ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి
పార్క్ స్థలంలో ఓపెన్ జీమ్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్
On
అధికారికి వినతి పత్రం అందించిన
సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
కుత్బుల్లాపూర్ : ఇందిరమ్మ కాలనీ పేస్ -3లో గల పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయాలనీ అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనీ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ జయ్ రాజ్కు వినతిపత్రం అందించారు సీపీఐ నాయకులు.
అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., ఇందిరమ్మ పేస్-3 లోని పార్క్ స్థలని కాపాడి అభివృద్ధి చేయాలనీ కోరారు. అటి స్థలం కబ్జాకు గురి కాకుండా అందులో ప్రజలకు ఉపయోగపడే విదంగా ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. వెంటనే పై పనులు పూర్తి చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Advertise


Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2025 10:59:44
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ...