ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
On
ప్రజాపాలన దినోత్సవం గాజులరామరం, కుత్బుల్లాపూర్ జంట సిర్కిల్ల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ సిర్కిల్ 25 డిప్యూటీ కమీషనర్ నరసింహ, గాజులరామరం డిప్యూటీ కమీషనర్ ఎల్ పి మల్లారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జంట సిర్కిల్ల వివిధ డిపార్ట్మెంటులా మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
Advertise


Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2025 10:59:44
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ...