మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్దంతి సందర్బంగా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి
On
నమస్తే భరత్,,,,28=11=2025=నారాయణపేట జిల్లా
మక్తల్ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే 135 వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు బలహీనర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు
1882 లో హంటర్ కమిషన్ బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇచ్చారని,ఆయన స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు
జ్యోతి రావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని తెలియచేశారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
