అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు
On
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారు జామున 6:00 గంటల ప్రాంతంలో కోటకొండ శివారులో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుర్తించి పట్టుకున్నారు.
కావలి నరేష్ @ ఆంజనేయులు S/o శ్రీధర్, కోయిలకొండ మండలనికి చెందిన వ్యక్తి, కోయిలకొండ నుండి కోటకొండకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రూరల్ పోలీసులు ఆపి విచారణ జరిపి, వాహనంతో సహా పోలీస్ స్టేషన్కు తరలించి కావలి నరేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాముడు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Tags
Related Posts
Latest News
21 Nov 2025 09:33:11
అంగన్వాడీ టీచర్స్ మహేశ్వరీ/లక్ష్మి, విలేజ్ సెక్రెటరీ శేఖర్
బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ వేణు నాయక్
