మూడు రోజుల పాటు ఎర్ర‌కోట బంద్‌

On
మూడు రోజుల పాటు ఎర్ర‌కోట బంద్‌

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఎర్ర‌కోట(Red Fort) స‌మీపంలో సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల‌కు కారు పేలుడు ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ పేలుడు ధాటికి 13 మంది మృతిచెంద‌గా, 20 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. అయితే ఈ నేప‌థ్యంలో ఎర్ర‌కోట‌ను బంద్ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు విజిట‌ర్స్‌కు ఎర్ర‌కోట బంద్ ఉంటుంద‌ని అధికారులు చెప్పారు. ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. కారు బాంబు పేలుడు జ‌రిగిన ప్ర‌దేశంలో ప్ర‌స్తుతం ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేష‌న్ జ‌రుగుతున్న‌ది. అయితే ప్ర‌జ‌లు భారీ స్థాయిలో గుమ్మికూడే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఎర్ర‌కోట‌ను బంద్ చేస్తున్న‌ట్లు ఏఎస్ఐ ప్ర‌క‌టించింది. 

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise