Category
ఖమ్మం
TS జిల్లాలు   ఖమ్మం 

గన్ని బస్తాల కోసం రైతులకు తప్పని తిప్పలు Ex ఎంపీటీసీ కిరణ్ కుమార్

గన్ని బస్తాల కోసం రైతులకు తప్పని తిప్పలు Ex ఎంపీటీసీ కిరణ్ కుమార్ నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం ---జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరి కోసం పని చేస్తున్నరు ---సీఎం జిల్లాలో రైతుల కష్టాలు ఎమ్మెల్యేలకు పట్టవా, ---రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. ---ఓట్లప్పుడే రైతులు గుర్తోస్తరా ---ప్రజా పాలనలో రైతులకు తప్పని గోసలు ---గన్ని బస్తాల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి రావడం దారుణం...
Read More...
ఖమ్మం 

పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత

 పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు...
Read More...
ఖమ్మం 

పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం

పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండర్‌, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్...
Read More...
ఖమ్మం 

మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు

మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు మధిర, ఏప్రిల్ 09 : మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్ప‌త్రిని వెంట‌నే ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్‌రావు అన్నారు. బుధవారం వంద పడకల హాస్పటల్ ఎదుట బీజేపీ పట్ట‌ణాధ్య‌క్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్య‌క్తం చేశారు. ఈ సందర్బంగా ఏలూరి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ… అత్యవసర పరిస్థితుల్లో...
Read More...
ఖమ్మం 

గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న

గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 09 : గ‌ర్భిణులు, బాలింత‌లు, చిన్నారుల‌కు స‌క్ర‌మంగా పోష‌కాహారం అందించాల‌ని, అప్పుడే త‌ల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటార‌ని సీపీపీఓ ల‌క్ష్మిప్ర‌స‌న్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ‌ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింత‌ల‌కు వెయ్యి రోజుల ప్రాముఖ్యతను గురుంచి వివరించారు. రెండు సంవర్శరం లోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ...
Read More...
ఖమ్మం 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాల‌ని సీఎండీ బ‌ల‌రాంకు విన‌తి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాల‌ని సీఎండీ బ‌ల‌రాంకు విన‌తి రామవరం, ఏప్రిల్ 09 : సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల జేఏసీ కోరింది. ఈ మేర‌కు బుధ‌వారం టీజేఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌, క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి చైర్మ‌న్ జ‌న‌క్‌ప్ర‌సాద్‌ల‌తో క‌లిసి జేఏసీ నాయ‌కులు హైద‌రాబాద్‌లోని సింగ‌రేణి భ‌వ‌న్‌లో సీఎండీ బ‌ల‌రాం నాయ‌క్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం...
Read More...
ఖమ్మం 

సంధ్యా సమయాన ముత్తారం రాములోరి కళ్యాణం

సంధ్యా సమయాన ముత్తారం రాములోరి కళ్యాణం ముదిగొండ, ఏప్రిల్ 6: వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామంలోనూ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయాన స్వామివార్ల కళ్యాణం...
Read More...
ఖమ్మం 

ఉపాధ్యాయ‌ సమస్యలఫై త్వ‌ర‌లోనే ప్రభుత్వంతో సంప్రదింపులు : య‌లమద్ది వెంకటేశ్వర్లు

ఉపాధ్యాయ‌ సమస్యలఫై త్వ‌ర‌లోనే ప్రభుత్వంతో సంప్రదింపులు : య‌లమద్ది వెంకటేశ్వర్లు బోనకల్లు, ఏప్రిల్ 05 : ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు...
Read More...
ఖమ్మం 

రేషన్ షాపును ప్రారంభించాలి.. గిరిజన మహిళల నిరసన.. ఎమ్మార్వోకు వినతి

రేషన్ షాపును ప్రారంభించాలి.. గిరిజన మహిళల నిరసన.. ఎమ్మార్వోకు వినతి ఇల్లెందు : సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఇల్లెందు మండలం చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని వేములవాడ గ్రామంలో రేషన్‌ షాపు లేదు. దాంతో అక్కడి ఆదివాసి గిరిజన మహిళలు రేషన్...
Read More...
ఖమ్మం 

భగవద్గీత కంఠస్థ పోటీల్లో మధిర వాసికి బంగారు పథకం

భగవద్గీత కంఠస్థ పోటీల్లో మధిర వాసికి బంగారు పథకం మధిర : మధిర పట్టణ వాసి అయిన అమరా చంద్రకళకు భగవద్గీత కంఠస్థ పోటీల్లో బంగారు పథకం లభించింది. మైసూరులో దత్తపీఠం వారు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అమరా చంద్రకళ తన ప్రతిభను చాటుకొని బంగారు పథకం సాధించారు. ఈ సందర్భంగా బంగారు చంద్రకళ మాట్లాడుతూ.. కృష్ణపరమాత్మ ఆశీస్సులతో బంగారు...
Read More...
ఖమ్మం 

బాబూ జగజ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు : పీఆర్‌టీయూ

బాబూ జగజ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు : పీఆర్‌టీయూ జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్‌లో జన్మించి చిన్నతనం నుంచే ఆదర్శ భావాలతో నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారని రంగారావు తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడి జాతీయ ఉద్యమంలో పోరాడిన మహా యోధుడని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో భారత ఉప ప్రధానిగా, వ్యవసాయ, రక్షణ, కార్మిక, రైల్వే తదితర...
Read More...
ఖమ్మం 

వాయిదా చెల్లించడం లేదని.. గొర్రెలు జప్తు చేశారు..

వాయిదా చెల్లించడం లేదని.. గొర్రెలు జప్తు చేశారు.. ఖమ్మం: ఖమ్మం జిల్లాల డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బదావత్‌ లింగానాయక్‌.. మండల కేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్‌లో...
Read More...