Nr ఫంక్షన్ హాల్ గాంధీ నగర్ idpl
On
ఫేర్వెల్ డే ఫంక్షన్ లో పాల్గొన్న మన్నే రాజు ,వేణు యాదవ్, గుబ్బల లక్ష్మీనారాయణ
ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలకు ప్రిన్సిపల్ ఈశ్వర్ గారి ఆహ్వానం మేరకు పాల్గొన్న మేడ్చల్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వేణు యాదవ్ గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్ కి దశ దిశ నిర్దేశం చేశారు
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్టూడెంట్స్ లెక్చరర్లు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
