Category
వరంగల్
వరంగల్ 

జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు

జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం,...
Read More...
వరంగల్ 

మహాత్మ పూలే స్ఫూర్తితో దళిత బహుజనులు ఏకం కావా

మహాత్మ పూలే స్ఫూర్తితో దళిత బహుజనులు ఏకం కావా నల్లబెల్లి, ఏప్రిల్ 12 : మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో దళిత బహుజనులంతా ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న...
Read More...
వరంగల్ 

యాదవ నగర్‌ వరకు సైడ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.. సమస్యలపై సిపిఎం సర్వే

యాదవ నగర్‌ వరకు సైడ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.. సమస్యలపై సిపిఎం సర్వే హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 10 : హనుమకొండ డబ్బాల నుంచి యాదవనగర్‌ వరకు మెయిన్‌ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్‌ వైపు)కు సైడ్‌ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్‌ డ్రైనేజ్‌ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డిమాండ్‌ చేశారు. ఐదో డివిజన్‌ పరిధిలో మెయిన్‌ రోడ్డు వినాయకనగర్‌...
Read More...
వరంగల్ 

ఎంబీబీఎస్ కోర్సులో సత్తా చాటిన పరకాల విద్యార్థిని

ఎంబీబీఎస్ కోర్సులో సత్తా చాటిన పరకాల విద్యార్థిని పరకాల, ఏప్రిల్ 8: ఎంబీబీఎస్ కోర్సులో 6 మెడల్స్ సాధించి పరకాల విద్యార్థి ప్రతిభ చూపింది. పరకాలకు చెందిన ఆరేపల్లి పవనసుధ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ను ఇటీవల పూర్తి చేసింది. కాగా ఎంబీబీఎస్‌ కోర్సులో ఐదు సబ్జెక్టులలో డిస్టింక్షన్ సాధించిన పవనసుధ ఇటీవల నిర్వహించిన డిగ్రీ ప్రధానంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివ...
Read More...
వరంగల్ 

రాములోరి కల్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉంది : ఎమ్మెల్యే నాయిని

రాములోరి కల్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉంది : ఎమ్మెల్యే నాయిని న్యూశాయంపేట, ఏప్రిల్ 7: శ్రీ సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 49 వ డివిజన్ రెవెన్యూ కాలనీలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కల్యాణంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వాముల కల్యాణం తిలకించారు. ఈ...
Read More...
వరంగల్ 

నల్లబెల్లి డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలు

నల్లబెల్లి డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలు నల్లబెల్లి, ఏప్రిల్ 06 : మండల కేంద్రంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగుతున్నాయి. నల్లబెల్లి గ్రామంలోని డంపింగ్ యార్డులో పంచాయతీ సిబ్బంది ప్రతినిత్యం తడి పొడి చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డులో డంపు చేస్తున్నారు. అయితే వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తకు ఎవరో నిప్పు అంటించారు. 
Read More...
వరంగల్ 

మెపా హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రాజేష్‌, శ్యామ్‌సుందర్‌

మెపా హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రాజేష్‌, శ్యామ్‌సుందర్‌ హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 5 : ముదిరాజ్‌ ఎంప్లాయిస్ అండ్‌ ప్రొఫెషనల్స్‍అసోసియేషన్‌(మెపా) హనుమకొండ జిల్లా కమిటీని శనివారం ఎన్నుకున్నారు. మెపా రాష్ర్ట నాయకుడు పులి ప్రభాకర్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవస్థాపక రాష్ర్ట అధ్యక్షులు పులి దేవేందర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ వివిధ...
Read More...
వరంగల్ 

గ్రేటర్‌ వరంగల్‌లో ఆగని లీకేజీలు.. పట్టించుకొని మున్సిపల్‌ అధికారులు

గ్రేటర్‌ వరంగల్‌లో ఆగని లీకేజీలు.. పట్టించుకొని మున్సిపల్‌ అధికారులు హనుమకొండ, ఏప్రిల్‌ 05: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్ప రిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమీపంలో గేట్‌ వాల్‌ లీకై నీరు ఎగిసిపడుతూ పారుతుంది. ఓ జలపాతంలా నీరంతా వృథాగా పోతున్నది. అయినప్పటికీ...
Read More...
వరంగల్ 

పురుషోత్తముడిగా వేయిస్తంభాల శ్రీరాముడు

పురుషోత్తముడిగా వేయిస్తంభాల శ్రీరాముడు హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 2 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పంచరాత్ర ఆగమానుసారంగా స్వామివార్లకు పూజలు నిర్వర్తించి పురుషోత్తముడిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.పాయసాన్న నైవేద్యం సమర్పించి నీరాజన మంత్రపుష్పాలు అనంతరం రామభక్తులు త్యాగరాజ కీర్తనలు పాడుతూ...
Read More...
వరంగల్ 

వైభవంగా పుష్కర కాల కుంభాభిషేక మహోత్సవం

వైభవంగా పుష్కర కాల కుంభాభిషేక మహోత్సవం ఖిలావరంగల్‌, మార్చి 02: శివనగర్‌లోని మహాగణపతి, సుబ్రహ్మణ్య, లలితాదేవి, శివ, పంచముఖ ఆంజనేయ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుష్కరకాల కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. రుత్వికుల వేదమంత్రోచ్ఛరణలతో శివనగర్‌ ప్రాంతమంతా మారుమోగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహోత్సవంలో భాగంగా తొలి రోజు బుధవారం దత్తపీఠం ఉత్తరాధికారి విజయానందతీర్థస్వామి శిష్య బృందం,...
Read More...
వరంగల్ 

వరంగల్‌ జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి

వరంగల్‌ జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి గీసుకొండ. ఏప్రిల్ 01: గ్రేటర్ వరంగల్ 16 డివిజన్ గొర్రెకుంట క్రాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెకుంట క్రాస్‌ రోడ్‌ డివైడర్ వద్ద మోటర్ సైకిల్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకొండకు చెందిన...
Read More...
TS జిల్లాలు   వరంగల్ 

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 5 లక్షల ఎల్ ఓ సి అందజేసిన  వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 5 లక్షల ఎల్ ఓ సి అందజేసిన   వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య నమస్తే భారత్ :-వరంగల్  అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ, రెడ్డి కాలనీకి చెందిన యండి . నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్ కు వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని  MNJ క్యాన్సర్ హాస్పిటల్‌ లో చికిత్స నిమిత్తం...
Read More...