సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

On
సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

మదర్ థెరిస్సా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి
కారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
పిల్లలకు రూ. 10 వేల విలువైన నిత్యావసరాల పంపిణీ

నమస్తే భారత్ భద్రాచలం ఆర్ సి రిపోర్టర్ కోట దిలీప్

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు
మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ కాలనీలోని కారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో శనివారం విద్యార్థులకు సుమారు 
రూ. 10 వేల రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని 

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise