Category
జగిత్యాల
జగిత్యాల 

| డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్ల కుట్రలు : సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

| డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్ల కుట్రలు : సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ కోరుట్ల, ఆగస్ట్ 6: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్‌లో ట్రస్మా సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హజరైన...
Read More...
జగిత్యాల 

పాత్రికేయులను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు 

పాత్రికేయులను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు     తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు సీనియర్ పాత్ర కేలు టైగర్ అలీ నవాబ్   స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య విషయంపై అడిగి వివరాలు తెలుసుకున్నారు తగు...
Read More...
జగిత్యాల 

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి   కోరుట్ల, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త   ఈసందర్భంగా...
Read More...
Telangana  జగిత్యాల 

వైఎస్సాఆర్ పేదల పాలిట దేవుడు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వైఎస్సాఆర్ పేదల పాలిట దేవుడు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జూలై 08 : మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు....
Read More...
జగిత్యాల 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి కోరుట్ల : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల రైతులకు సూచించారు. మండలంలోని సంగెం. నాగులపేట గ్రామాల్లో ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు
Read More...
జగిత్యాల 

జగిత్యాలలో ఏసీబీ దాడులు

జగిత్యాలలో ఏసీబీ దాడులు జగిత్యాల, ఏప్రిల్ 11: జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు.సీపీఎస్ డబ్బుల కోసం జిల్లా ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ రూ.7వేలు డిమాండ్ చేశారని బాధితుడు...
Read More...
TS జిల్లాలు   జగిత్యాల 

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు డి,జె,ఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌  పాత్రికేయులు ఆర్థిక సాయం

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు డి,జె,ఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌  పాత్రికేయులు ఆర్థిక సాయం నమస్తే భారత్ :-ఎండపల్లి   తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల డెమొక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌(డిజెఎఫ్‌)ప్రెస్‌ క్లబ్‌ పాత్రికేయులు ఆర్థిక సాయం అందజేశారు.జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు తిరుపతికి ఇద్దరు పిల్లలు.పాప వర్షిని ప్రస్తుతం ఐదో తరగతి బాబు అశ్విత్‌ రెండవ తరగతి.  మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.వీరికి...
Read More...