త్వరగా కోలుకోవాలని చింత వెంకన్న ను పరామర్శించిన
రామసహాయం సత్యనారాయణ రెడ్డి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మండల ప్రజాశక్తి.రిపోర్టర్.చింత.వెంకన్న,ను.పరామర్శించిన,రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధి. జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రత కూడా సమాజానికి చాలా ముఖ్యం. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని, చింత వెంకన్న, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,తగు సూచనలు తెలిపారు, వారి వెంట, సీత వెంకన్న, జి, భగవంతయ్య, పోలేపాక, నాగరాజు,చింత వెంకన్న కుటుంబ సభ్యులు తదితరులున్నారు.
