పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం

On
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం

 

తుగ్గలి:(నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామం నందు రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.ప్రస్తుత సమాజంలో ప్రతి పౌరునికి గల హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు.ప్రతి ఒక్కరూ హక్కులపై మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కాశీ రంగస్వామి, వీఆర్వో గోపాలకృష్ణ, జొన్నగిరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్,జొన్నగిరి పోలీస్ సిబ్బంది, సిఆర్పి నాగేష్,జొన్నగిరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise