భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 

On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 

 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జాతీయమహిళా కార్యక్రమాన్ని నిర్వర్తించాము మహిళలకు ముగ్గుల పోటీ, మరియు గోరింటాకు పోటీ మహిళలకు విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెల్లా అరుణ సేఫ్టీ ఉమెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నరు.

 నేడు సమాజంలో మహిళలకు భద్రత లేదని చిన్నపిల్లల దగ్గర నుంచి వారి వరకు ప్రతి ఒక్కరూ వారికి వారే రక్షణను కల్పించుకోవాలని మనోధైర్యంతో ఉండాలని ధైర్యం కోల్పోవద్దని ఆలకి సపోర్టింగ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ భరోసా ఉందని ఒక మహిళ ఒక మహిళ చదవడం వల్ల కుటుంబంతో పాటు సమాజంలో కూడా ఒక మంచి స్థానం ఉంటుందని మహిళల ముందుకు రావాలని ప్రతి రంగంలో మహిళలు రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణయతగా చించిపెళ్లి హై స్కూల్ సబిత ప్రధాన ఉపాధ్యాయురాలు పాల్గొని అందంగా గోరింటాకు పెట్టిన విజేతులను నిర్ణయించారు.

 ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు మణి మృదుల, గ్రంథ పాలకులు మధుబాబు అనే రుక్మిణి సిబ్బంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాఠకులు పాల్గొన్నారు తదనంతరం 108 వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు  ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise