Category
వరంగల్
వరంగల్ 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా హనుమకొండ జిల్లా న్యాయవాదుల ఘన సన్మానం నమస్తే భారత్: వరంగల్ (మూర్తి) సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదుల రక్షణ, సంక్షేమం కోసం కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి అన్నారు. హోరా హోరీగా జరిగిన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వరంగల్...
Read More...
Telangana  వరంగల్ 

వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా

వరంగల్ కలెక్టరేట్  వద్ధ ఆశా వర్కర్ల  ధర్నా నర్సంపేట ,మార్చి 24 (నమస్తే భారత్  ) : ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్ల సంఘం ( బి ఆర్ టి యు అనుబంధ )  బి.ఆర్...
Read More...
వరంగల్ 

ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాలు

ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాలు    ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వరంగల్ డిసెంబర్ 4 ( నమస్తే భారత్  )  :       గత ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో విస్మరిస్తున్న ప్రభుత్వాల విధానాలను పోరాటాలతోనే బుద్ధి చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.  వరంగల్ లోని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యాలయంలో వివిధ ప్రజాపార్టీ...
Read More...
వరంగల్ 

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందచేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బైరబోయిన సరోజన మాట్లాడుతూ.....
Read More...
వరంగల్ 

మొక్కలను విరివిగా నాటాలి

మొక్కలను విరివిగా నాటాలి దామర, జులై 4 : మొక్కలను విరివిగా నాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామంలోని సైలని బాబా దర్గాలో దర్గా పీఠాధిపతి హజ్రత్ పీర్ హాజి మహ్మద్‌ అబ్దుల్ హమీద్ షా మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలోఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి...
Read More...
వరంగల్ 

ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా ఎడవెళ్లి సత్యనారాయణ రెడ్డి

ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా ఎడవెళ్లి సత్యనారాయణ రెడ్డి నమస్తే భారత్: హనుమకొండహనుమకొండ జిల్లా  ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా సీనియర్ న్యాయవాది ఎడవల్లి సత్యనారాయణరెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు హనుమకొండ జిల్లాలోని భూసంస్కరణల ప్రత్యేక కోర్టు మరియు మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదిస్తారని పేర్కొన్నారు. ఈ బాధ్యతల్లో...
Read More...
వరంగల్ 

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.ఈ సందర్భంగా హెల్ప్ లైన్...
Read More...
వరంగల్ 

సోలార్ రూఫ్ టాప్‌పై ఏటూరునాగారంలో గ్రామీణ బ్యాంక్ అవగాహన

సోలార్ రూఫ్ టాప్‌పై ఏటూరునాగారంలో గ్రామీణ బ్యాంక్ అవగాహన ఏటూరు నాగారం, జూన్‌ 16: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో సోలార్ రూఫ్‌ టాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. సోమవారం నాడు బస్టాండ్‌ సమీపంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద రూ.78వేలు సబ్సిడీ అందించడం జరుగుతుందని సంబంధిత...
Read More...
వరంగల్ 

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు రాలేదని ఆందోళన.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు యువకుడి యత్నం

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు రాలేదని ఆందోళన.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు యువకుడి యత్నం పర్వతగిరి, జూన్ 16: అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చెరువుకొమ్ము తండాకు చెందిన ధరావత్‌ సుమన్‌...
Read More...
వరంగల్ 

జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు

జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం,...
Read More...
వరంగల్ 

మహాత్మ పూలే స్ఫూర్తితో దళిత బహుజనులు ఏకం కావా

మహాత్మ పూలే స్ఫూర్తితో దళిత బహుజనులు ఏకం కావా నల్లబెల్లి, ఏప్రిల్ 12 : మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో దళిత బహుజనులంతా ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న...
Read More...
వరంగల్ 

యాదవ నగర్‌ వరకు సైడ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.. సమస్యలపై సిపిఎం సర్వే

యాదవ నగర్‌ వరకు సైడ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.. సమస్యలపై సిపిఎం సర్వే హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 10 : హనుమకొండ డబ్బాల నుంచి యాదవనగర్‌ వరకు మెయిన్‌ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్‌ వైపు)కు సైడ్‌ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్‌ డ్రైనేజ్‌ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డిమాండ్‌ చేశారు. ఐదో డివిజన్‌ పరిధిలో మెయిన్‌ రోడ్డు వినాయకనగర్‌...
Read More...