Category
ఖమ్మం
ఖమ్మం 

పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ

పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కారేపల్లి, జూన్ 24 : గ్రామ పంచాయ‌తీల పెండింగ్‌ బిల్లులు ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాల‌ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హ‌రిప్రియ‌ నాయ‌క్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంపీడీఓకు...
Read More...
ఖమ్మం 

వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌.. నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి

వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌.. నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడుతుందని, కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు 15...
Read More...
ఖమ్మం 

అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలి : యుగంధ‌ర్‌రె

అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలి : యుగంధ‌ర్‌రె పాల్వంచ, జూన్ 14 : అంత‌ర్జాతీయ ఒలింపిక్ డే ను విజ‌య‌వంతం చేయాల‌ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి కోరారు.శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ 23ను పురస్కరించుకుని ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకూ ఒలింపిక్ దినోత్సవ రన్ ను అశ్వరావుపేట నియోజకవర్గం...
Read More...
ఖమ్మం 

విదేశీ ఉపకార వేతనాలను మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలి’

విదేశీ ఉపకార వేతనాలను మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలి’ రామవరం, జూన్ 14 : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్‌సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు....
Read More...
ఖమ్మం 

ప్రతి గిరిజ‌న‌ పల్లెకు వైద్య సేవలు అందాలి : హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్

ప్రతి గిరిజ‌న‌ పల్లెకు వైద్య సేవలు అందాలి : హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ బూర్గంపహాడ్, జూన్ 14 : ఏజెన్సీలోని మారుమూలన ఉన్న ప్రతి గిరిజన పల్లెకు వైద్య సేవలు అందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం బూర్గంప‌హాడ్‌ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రాథ‌మిక వైద్యశాలను డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్‌నాయ‌క్‌తో కలిసి ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న...
Read More...
ఖమ్మం 

వాల్గొండలో కరెంట్ షాక్… జూనియర్ లైన్ మెన్ మృతి

వాల్గొండలో కరెంట్ షాక్… జూనియర్ లైన్ మెన్ మృతి మల్లాపూర్‌ : విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ లైన్మెన్‌ దుంపేట రాజేశం ప్రమాదవశాత్తు విద్యుత్‌ పనులు చేస్తుండగా శనివారం విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం వాల్గొండ దుంపేట రాజేశం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికుల సమాచారం.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
Read More...
ఖమ్మం 

మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్‌ నేత

మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్‌ నేత ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్‌ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. శుక్రవారం రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్‌ నేత రాయల రాము కల్లూరు ఎన్‌ఎస్పీలోని ఓ హోటల్‌కు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాము.. పరోటా విషయంలో హోటల్...
Read More...
TS జిల్లాలు   ఖమ్మం 

గన్ని బస్తాల కోసం రైతులకు తప్పని తిప్పలు Ex ఎంపీటీసీ కిరణ్ కుమార్

గన్ని బస్తాల కోసం రైతులకు తప్పని తిప్పలు Ex ఎంపీటీసీ కిరణ్ కుమార్ నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం ---జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరి కోసం పని చేస్తున్నరు ---సీఎం జిల్లాలో రైతుల కష్టాలు ఎమ్మెల్యేలకు పట్టవా, ---రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. ---ఓట్లప్పుడే రైతులు గుర్తోస్తరా ---ప్రజా పాలనలో రైతులకు తప్పని గోసలు ---గన్ని బస్తాల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి రావడం దారుణం...
Read More...
ఖమ్మం 

పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత

 పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు...
Read More...
ఖమ్మం 

పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం

పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండర్‌, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్...
Read More...
ఖమ్మం 

మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు

మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు మధిర, ఏప్రిల్ 09 : మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్ప‌త్రిని వెంట‌నే ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్‌రావు అన్నారు. బుధవారం వంద పడకల హాస్పటల్ ఎదుట బీజేపీ పట్ట‌ణాధ్య‌క్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్య‌క్తం చేశారు. ఈ సందర్బంగా ఏలూరి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ… అత్యవసర పరిస్థితుల్లో...
Read More...
ఖమ్మం 

గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న

గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 09 : గ‌ర్భిణులు, బాలింత‌లు, చిన్నారుల‌కు స‌క్ర‌మంగా పోష‌కాహారం అందించాల‌ని, అప్పుడే త‌ల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటార‌ని సీపీపీఓ ల‌క్ష్మిప్ర‌స‌న్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ‌ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింత‌ల‌కు వెయ్యి రోజుల ప్రాముఖ్యతను గురుంచి వివరించారు. రెండు సంవర్శరం లోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ...
Read More...