Category
కొత్తగూడెం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం పరిశీలించి, వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని... కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్: భద్రాది కొత్తగూడెం
జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్ను శాస్త్రీయ ఆధారాలతో, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించిన దిశలో, ఇండియా హౌస్ ప్రతినిధి బృందం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృత స్థాయి క్షేత్ర పర్యటన నిర్వహించింది. జాహ్నవి, సోనల్ ఘోడ్గే, మురళి... హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ (ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం లీగల్: హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. కొత్తగూడెం రామవరం కు చెందిన కోరీ శ్రీకాంత్ ఫిర్యాదు ప్రకారం కొత్తగూడెం... బాల్యవివాహాల నిర్మూలన పై విస్తృత ప్రచారం చేయండి
Published On
By Namasthe Bharat Desk
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్ )సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకై వందరోజుల ప్రచార ఉద్యమ గోడ పత్రికను... రెడ్ అలర్ట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
Published On
By NAMASTHEBHARAT
ఈ రోజు సాయంత్రం మరియు రాత్రి భారీ వర్షం పడే అవకాశం: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్
నమస్తే భారత్ (ప్రతినిథి ప్రశాంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఆగస్టు -16)_ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, ఈ రోజు సాయంత్రం మరియు రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతానికి... జయశంకర్ సార్ బతుకంతా తెలంగాణకే : సంకుబాపన అనుదీప్
Published On
By NAMASTHEBHARAT
రామవరం, ఆగస్టు 06 : తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా బతికిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి... చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్
Published On
By NAMASTHEBHARAT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో "ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్" శిక్షణకు మొదటి బ్యాచ్ ఎంపిక
నమస్తే భారత్; భద్రాది కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం పాల్వంచలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన "ఫర్నిచర్ ప్రొడక్షన్... విద్యను మళ్లీ ప్రారంభించుకోండి – ఓపెన్ స్కూల్ ద్వారా భవిష్యత్తు నిర్మించుకోండి- అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ .
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాల స్థాయిలోనే చదువును మానివేసినవారికి లేదా పదోతరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కొనసాగించలేక పోయినవారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) మళ్లీ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే సమాచారం అందించండి : ఇల్లందు డిఎస్పీ చంద్రభాను
Published On
By NAMASTHEBHARAT
ఇల్లందు 21 పిట్ ఏరియా తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్లో ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం
మస్తీ భారత్: భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రభాను ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 పిట్ ఏరియా తిలక్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది
Published On
By NAMASTHEBHARAT
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,... మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం...
Published On
By NAMASTHEBHARAT
భద్రాచలం, పినపాక నియోజకవర్గానికి అదనంగా 1500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు...
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారంతెలంగాణ... నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ ‘ఓపెన్ సోర్స్ జి ఐ ఎస్ కోహార్ట్ అవార్డు’ రెండు అవార్డులు అందుకున్న....
Published On
By NAMASTHEBHARAT
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఐటి బాంబేలో నిర్వహించిన ‘ఓపెన్ సోర్స్ జిఐఎస్ డే’లో ‘నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ *ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్ అవార్డు’ లను అందుకున్నారు. ఈ... 