రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించిన

On
రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించిన

 

మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు
తుగ్గలి(నమస్తే భారత్):- తుగ్గలి మండల పరిధిలోని అన్ని రైతు సేవ కేంద్రాల్లో బుధవారం రోజు మండలంలోని  రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారుల సురేష్ బాబు మాట్లాడుతూ,దీని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం ప్రకటించిన ఐదు ముఖ్యమైన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని గ్రామంలోని పెద్దలు మహిళలు నాయకులు ఇతర రైతులు అందరినీ కలుపుకొని మన మండలము మన గ్రామాలు ఏ విధంగా చేస్తే బాగుపడతాయో అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది 
రెండు రోజులు, మండలం యొక్క కార్యాచరణను తయారుచేసి జిల్లా స్థాయి పంపియడం జరుగుతుంది 
ఈ కార్యక్రమంలో కె,భాస్కర్ , కె,రంగస్వామి,రైతులు ఏఈవోలు సరస్వతి, నారాయణ, వీఐఏ సూర్య ప్రకాష్ రెడ్డి ,
ఎంపీలు స్రవంతి చైతన్యశ్రీ పాల్గొనడం జరిగింది.

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise