ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి

పార్క్ స్థలంలో ఓపెన్ జీమ్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్

On
ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి

అధికారికి వినతి పత్రం అందించిన

సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్

కుత్బుల్లాపూర్ : ఇందిరమ్మ కాలనీ పేస్ -3లో గల పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయాలనీ అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనీ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ జయ్ రాజ్కు వినతిపత్రం అందించారు సీపీఐ నాయకులు.

IMG-20250918-WA0038

అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., ఇందిరమ్మ పేస్-3 లోని పార్క్ స్థలని కాపాడి అభివృద్ధి చేయాలనీ కోరారు. అటి స్థలం కబ్జాకు గురి కాకుండా అందులో ప్రజలకు ఉపయోగపడే విదంగా ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. వెంటనే పై పనులు పూర్తి చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise