Category
నారాయణపేట్
TS జిల్లాలు   నారాయణపేట్  

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని హిందూ సంఘాలు గురువారం రాత్రి వివేకానంద చౌరస్తా నుండి  పాత బస్టాండ్ వరకు క్రొవ్వతులతో ర్యాలీ తీసి ముష్కరుల  దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు....
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. రైతులు ఈ కొత్త చట్టం లోని  సెక్షన్ల పై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. భూ భారతి చట్టంపై రైతులకు  అవగాహన...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు

వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు   నమస్తే భారత్  /  నారాయణపేట్ జిల్లా : ఈనెల 27న వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు గులాబీ జెండా చేతపుని పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని జాతీయ రోడ్డు పైన వరంగల్ సభకు సంబంధించిన గోడ
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) :రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం అధికారులకు సూచించారు.  భూభారతి చట్టం అమలుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలలో  భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 24)  :  భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చే భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సదస్సులలో  వచ్చిన సమస్యలు తహసిల్దార్ స్థాయిలో ఉంటే వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం  రెవెన్యూ...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

పేకాట స్థావరం పై  పోలీసుల దాడులు: సిఐ రామ్ లాల్

పేకాట స్థావరం పై  పోలీసుల దాడులు: సిఐ రామ్ లాల్   నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా : మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంతన్ గోడు , కాట్రేవుపల్లి గ్రామ శివారులలో కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో మక్తల్ సీఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి 121....
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 24) : మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాల్ చేడు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గురువారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏపీ 22 డబ్ల్యూ 3861, ట్రాలీ నెంబర్ ఏపీ 22 డబ్ల్యూ 3862 అను నెంబర్ గల ఇసుక ట్రాక్టర్ ను పోలీస్...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తిరుపతి రెడ్డి

వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తిరుపతి రెడ్డి నమస్తే భారత్ /మద్దూరు, ( ఏప్రిల్ 24) :ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు  కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం తిరుపతి రెడ్డితో పాటు నారాయణ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మరియు కడ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొని అల్లిపూర్ -...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

అన్నా సాగర్ లో వారం అంగడి ఏర్పాటు చేయాలని వినతి

అన్నా సాగర్ లో వారం అంగడి ఏర్పాటు చేయాలని వినతి నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా : దామరిగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామంలో వారంలో ఒక రోజు కూరగాయల సంత బజార్ (అంగడి) ఏర్పాటు చేయగలరని అందుకు సంబంధించిన ఆదేశాలను గ్రామపంచాయతీ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేసి సొంత బజారుకు కావలసిన స్థలము చూపించాలని గ్రామ అభివృద్ధిలో భాగంగా సంత బజారుకు కావలసిన అంశాలను...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నమస్తే భరత్ /మద్దూరు, ( ఏప్రిల్ 24) : మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూళ్ల  నర్సిములు ప్రథమ పుత్రిక  జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మరియు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు.ఈ...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

జర్నలిస్టుల హామీలు నెరవేరుస్తాం

జర్నలిస్టుల హామీలు నెరవేరుస్తాం నమస్తే భారత్ /మద్దూరు,( ఏప్రిల్ 24) :  గురువారం రోజు ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన సీఎం సోదరడు తిరుపతిరెడ్డికి ఉమ్మడి మద్దూరు మండల జర్నలిస్టులు ఇందిరమ్మ ఇండ్లు  మరియు రాజీవ్ యువ వికాసం మంజూరు గురించి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా   తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తప్పకుండా...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

డ్రగ్స్ నిర్మూలన అవగాహన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్

డ్రగ్స్ నిర్మూలన అవగాహన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్   నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా : -డ్రగ్స్ నిర్మూల అందరి సామాజిక బాధ్యత.-డ్రగ్స్ మత్తుతో జీవితం నాశనం అవుతుంది.-డ్రగ్స్ వినియోగించిన, రవాణా చేసిన శిక్షలు తప్పవు.గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్తభారత్ అభియాన్, డ్రగ్స్ వాడకాన్ని నిషేధిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో...
Read More...