Category
నిజామాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు
Published On
By NAMASTHEBHARAT
వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ఆ వరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కంటేశ్వర్ ఏరియాలో పానిపూరి బండి నిర్వహించే యువకుడు ఫుట్పాత్ పై నుంచి తన తోపుడు బండి తొలగించారని ఆరోపిస్తూ తన వెంట బాటిల్లో తెచ్చుకున్న డిజిల్ ను... బోధన్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
Published On
By NAMASTHEBHARAT
బోధన్ : బోధన్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణం బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత మందుగల విద్యాసాగర్ మాట్లాడారు. ఈ కార్యక్రమం లో... బాబ్లీ గేట్లు ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
Published On
By NAMASTHEBHARAT
నిజామాబాద్: ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28... సేవా కార్యక్రమాలకు చేయూత అవసరం
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్ :-తొర్రూరు
సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూత అవసరమని శివ యాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నడిగడ్డ శైలజ అన్నారు.శివయాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిగడ్డ శివాని 22వ జయంతి కార్యక్రమం మంగళవారం డివిజన్ కేంద్రంలోని దుబ్బ తండా (బంజార నగర్) డిఎన్ టిపిఎస్ పాఠశాలలో నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు... అవసరార్థులకు అండగా నిలవాలి
Published On
By NAMASTHEBHARAT
లయన్స్ సేవా తరుణి అధ్యక్షురాలుగా శ్రీదేవి రెడ్డి బాధ్యత స్వీకరణ
నమస్తే భారత్ :-తొర్రూరు
సమాజంలో అవసరార్థులకు లయన్స్ క్లబ్ లు అండగా నిలిచి సామాజిక కార్యక్రమాల నిర్వహణతో అందరి ఆదరణ పొందుతుందని లయన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి నూతన కార్యవర్గ... ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్ :-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులతో కలిసి నిర్మాణ పనులకు ఝాన్సీ యశస్విని రెడ్డి యువసేన నాయకుడు, ఓయూ జేఏసీ నేత బానోతు రెడ్యానాయక్ భూమి పూజ చేశారు. పంచాయతీ కార్యదర్శి గుగులోతు రాజు తో కలిసి కొబ్బరికాయలు కొట్టి ఇంటి పనులు ప్రారంభించారు.... యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
Published On
By NAMASTHEBHARAT
నమస్తే భారత్ :-తొర్రూరు
ప్రతీ రోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయటం ద్వారా జీవితకాలం ఆరోగ్యవంతంగా ఉండవచ్చునని మండల ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని రిక్షా కాలనీలో ని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్, అంగన్వాడీ... చికటాయపాలెం గ్రామంలో సీసీ రోడ్డు, డ్రెయిన్ & అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన - అభివృద్ధి పథంలో చికటాయపాలెం — మౌలిక వసతులే మా ప్రథమ ధ్యేయం
Published On
By NAMASTHEBHARAT
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చికటాయపాలెం గ్రామంలో, సి ఆర్ ఆర్ నిధుల నుండి మంజూరైన ₹10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ మరియు 12 లక్షల రూ, వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని... ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి
Published On
By NAMASTHEBHARAT
శక్కర్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమ్మెలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బోధన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఈ కేసులో భాగంగా బుధవారం న్యాయస్థానంలో హాజరైన అనంతరం బయటకు వచ్చిన సదరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. ఏళ్లకాలంగా తమపై పెట్టిన కేసు కొనసాగుతుండడంతో పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తుందని... రెండు రోజుల క్రితం అదృష్యమయ్యాడు.. శవమై దొరికాడు
Published On
By NAMASTHEBHARAT
వినాయక్ నగర్, జూన్ 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై దొరికాడు. వినాయక్నగర్లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోంచి బయటకు... సామాజిక రుగ్మతలను పారదోలేందుకు పూలే కృషి
Published On
By NAMASTHEBHARAT
కంటేశ్వర్, ఏప్రిల్ 11 : సామాజిక రుగ్మతలు, దురాచారాలను పారదోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు... నిజామాబాద్లో మూడేండ్ల బాలిక కిడ్నాప్.. అమ్మమ్మ వద్ద పడుకున్న పాపను ఎత్తుకెళ్లిన దుండగుడు
Published On
By NAMASTHEBHARAT
వినాయక్ నగర్, ఏప్రిల్ 07: నిజామాబాద్లో మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు. పాపను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.నిజామాబాద్ నాగారం ప్రాంతానికి చెందిన శిరీష బిక్షాటన... 