు...
Read More...
మహబూబ్ నగర్ 

బీజేపీ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9 న జరుగుతున్న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు

బీజేపీ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9 న జరుగుతున్న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు    తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) నమస్తే భారత్ :-మహబూబాబాద్  కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక,రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9 న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణ  మద్దతు తెలియజేస్థూ గిరిజన హక్కులను కాపాడుకుందాం అనే డిమాండ్...
Read More...
మహబూబ్ నగర్ 

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి    మహబూబాబాద్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్  నమస్తే భారత్ :- మహబూబాబాద్  ప్రతి గ్రామంలో లో పక్క అంగన్వాడి భవనాలను నిర్మించాలి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి 60 సంవత్సరాలు నిండిన ఆయాలకు బోన్...
Read More...
మహబూబ్ నగర్ 

ఎస్‌డీఎఫ్‌ నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

ఎస్‌డీఎఫ్‌ నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని మంగలోని వంపు దగ్గర బ్రిడ్జి నిర్మాణ ) పనులను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల వినతిమేరకు ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి నాయి బ్రాహ్మణుల స్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎస్‌డీఎఫ్‌ నిధులు (మంజూరు...
Read More...
మహబూబ్ నగర్ 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 13,17,19 చదరంగం పోటిల ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 13,17,19 చదరంగం పోటిల ఎంపికలు నమస్తే భారత్ షాద్ నగర్ జూన్22:ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఎ ఆర్ చెస్ అకాడమీ, కృష్ణ నగర్, భగీరాధ కాలనీ లో ఈ నెల 22 అదివారం నా జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 13 మరియు అండర్ 17 మరియు అండర్ 19 బాలికలు మరియు...
Read More...
మహబూబ్ నగర్ 

మరిపెడ మండల నూతన మెడికల్ అసోసియేషన్ ఎన్నిక 

మరిపెడ మండల నూతన మెడికల్ అసోసియేషన్ ఎన్నిక     అధ్యక్షులుగా గాండ్ల రాజు శ్రీనివాస మెడికల్  ఉపాధ్యక్షులుగా మూడ్ శ్రీకుమార్ నమస్తే భారత్ :-మరిపెడ  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని కరుణ మినీ ఫంక్షన్ హల్లో మహబూబాబాద్ జిల్లా మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో మరిపెడ మండల మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం...
Read More...
మహబూబ్ నగర్ 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన తాడూర్ జూన్ 17 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్‌ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంత కోడూరు గ్రామానికి చెందిన లింగం గౌడ్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. 
Read More...
మహబూబ్ నగర్ 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి    జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి నమస్తే భారత :-తొర్రూరు   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బడిబాట ప్రచార జాతాను డీఈవో రవీందర్ రెడ్డి మంగళవారం పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద
Read More...
మహబూబ్ నగర్ 

తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి

తొర్రూర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కృషి నూతన వాహనాల ప్రారంభోత్సవం 15 ఆర్థిక సంఘం నుండి కొనుగోలు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూర్  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడాల యశస్విని రెడ్డి  నూతన వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...