తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ పై వెంటనే దృష్టి సారించాలి

On
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్  పై వెంటనే దృష్టి సారించాలి

టీవై జెఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు 
డా. జితేందర్ రావు 

 


హైదరాబాద్ జనవరి 4  నమస్తే భారత్     

తెలంగాణలో  జర్నలిస్టుల అక్రిడిటేషన్  పై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టీవై జెఎఫ్ )రాష్ర్ట అధ్యక్షులు 
డా.  తనుగుల జితేందర్ రావు అన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ  
జర్నలిస్టుల  అక్రిడిటేషన్  కేవలం గుర్తింపు కార్డు కాదు అది ప్రజాస్వామ్య సమాజంలో జర్నలిస్టులు పోషించే కీలక పాత్రకు అధికారిక గుర్తింపు అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే జర్నలిస్టుల కోసం తీవ్ర ఆందోళనగా మారింది. ఆలస్యం, పారదర్శకత లోపం, స్పష్టమైన విధాన రూపకల్పనల లేమి వృత్తిపరమైన మరియు నైతిక సవాళ్లను సృష్టిస్తున్నాయన్నారు.వందలాది జర్నలిస్టులు 

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise