Category
సిరిసిల్ల
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే
Published On
By NAMASTHEBHARAT
రాజన్న సిరిసిల్ల జిల్లా,
సబ్బని హరీష్*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం* తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే... మద్యంమత్తులో డ్రైవర్.. వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
Published On
By NAMASTHEBHARAT
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ) కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులు కారు నడిపిన డ్రైవర్ వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డారు. రుద్రవరం వద్ద బైకును ఢీకొట్టిన కారు.. ఆగకుండా అలానే వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దత్తయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.అనంతరం... కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో.. కాంగ్రెస్ నేత అరాచకాలతో బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల రూరల్, జూన్ 16: కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేసిండు.. నాకు ఏ ఫ్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లి చేయాలే.. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్న అంటూ లేఖ రాసి బీఆర్ఎస్ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన... వేములవాడలో కూల్చివేతలు.. బలవంతంగా ఇండ్లు, షాపులను ఖాళీ చేయిస్తున్న అధికారులు
Published On
By NAMASTHEBHARAT
వేములవాడ: రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులలో భాగంగా సోమవారం ఉదయం నుంచే రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్నారు.మొత్తం పది... రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తుల పడిగాపులు
Published On
By NAMASTHEBHARAT
వేములవాడ, జూన్ 7: వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు. కోడె మొక్కు చెల్లించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.... ఎల్లారెడ్డిపేటలో అనుమానస్పదస్థితిలో మహిళ మృతి
Published On
By NAMASTHEBHARAT
ఎల్లారెడ్డిపేట, జూన్ 7: మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నేవూరి లళిత(56)... మహాలక్ష్మి తెచ్చిన లొల్లి.. బస్సులో సీటు కోసం తన్నుకున్నరు.. వీడియో
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 13: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, మరో వ్యక్తితో ఘర్షణ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా... సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు మృతి
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సత్తవ్వ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా... విద్యార్థులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలి
Published On
By NAMASTHEBHARAT
భాష పై పట్టు పెంచుకోవాలి
జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు.చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో... పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. అక్రమ అరెస్టులు ఆపాలి: సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మధు
Published On
By NAMASTHEBHARAT
సిరిసిల్ల రూరల్, మార్చి 27: సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధుడిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మాజీ... 