Nr ఫంక్షన్ హాల్ గాంధీ నగర్ idpl
On
ఫేర్వెల్ డే ఫంక్షన్ లో పాల్గొన్న మన్నే రాజు ,వేణు యాదవ్, గుబ్బల లక్ష్మీనారాయణ
ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలకు ప్రిన్సిపల్ ఈశ్వర్ గారి ఆహ్వానం మేరకు పాల్గొన్న మేడ్చల్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వేణు యాదవ్ గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్ కి దశ దిశ నిర్దేశం చేశారు
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్టూడెంట్స్ లెక్చరర్లు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
05 Dec 2025 19:46:04
:- (సిఐటియు)
పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
