Category
సిరిసిల్ల
సిరిసిల్ల 

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తుల పడిగాపులు

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తుల పడిగాపులు వేములవాడ, జూన్ 7: వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు. కోడె మొక్కు చెల్లించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు....
Read More...
సిరిసిల్ల 

ఎల్లారెడ్డిపేటలో అనుమానస్పదస్థితిలో మహిళ మృతి

ఎల్లారెడ్డిపేటలో అనుమానస్పదస్థితిలో మహిళ మృతి ఎల్లారెడ్డిపేట, జూన్‌ 7: మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నేవూరి లళిత(56)...
Read More...
సిరిసిల్ల 

మహాలక్ష్మి తెచ్చిన లొల్లి.. బస్సులో సీటు కోసం తన్నుకున్నరు.. వీడియో

మహాలక్ష్మి తెచ్చిన లొల్లి.. బస్సులో సీటు కోసం తన్నుకున్నరు.. వీడియో సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 13: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, మరో వ్యక్తితో ఘర్షణ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా...
Read More...
సిరిసిల్ల 

సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు మృతి

సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు మృతి సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సత్తవ్వ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు 
Read More...
సిరిసిల్ల 

లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి

లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
Read More...
సిరిసిల్ల 

విద్యార్థులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలి

విద్యార్థులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలి భాష పై పట్టు పెంచుకోవాలి జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు   సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న
Read More...
సిరిసిల్ల 

కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..

కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు.. సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు.చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో...
Read More...
సిరిసిల్ల 

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. అక్రమ అరెస్టులు ఆపాలి: సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మధు

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. అక్రమ అరెస్టులు ఆపాలి: సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మధు సిరిసిల్ల రూరల్, మార్చి 27: సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధుడిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మాజీ...
Read More...
సిరిసిల్ల 

ఎస్పీని కలిసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు

ఎస్పీని కలిసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు సిరిసిల్ల రూరల్, మార్చి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగాగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా  జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలఅనంతరం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన...
Read More...
హైదరాబాద్  సిరిసిల్ల 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు. హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లు...
Read More...
సిరిసిల్ల 

కారు బోల్తా పలువురికి గాయాలు

కారు బోల్తా పలువురికి గాయాలు ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు బోల్తా పడ్డ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం గ్రామానికి చెందిన నవీన్, చరణ్, మనోజ్, మహ్మద్‌ అజ్జుల పనిమీద హైదరాబాద్‌ వెళ్లారు. బుధవారం ఉదయం ఇన్నోవా కారులో తిరుగు ప్రయాణంలో ముస్తాబాద్ మండలం చేరుకోగానే కారు ముందు టైరు పేలి పక్కనే...
Read More...
సిరిసిల్ల 

మంత్రి పొన్నం వస్తే..

మంత్రి పొన్నం వస్తే.. సిరిసిల్ల రూరల్, మార్చి 14: సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో...
Read More...