Category
నల్గొండ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నల్గొండలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
Published On
By Shiva Kumar Bs
నల్గొండ జిల్లాలలోని పలు మండలాలలో పలు గ్రామపంచాయతీలో హైస్కూల్లో గ్రామ పాఠశాలలో తెలంగాణ సెప్టెంబర్ 17 జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొని తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండా ఎగరవేశారు. యువత దుష్ప్రభావాల భారిన పడకుండా ఉండాలి : ఎస్ఐ ప్రసా
Published On
By NAMASTHEBHARAT
పెద్దవూర, జూన్ 24 : యువత దుష్ప్రభావాల భారిన పడకుండా ఉండాలని పెద్దవూర ఎస్ఐ వై.ప్రసాద్ అన్నారు. మంగళవారం పెద్దవూరలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలో ప్రధానోపాధ్యాయుడు మంగ్తా భుక్యా అధ్యక్షతన జరిగిన మాదక ద్రవ్యాల నిరోదక అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల... భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్
Published On
By NAMASTHEBHARAT
దేవరకొండ రూరల్, జూన్ 18 : భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు, అలాగే పెండ్లిపాకల ఓపెన్ కెనాల్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహారం చెక్కులను... సమర్థవంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్ కుమార్
Published On
By NAMASTHEBHARAT
నిడమనూరు, జూన్ 18 : ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముకుందాపురం, నారమ్మగూడెం, రేగులగడ్డ, తుమ్మడం, వల్లభాపురం, నిడమనూరు, వేంపాడు, వెనిగండ్ల, మారుపాక, ఊట్కూరు, ముప్పారం, గుంటిపల్లి, బంకాపురం గ్రామాల్లో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉపాధి హామీ... పాదురు శ్రీనివాస్రెడ్డి సేవలు ఎనలేనివి : ఎంపీ చామల
Published On
By NAMASTHEBHARAT
నీలగిరి, జూన్ 14 : రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో పాదూరి శ్రీనివాస్రెడ్డి దశ దిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..... భూదాన్ పోచంపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘ భవనం ప్రారంభం
Published On
By NAMASTHEBHARAT
భూదాన్ పోచంపల్లి, జూన్ 05 : భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని గురువారం నాయకుడు గంగిడి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామస్వామి చంద్రశేఖర్ రెడ్డి,... వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలకు నాంది : డీఈఓ భిక్షపతి
Published On
By NAMASTHEBHARAT
నల్లగొండ రూరల్, జూన్ 05 : నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ఘనంగా ముగిశాయి. సుమారు 35 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, నల్లగొండ ఆర్డీఓ... ముగిసిన ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
Published On
By NAMASTHEBHARAT
రామగిరి, జూన్ 05 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 85 మంది హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల... పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే రేవంత్రెడ్డిని అడ్డుకుంటాం : గుంటి మధుసూదన్ రెడ్డి
Published On
By NAMASTHEBHARAT
యాదాద్రి భువనగిరి, జూన్ 04 : సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తుర్కపల్లి మండల పర్యటనకు వచ్చే సీఎం రేవంత్రెడ్డిని అడ్డుకుంటామని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుర్కపల్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అవకాశం కల్పించాలని, లేకుంటే... ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Published On
By NAMASTHEBHARAT
కట్టంగూర్, ఏప్రిల్ 13 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చిన్నపురి ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎల్ఆర్ఎస్ నిబంధనలను ప్రభుత్వం వెంటనే సవరించాలి : వీరస్వామి గౌడ్
Published On
By NAMASTHEBHARAT
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో... సామాజిక సమానత్వం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఫూలే : ఎంపీడీవో వెంకటేశ్వరరావు
Published On
By NAMASTHEBHARAT
పెన్పహాడ్ ఎప్రిల్ 11 : గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. ఫూలే జయంతిని శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి,... 