Category
ఖమ్మం
ఖమ్మం 

ఉమ్మడి పెనగడప గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చ. నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. 

ఉమ్మడి పెనగడప గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చ. నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు.     నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ డిసెంబర్ 1_)  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోనీ చుంచుపల్లి మండలం లో ఈ రోజు పెనగడప, రామ్ పురం, అంబేత్కర్ నగర్, వెంకటేష్ ఖని, నాలుగు  గ్రామపంచాయి లలో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచులు వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. పెనగడప...
Read More...
ఖమ్మం 

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలలొ సింగరేణి కబడ్డీ క్రీడాకారుడికి గాయమవడంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు పరామర్శించిన వైస్ ప్రెసిడెంట్ రజాక్ నాయకులు!

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలలొ సింగరేణి కబడ్డీ క్రీడాకారుడికి గాయమవడంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు పరామర్శించిన వైస్ ప్రెసిడెంట్ రజాక్ నాయకులు!    నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ డిసెంబర్ 1_)సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలలో సింగరేణి జట్టు కబడ్డీ కెప్టెన్ కొండ కార్తీక్ ఆట లో భాగంగా గాయపడటంతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు...
Read More...
ఖమ్మం 

కలెక్టర్ జితేశ్ వి పాటేల్ ను సత్కరించిన జిల్లా న్యాయవాదులు ::    కొత్తగూడెం లీగల్::        *కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు జాతీయ అవార్డు.! 

కలెక్టర్ జితేశ్ వి పాటేల్ ను సత్కరించిన జిల్లా న్యాయవాదులు ::    కొత్తగూడెం లీగల్::        *కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు జాతీయ అవార్డు.!    రాష్ట్రపతి చేతుల మీదగా ' జన్ భాగీదారి' అవార్డు అందుకున్నారు:   నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 21_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు. జిల్లాలో ' జల్ సంజయ్ ' జన్ఢిల్లీలో...
Read More...
ఖమ్మం 

నేడే  సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

నేడే  సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం సింగరేణి భవన్, నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 21_) సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ,  వైద్య సేవల మెరుగుదల వంటి  అంశాలపై సింగరేణి సంస్థ ఛైర్మన్ శ్రీ ఎన్.  బలరామ్  శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ...
Read More...
ఖమ్మం 

కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. 

కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొరకు జరుగుతున్న పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్.     నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) రుద్రంపూర్ సింగరేణి : ఈ వార్షిక సంవత్సరం 2025-26 లో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ  కొత్తగూడెం ఏరియాలో నిర్వహించుటకు నిర్ణయించడమైనది అందులో భాగంగా  తేదీ.20.11.2025 (గురువారం) న కొత్తగూడెం ఏరియా  జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు...
Read More...
ఖమ్మం 

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  జితేష్ వి. పాటిల్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం...
Read More...
ఖమ్మం 

58,వ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ అబ్దుల్లా రెహ్మాన్.. 

58,వ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ అబ్దుల్లా రెహ్మాన్..     నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగినది ఈ ముగింపు కార్యక్రమానికి వివిధ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధాన ఉత్సవం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షత...
Read More...
ఖమ్మం 

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. 

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో ఐ.డి.ఓ.సి. మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.     నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తమకు ఉన్న సమస్యలను కలెక్టర్ కు విన్నవించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
Read More...
ఖమ్మం 

కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం..

కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం.. పారదర్శకతతో ఇందిరమ్మ చీరల పంపిణీ – కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు    వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశం  నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) కొత్తగూడెం ;  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, గౌరవం మరియు ఆర్థిక స్వావలంబనను బలపరచడంలో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ...
Read More...
ఖమ్మం 

జిల్లాలో చిన్ననీటి వనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 

జిల్లాలో చిన్ననీటి వనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.        నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్కను అత్యంత పకడ్బందీగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులు­కు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఐదేళ్లకొకసారి నిర్వహించే 7వ మైనర్...
Read More...
ఖమ్మం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..     నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జాతీయమహిళా కార్యక్రమాన్ని నిర్వర్తించాము మహిళలకు ముగ్గుల పోటీ, మరియు గోరింటాకు పోటీ మహిళలకు విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి...
Read More...